92 Views 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 17) సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళికి సోమవారం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ప్రమాణ స్వీకారం ఆహ్వాన పత్రిక అందజేసిన రాష్ట్ర ధార్మిక పరిషత్ చైర్మన్ డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి ఈ సందర్భంగా వంగపల్లి అంజయ్య స్వామి మాట్లాడుతూ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త ఆదేశానుసారం యాదాద్రి భువనగిరి జిల్లా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కమిటీ ప్రమాన […]
రాజకీయం
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన శివలింగం
103 Viewsమాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన శివలింగం 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 17) సిద్దిపేట జిల్లా, జగదేవపూర్ మండలం, మునిగడప గ్రామ బి ఆర్ ఎస్ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మర్కుక్ మండలం ఎర్రవల్లి లోని వ్యవసాయ క్షేత్రంలో మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా శివలింగం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బి ఆర్ఎస్ అధినేత కేసిఆర్ ను మర్యాద పూర్వకంగా కలిసి వారి యోగక్షేమాలు […]
నీళ్ల కష్టాలు !
93 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 17) సిద్దిపేట జిల్లా, ములుగు మండలం, కొత్తూర్ గ్రామంలో నాలుగో వార్డ్ లో నీటి కష్టాలు. నెలరోజులుగా వాటర్, నల్లలు రావడం లేదని కాలని వాసూలు తెలిపారు. దీనికి పై అధికారులు దృష్టి సారించి వెంటనే స్పందించి వాటర్ ప్రాబ్లం పరిష్కరించాలని గ్రాస్తులు కోరారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
పదవి విరమణ పొందిన ఉపాధ్యాయుడు ప్రకాష్ రావుకు ఘన సన్మానం
99 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 16) స్వచ్ఛంద పదవి విరమణ పొందిన ఉపాధ్యాయులు ఎం ప్రకాష్ రావును గజ్వేల్ మహతి ఆడిటోరియంలో ఆదివారం సామాజిక కార్యకర్త బాలకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో చిరు సన్మానం చేసి జ్ఞాపిక అందజేశారు.ఈ సందర్భంగా బాలకృష్ణ గౌడ్ మాట్లాడుతూ పాములపర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మాకు విద్యాబుద్ధులు నేర్పిన మా గురువు ప్రకాష్ రావు అంటే మాకు ఎంతో అభిమానం అని,2002-2003 పదవ తరగతి బ్యాచ్ ఆధ్వర్యంలో ప్రకాష్ రావుకు […]
నీలం మధు ముదిరాజ్ ను కలిసిన జగదెవపూర్ ముదిరాజ్ సంఘం నాయకులు
140 Viewsనీలం మధు ముదిరాజ్ ను కలిసిన జగదెవపూర్ ముదిరాజ్ సంఘం నాయకులు 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 16) మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ని ఆదివారం జగదెవపూర్ మండల ముదిరాజ్ సంఘం నాయకులు మండల యువజన సంఘం అధ్యక్షులు హెమ సురేష్,వట్టిపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు చింతల బాలరాజ్.చాట్లాపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు నర్సింలు.జంగంరెడ్డి పల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు కోండయ్య.మాందాపూర్ గ్రామ శాఖ యువజన సంఘం […]
గజ్వేల్ ప్రజలకు అందుబాటులో మల్టీస్పెషల్టి హాస్పిటల్
115 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 16) :- సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఆదివారం సంగాపూర్ రోడ్ లో పల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను పల్స్ డాక్టర్ల ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు, ఈ సందర్బంగా ఎమ్మెల్సీ యాదవ రెడ్డికి హాస్పిటల్ యాజమాన్యం పూల బొకేలతో, శాలువతో సన్మానించారు, అనంతరం ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి మాట్లాడుతూ గజ్వేల్ ప్రజలు ఇలా […]
తన తండ్రికి అంకితమిచ్చిన రామకోటి రామరాజు
98 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ( జూన్ 16) అవాలతో తండ్రి కొడుకుల చిత్రాలు పితృ దినోత్సవం సందర్బంగా తండ్రి కొడుకుల చిత్రాలను అవాలతో అపురూపంగా చిత్రించి ఆదివారం నాడు రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి తన తండ్రికి అంకితం ఇచ్చారు శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, రాష్ట్రస్థాయి కళారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు . ఈరోజు సందర్బంగా మాట్లాడుతూ నేను ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలకు ఎదగడానికి మా తండ్రే కారణం అన్నాడు. ఈ […]
మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన తాడూరి మహేష్ గౌడ్
102 Viewsమృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన తాడూరి మహేష్ గౌడ్ 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 16) సిద్దిపేట జిల్లా, మార్కుక్ మండలం, పాములపర్తి గ్రామంలో ఇటీవల ప్రమాదవషాత్తు చెరువులో పడి మృతిచెందిన మునిగడప ఆంజనేయులు కుటుంబాన్ని పరామర్శించి తన వంతు సాయంగా బీజేపీ సీనియర్ నాయకులు తాడూరి మహేష్ గౌడ్ ఆర్థిక సాయం అందించారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
ఆర్థిక సాయం అందజేత !
93 Viewsఆర్థిక సాయం అందజేత ! 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 16) సిద్దిపేట జిల్లా, మార్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో గత వారం రోజుల కిందట మునగడప ఆంజనేయులు ఇంటి నుంచి తప్పిపోయి పెద్ద చెరువులో పడి శవమై తేలడం జరిగింది. ఈ విషయం తెలుసుకుని వారి కుటుంబాన్ని పరామర్శించి, వారి కుటుంబానికి అండగా ఉంటూ హెల్పింగ్ బృందం ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందించడం జరిగింది. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన ఎంపీపీ పాండు గౌడ్
76 Viewsమృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన ఎంపీపీ పాండు గౌడ్ 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి(జూన్ 16) సిద్దిపేట జిల్లా, మర్కుక్ మండలం, పాములపర్తి గ్రామంలో చెరువులో పడి మృతి చెందిన మునిగడప ఆంజనేయులు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీపీ పాండు గౌడ్ ఆదివారం మృతుని కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి ఆర్థిక సహాయం అందజేశారు వారితో పాటు కర్రోల్ల నర్సింలు,బాలకృష్ణ,రఘుపతి,పోచయ్య,మహేష్,అనిల్,స్వామి,పోచయ్య, తదితరులు ఉన్నారు ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్










