262 Viewsఅక్టోబర్ 31 దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎంపీలకు భద్రత పెంచిన ప్రభుత్వం. 2+2 ఉన్న భద్రతను 4+4 గా పెంచుతూ అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఇంటలిజెన్స్ అడిషనల్ డిజి అనిల్ కుమార్. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
రాజకీయం
బిఆర్ఎస్ పార్టీలో చేరిన జనార్దన్ రెడ్డి & విష్ణువర్ధన్ రెడ్డి
272 Viewsనాగర్ కర్నూల్ టికెట్ తనకు దక్కలేదని నాగం జనార్థన్ రెడ్డి, జూబ్లీహిల్స్ టికెట్ తనకు దక్కలేదని విష్ణువర్ధన్ రెడ్డిలు కాంగ్రెస్ పార్టీకీ ఇటీవలే రాజీనామా చేశారు. మంగళవారం నాడు కేసీఆర్ సమక్షంలో నాగం జనార్దన్ రెడ్డి,విష్ణువర్థన్ రెడ్డిలతో పాటు కరీంనగర్ నేత జైపాల్ రెడ్డి కూడా తెలంగాణ భవన్ లోజరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
గులాబీ మయమైన గొల్లపల్లి
366 Viewsకండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే రసమయి (తిమ్మాపూర్ అక్టోబర్ 30) తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపి నాయకులు మానకొండూరు శాసనసభ్యులు రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ డాక్టర్ రసమయి బాలకిషన్ సమక్షంలో సర్పంచ్ మల్లెతుల అంజయ్య ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టిలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో సాధారణ కుటుంబాలకు సైతం న్యాయం చేసే విధంగా ఉందని, పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బాగున్నాయని […]
మంచిర్యాల జిల్లాలో ఇంటింటికి బిజెపి పార్టీ
333 Viewsమంచిర్యాల జిల్లా మంచిర్యాల మున్సిపాలిటి రెడ్డి కాలనిలో ఈరోజు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి సతీమణి స్రవంతి రఘునాథ్ ఇంటి ఇంటికి వెళ్ళి ప్రజలను కలిసి పట్టణ అభివృద్ధికి మరియు పేద ప్రజల సంక్షేమానికి వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఓటు వేయాలని కోరడం జరిగింది. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
నస్పూర్ మున్సిపాలిటీలో ఇంటింటికి బీఆర్ఎస్ పార్టీ
202 Viewsమంచిర్యాల జిల్లా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల నియోజకవర్గం, నస్పూర్ మున్సిపాలిటీలోని 09వ వార్డు లో ప్రతి ఇంటికి వెళ్లి సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమాభివృద్ధిని అలాగే బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించి కారు గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావుని, భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
హాజీపూర్ మండలంలో గడపగడపకు కాంగ్రెస్ పార్టీ
271 Viewsమంచిర్యాల జిల్లా హజీపూర్ మండల పెద్దంపేట గ్రామంలో గడప గడపకు వెళ్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ హామీలను మరియు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సేవా కార్యక్రమాలను వివరిస్తూ, నవంబర్ 30న జరగనున్న శాసనసభ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి ప్రేమ్ సాగర్ రావు ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు. జిల్లపేల్లి రాజేందర్ […]
కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండించిన సీఎం కేసీఆర్
454 Views హైదరాబాద్: అక్టోబర్ 30 బీఆర్ఎస్ దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఆస్కారం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ప్రజా తీర్పు ను ఎదుర్కోలేక భౌతిక దాడులు, హత్యా రాజకీయాలకు తెగబడడం సిగ్గుచేటని సీఎం అన్నారు. ఎన్నికల సమయంలో ఇటువంటి సంఘ విద్రోహుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు, బీఆర్ఎస్ నేతలకు, కార్యకర్తలకు అధినేత పిలుపునిచ్చారు. […]
ప్రచార రథానికి పూజ నిర్వహించిన బిఆర్ఎస్ నాయకులు
258 Viewsఅలంపూర్ అక్టోబర్ 30 అలంపూర్ బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే అబ్రహం ఎన్నికల ప్రచార రథానికి జోగులాంబ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వేద పండితులు . అనంతరం సాలు పహిల్వాన్ దర్గాలో ప్రార్థన చేయించారు. అనంతరం ప్రచార రథాన్ని ఎమ్మెల్యే కుమారుడు బిఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకులు డా.వి.యం.అజయ్, ఖతార్ ఎన్ ఆర్ ఐ సెల్ కొంగల రవి వాహనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు , కార్యకర్తలు అభిమానులు తదితరులు […]
తెలంగాణలో 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్
277 Viewsతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సమస్యఆత్మక నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారని భారత ఎన్నికల కమిషన్ వెల్లడించింది. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉత్తరాలు కూడా జారీ చేసింది. సిర్పూర్ ,చెన్నూర్ ,బెల్లంపల్లి ,మంచిర్యాల ,ఇల్లందు, కొత్తగూడెం, మంథని ,ఆసిఫాబాద్ ,పీనపాక ,ములుగు, ఆశారావుపేట, భూపాలపల్లి ,భద్రాచలం స్థానాలలో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అదేవిధంగా […]
కెసిఆర్ కు మద్దతుగా ముదిరాజులు…
153 Viewsవర్గల్ మండల్, శేర్పల్లి గ్రామం అక్టోబర్ 30 :వర్గల్ మండలంలోని సామల పల్లి గ్రామంలోని ముదిరాజ్ సంఘ కార్యకర్తలు కెసిఆర్ గెలిపిస్తామని వారి వెంటే ఉంటామని ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది. Telugu News 24/7tslocalvibe.com










