రాజకీయం

దిష్టిబొమ్మ దగ్ధంచేసిన బిఆర్ఎస్ శ్రేణులు…

111 Viewsముస్తాబాద్, జూన్ 24 (24/7న్యూస్ ప్రతినిధి): మండల కేంద్రంలోని తెలంగాణతల్లి సమీపంలోని ప్రధాన రహదారిపై పట్టణ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో భారీగా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేరుకొని దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగిత్యాల ఎమ్మెల్యే డా:సంజీవ్ కుమార్ బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరడం ఎంతవరకు సమంజసం అన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు జగిత్యాల ఎమ్మెల్యేగా రెండుసార్లు అవకాశం ఇచ్చిన పార్టీపై విశ్వాసం లేకుండా కాంగ్రెస్ పార్టీలో […]

రాజకీయం

పెన్షన్ లు ఇంకెప్పుడిస్తారు…?

186 Views–ఎమ్మెల్యే కు పట్టింపులేదా.? –తిమ్మాపూర్ లో నిరసన తెలిపిన బీజేపీ నాయకులు.. (తిమ్మాపూర్ జూన్ 22) ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆరు నెలలైనప్పటికీ పెన్షన్ లపై ఇంకా సరైన నిర్ణయం తీసుకోకుండా ఇంకెప్పుడిస్తారని డిమాండ్ చేస్తూ తిమ్మాపూర్ బీజేపీ నాయకులు మండల పరిషత్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు.వృద్దులు, వికలాంగులు, వితంతువులకు సంబందించిన పెన్షన్ లు వెంటనే మంజూరు చేయాలని కోరుతూ శనివారం బీజేపీ మండల శాఖ పక్షాన నిరసన కార్యక్రమం చేపట్టారు. సుమారు గంటపాటుగా […]

రాజకీయం

ఎంపీ రఘునందన్ రావును కలిసిన గుడాల శేఖర్ గుప్తా

92 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 22) మెదక్ ఎంపీ రఘునందన్ రావును హైదారాబాద్ లో శనివారం మర్యాద పూర్వకంగా కలిసిన సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామ మాజీ కో ఆప్షన్ సభ్యుడు సారధి ఫౌండేషన్ చైర్మన్ గుడాల శేఖర్ గుప్త. ఈ సందర్భంగా గుడాల శేఖర్ గుప్తా మాట్లాడుతూ మెదక్ ఎంపీ గా భారీ మెజారిటీతో విజయం సాధించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావును హైదారాబాద్ లో మర్యాద పూర్వకంగా కలిసి […]

రాజకీయం

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

112 Views 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 22) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో చాట్లపల్లి మల్లేశం (58) కొన్ని రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం రోజు సాయంత్రం మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న మర్కుక్ మండల జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం,వైస్ ఎంపీపీ మంద బాల్ రెడ్డి లు కలసి బాధిత కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం స్థానిక మాజీ సర్పంచ్ ఎర్రబాగు అశోక్,మాజీ ఉప సర్పంచ్ గుర్రాల […]

రాజకీయం

పారిశుధ్య కార్మికులకు ఇచ్చిన హామీ ఎదీ?

90 Viewsపారిశుధ్య కార్మికులకు ఇచ్చిన హామీ ఎదీ? .డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్ 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి జూన్ 20 గత అక్టోబర్ మాసంలో సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తీగుల్ గ్రామంలో పారిశుద్ద కార్మికులు బతుకమ్మ చెరువు మెట్లు శుభ్రం చేస్తున్న క్రమంలో కాలుజారి చనిపోయిన మూడు కుటుంబాలకు ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చిన గత ప్రభుత్వం మరిచిపొయిందని గురువారం నాడు ఆ కుటుంబాలను కలిసిన సందర్భంగా డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి […]

రాజకీయం

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు..

103 Views( తిమ్మాపూర్ జూన్ 19) తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోరెపల్లి రమణా రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.. ఈ సందర్భంగా మోరపల్లి రమణా రెడ్డి మాట్లాడుతూ.. మీ పట్టుదల, ఓపిక ఎంతో మందికి స్పూర్తిని ఇచ్చిందన్నారు. మీరు ఇలాంటి స్పూర్తిని కొనసాగించాలని కోరుకుంటున్నామన్నారు. మీ నిజాయితీ కలిగిన కృషితో ప్రజలకు సేవ చేస్తూ, మీకు మంచి ఆరోగ్యం, […]

రాజకీయం

రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మర్కుక్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాండా కనకయ్య గౌడ్

148 Viewsరాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మర్కుక్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాండా కనకయ్య గౌడ్ 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 19) సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో బుదవారం రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా నిర్వహించిన రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మర్కుక్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తండా కనకయ్య గౌడ్.అనంతరం ఆయన మాట్లాడుతూ ఏఐసిసి మాజీ అధ్యక్షుడు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా […]

రాజకీయం

(ఆర్ వి యం) విద్యార్థుల సమస్యల్ని పరిష్కరించండి

84 Views .ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా కమిటీ డిమాండ్ 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 19) సిద్దిపేట జిల్లా,ములుగు మండలం, ములుగులో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించడం జరిగింది. అనంతరం ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర సహాయకార్యదర్శి మేడబోయిన మమత, ఎస్ ఎఫ్ ఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి దాసరి ప్రశాంత్ మాట్లాడుతూ ఆర్ వి యం విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత మూడు రోజుల నుండి […]

ప్రాంతీయం రాజకీయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన ఎంపీపీ పాండు గౌడ్

84 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 19) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో మ్యాకల లక్ష్మయ్య అనారోగ్యంతో మృతి చెందగా విషయం తెలుసుకున్న ఎంపీపీ పాండు గౌడ్ బుధవారం మృతుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి ఆర్థిక సహాయం అందజేశారు వారితో బి ఆర్ ఎస్ పార్టీ మర్కుక్ మండల బీసీ సెల్ అధ్యక్షులు మ్యాకల కనకయ్య ముదిరాజ్,జుట్టు సుధాకర్,శ్రీనివాస్,కరుణాకర్,లక్ష్మణ్, ఎల్లం రాజు,స్వామి, డేవిడ్ తదితరులు ఉన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట […]

రాజకీయం

నీట్ పరీక్ష పేపర్ లీకేజి పై భగ్గుమన్న విద్యార్థి సంఘాలు.!

85 Viewsసిద్దిపేటలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 18) నీట్ పరీక్ష పేపర్ లీకేజి పై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి.మంగళవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో పీ.డీ.ఎస్.యు,ఎన్.ఎస్.యు ఐ,ఎస్ఎఫ్ఐ,యూత్ కాంగ్రెస్ సంఘాల ఆద్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.ఈ సందర్భంగా పీ.డీ.ఎస్.యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వి.శ్రీకాంత్ మాట్లాడుతూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహకం వల్ల దేశ వ్యాప్తంగా ఇరవై నాలుగు లక్షల విద్యార్థులు నీట్ పరీక్ష పేపర్ లీకేజి వల్ల […]