142 Views(తిమ్మాపూర్ జూన్ 15) తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు సుధగోని మల్లయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పొన్నం అనిల్ గౌడ్ బాధిత కుటుంబాన్ని పార్టీ నాయకులతో కలిసి పరామర్శించి, వారి కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో నార్ల అశోక్, సుధగోని శ్రావణ్, మార్క సారయ్య,సుధగోని వెంకటరమణ, ఖమ్మం వెంకన్న ,జంగా కొమురయ్య,తదితరులు పాల్గొన్నారు Manne Ganesh Dubbaka constancy 9701820298
రాజకీయం
మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం!
90 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం జూన్ 13 మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన ఎంపీపీ పాండు గౌడ్ సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో తాడెం రాజయ్య అనారోగ్యంతో అకాల మరణం చెందారు విషయం తెలుసుకున్న ఎంపీపీ పాండు గౌడ్ గురువారం మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి ఆర్థిక సహాయం అందజేశారు వారితో కరుణాకర్, తాడేం గణేష్,కిషోర్,బాబు,సాయి కుమార్ తదితరులు ఉన్నారు ఎర్రోళ్ల బాబు సిద్దిపేట […]
మర్కుక్ మండల కేంద్రంలో ఘనంగా మహంకాళి అమ్మవారి ప్రథమ వార్షికోత్సవం వేడుకలు
93 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి మర్కుక్ జూన్ 11. మర్కుక్ మండల కేంద్రంలో శ్రీ మహంకాళి అమ్మవారి ప్రథమ వార్షికోత్సవాలు మర్కుక్ గ్రామ పురోహితులు మాధవ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మహంకాళి అమ్మవారి ఉత్సవాలను ఉద్దేశించి గ్రామ పురోహితులు మాధవ శర్మ మాట్లాడుతూ పూర్వకాలంలో మొర్సు వంశస్థులు వారి పొలంలో వ్యవసాయం చేస్తుండగా భూగర్భంలో ఉన్నటువంటి అమ్మవారి విగ్రహం బయటపడింది. అనంతరం గ్రామ పెద్దలు చెప్పినటువంటి మాట మేరకు మర్కుక్ గ్రామంలో భావానంద […]
రైతాంగ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లండి…
111 Views–తహసీల్దార్ కు వినతిపత్రం ఇచ్చిన బీజేపీ శ్రేణులు. (తిమ్మాపూర్ మే 20) అకాల వర్షాల తాకిడితో నష్టపోయిన రైతుల సమస్యలతో పాటుగా పలు నష్టాల విషయాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి భాధితులకు న్యాయం చేయాలని తిమ్మాపూర్ బీజేపీ నాయకులు తిమ్మాపూర్ తహాసీల్దార్ కోడెం కనకయ్య కు వినతిపత్రం అందజేశారు.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పిలుపుమేరకు అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు న్యాయం చేసే కార్యక్రమాలలో భాగంగా సోమవారం బీజేపీ మండల […]
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి…
126 Views–భాధితులకు నష్టపరిహారం ఇవ్వాలి. –తిమ్మాపూర్ బీజేపీ అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి. (తిమ్మాపూర్ మే 19) తిమ్మాపూర్ మండల వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ బీజేపీ అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి డిమాండ్ చేసారు.బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా అధ్యక్షులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నెల గడుస్తున్నా కూడా అధికారుల నిర్లక్ష్య ధోరణి వల్ల రైతులు నష్టపోతున్నారని అన్నారు. ఇటీవల కురిసిన […]
గ్రామపంచాయతీలో రసీదులు గోల్మాల్ చేసిన బిల్ కలెక్టర్ నరేష్ కు సోకాజి నోటీసులు…
321 Viewsముస్తాబాద్, మే 17 (24/7న్యూస్ ప్రతినిధి): సిరిసిల్ల జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య ముస్తాబాద్ మేజర్ పంచాయతి బిల్ కలెక్టర్ కు సోకాజ్ మెమో జారీచేశారు. బిల్ కలెక్టర్ కె. నరేష్ గ్రామపంచాయతీలో విధులు నిర్వహిస్తూ ఓవైపు ప్రభుత్వం అందిస్తున్న వేతనం పుచ్చుకుంటూ బిల్లుబుక్కుల ఇంటి పన్నుల రసీదులపై అవకతవకలకు పాల్పడి ప్రభుత్వ సొమ్మునే పక్కదారి పట్టిస్తూ విధులు దుర్వినియోగమునకు పాల్పడినట్లు ఎంక్వయిరీలో నిర్ధారణకాగా సంజాషీ కోరుతూ మెమో జారీచేశారు. Telugu News 24/7tslocalvibe.com
అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
99 Viewsఅకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి — బీజేపీ కిసాన్ మొర్చ జిల్లా అధ్యక్షుడు తిరుమల్ రెడ్డి గజ్వేల్:17 మే 2024 గజ్వేల్ నియోజకవర్గంలో వివిధ గ్రామాలలో కురిసిన అకాల వర్షానికి నష్టపోయిన రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు సత్తు తిరుమల్ రెడ్డి అన్నారు. శుక్రవారం గజ్వేల్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను బీజేపీ కిసాన్ మోర్చా సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు సత్తు తిరుమల్ రెడ్డి […]
ఘనంగా మండల అధ్యక్షుడి జన్మదిన వేడుకలు..
111 Views(తిమ్మాపూర్ మే 16) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, నూస్తులపూర్ గ్రామ సర్పంచ్ రావుల రమేష్ జన్మదిన వేడుకలను మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సమక్షంలో ఘనంగా నిర్వహించారు.. తిమ్మాపూర్ మండల అధ్యక్షులు రావుల రమేష్ జన్మదిన వేడుకలకు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హాజరై రావుల రమేష్ ను శాలువా తో సన్మానించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ వివిధ మండల […]
ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించు కోవాలి — బాలకృష్ణ గౌడ్
100 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ( మే 13 ) ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సామాజిక కార్యకర్త తండా బాలకృష్ణ గౌడ్ అన్నారు అన్నారు సోమవారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాముల పర్తి లో ఓటు హక్కు వినియోగించుకున్న బాలకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి అని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
ఓటు వేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి
328 Views(మానకొండూర్ మే 13) మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తన స్వగ్రామం మానకొండూర్ మండలం పచ్చునూర్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. సోమవారం ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి పచ్చునూరు కు విచ్చేసిన డా.కవ్వంపల్లి సత్యనారాయణ గారు ప్రభుత్వ పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు క్యూలైన్ లో నిల్చుని ఓటు హక్కును వినియోగించుకున్నారు. Manne Ganesh Dubbaka constancy 9701820298










