130 Viewsపెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించి మొదటి సారిగా పెద్దపల్లి పార్లమెంట్ కు వస్తున్న సందర్బంగా గడ్డం వంశీ కృష్ణకి మరియు చెన్నూర్ శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామకి పెద్దపల్లి, రామగుండం, చెన్నూర్ నియోజకవర్గలో ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కాకా అభిమానులు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
రాజకీయం
వరి వేస్తే ఊరేనన్న వెంకట్రామిరెడ్డికి బిఅర్ఎస్ ఎంపీ టికెట్ ఇచ్చింది
133 Views-ఐఏఎస్ గా ఉన్నప్పుడు ఆయన అత్యంత అవినీతిపరుడు – ఆయనకు టికెట్ ఇచ్చి రైతులను కేసీఆర్ మరోసారి మోసం చేస్తున్నారు – ఉమ్మడి మెదక్ జిల్లాను దోచుకున్న వ్యక్తి – ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి – పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుంది – సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ సిద్ధిపేట; రైతులు వరి వేస్తే ఊరి వేసుకోక […]
సీసీ రోడ్ నిర్మాణ పనులు ప్రారంభం..
185 Views(తిమ్మాపూర్ మార్చి 22) తిమ్మాపురం మండలం గొల్లపల్లి గ్రామంలో ఎంజిఎన్ఆర్ఈజిఎస్ నుండి 5 లక్షల నిధుల తో నిర్మాణం చేపట్టిన సిసి రోడ్డు పనులను కాంగ్రెస్ పార్టి కరీంనగర్ జిల్లా కార్యదర్శి మామిడి అనిల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు సిసి రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించినట్లు తెలిపారు.. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని, గ్రామాల అభివృద్దే ధ్యేయంగా […]
ఆర్థిక సహాయం అందజేత
122 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 22) —బిజేపి సీనియర్ జిల్లా నాయకులు పల్లె రమేష్ యాదవ్. ములుగు మండలం బైలంపూర్ గ్రామానికి చెందిన కుమ్మరి రాజు బట్టలు కుట్టుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ప్రకృతి వైపరీత్యంతో కరెంట్ షాక్ తో మిషన్ తో పాటుగా అక్కడ ఉన్న బట్టలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అట్టి విషయన్ని తెలుసుకున్న బిజెపి జిల్లా సీనియర్ నాయకులు పల్లె రమేష్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఆ […]
రాముడు పేరు చెప్పుకోని రాజకీయం చేస్తున్న బండి..
220 Views-ప్రజాహిత యాత్ర కాదు, ప్రజా వ్యతిరేక యాత్ర – బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు (మానకొండూర్ మార్చి 17) కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ప్రజాహిత యాత్రను విజయవంతంగా ముగించానని గర్వంగా చెప్పుకుంటున్నారని, ప్రజల దృష్టిలో ప్రజా వ్యతిరేక యాత్ర అని భావిస్తున్నారని బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జి.వి రామకృష్ణారావు అన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో మీడియా ప్రతినిధుల సమావేశంలో […]
చైర్మన్ కు ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు..
262 Views(తిమ్మాపూర్ మార్చి 17) కరీంనగర్ జిల్లా శాతవాహన అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (సూడా) చైర్మన్ గా నియమించబడి మొదటిసారిగా కరీంనగర్ కు వస్తున్న కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కి కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా కార్యదర్శి మామిడి అనిల్ కుమార్ ఘన స్వాగతం పలికి, శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, తిరుపతి నాయక్, వేల్పుల మధు యాదవ్,బొంగని శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.. Manne Ganesh Dubbaka constancy 9701820298
సీసీ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన…
288 Views(తిమ్మాపూర్ మర్చి 16) తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామనికి మానకొండూర్ శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సిసి రోడ్ నిర్మాణానికి 5 లక్షల నిధులు మంజూరు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా కార్యదర్శి మామిడి అనిల్ కుమార్ శనివారం మధ్యాహ్నం కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేసారు.. ఈ కార్యక్రమంలో గొల్లపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు పింగిలి కృష్ణరెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు కర్ర మణికంఠ, మల్లెతుల తిరుపతి,గడ్డం మహేందర్, దేవా […]
కవిత అరెస్ట్ సంతోషంగా ఉందన్న జడ్పిటిసి…
223 Views(మానకొండూర్ మర్చి 16) ఎమ్మెల్సీ కవిత అరెస్టును నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు.ఇందులో భాగంగా మానకొండూర్ మండల కేంద్రంలోనూ ఆ పార్టీ నాయకులు నిరసనకు దిగారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శంకరపట్నం జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి నోరుజారారు. అయన మాట్లాడుతూ కవిత అరెస్ట్ కావడం. మనమందరం కలుసుకోవడం సంతోషంగా ఉందని కామెంట్స్ చేశారు. ఆయన వ్యాఖ్యలు విన్న అక్కడ ఉన్నవారంతా ఖంగుతిన్నారు. ఈ నిరసనలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే […]
ఎమ్మెల్సీ కవిత ను అరెస్ట్ చేయడం అక్రమం
118 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 16) ఎమ్మెల్సీ కవిత ను ఈడి అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు మహబూబాబాద్ పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి నెహ్రూ సెంటర్ వరకు నల్ల బ్యాడ్జిలు ధరించి ర్యాలీ, నిరసన తెలిపిన మహబూబాబాద్ మాజీ శాసన సభ్యులు బానొత్ శంకర్ నాయక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత మహిళ బిల్లు కోసం కేంద్రంపై పోరాటం చేస్తే అది సహించని మోడీ అరెస్ట్ చేయడం సిగ్గు […]
రౌస్ అవెన్యూ కోర్టుకు ఎమ్మెల్సీ కవిత!
125 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 16) ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. శనివారం ఉదయం కవితకు వైద్య పరీక్షలు నిర్వహించిన అధికారులు.. జస్టిస్ కేఎం నాగపాల్ ముందు హాజరుపరిచారు. ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్లోని తన నివాసంలో విచారణ అనంతరం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం అర్ధరాత్రి ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. అంతకుముందు ఈడీ ఆఫీస్ వద్ద తీవ్ర […]










