రాజకీయం

బండి రజినీ కుమార్ ను సన్మానించిన అరూరి

249 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 27) బిఅర్ఎస్ పార్టీ హాసన్ పర్తి మండల పార్టీ అధ్యక్షుడు బండి రజిని కుమార్ కాకతీయ యూనివర్సిటీ తెలుగు విభాగంలో డాక్టరేట్ పి ఎచ్ డి పట్ట పొందిన సందర్భంగా ఈరోజు బిఅర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అద్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్ వారిని అభినందిoచి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ రమేష్,వైస్ ఎంపీపీ రత్నాకర్ రెడ్డి,డివిజన్ అద్యక్షులు శ్రీధర్, మార్కెట్ […]

రాజకీయం

సిద్దిపేటలో ఘనంగా సిపిఐ-99వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

250 Viewsసిద్దిపేటలో ఘనంగా సిపిఐ-99వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో సిపిఐ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం స్థానిక ఎడ్ల గురువారెడ్డి భవనం వద్ద సిపిఐ జెండాను ఆవిష్కరించిన సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, ఈ కార్యక్రమం లో జిల్లా కార్యవర్గ సభ్యులు కిష్టపురం లక్ష్మణ్, కనుకుంట్ల శంకర్, పట్టణ కార్యదర్శి జి, బన్సీలాల్, సహాయ కార్యదర్శి ఆరిఫ్, సీనియర్ నాయకులు పిట్ల మల్లేశం, కర్ణల చంద్రం, రూరల్ మండల కార్యదర్శి మిట్టపల్లి […]

రాజకీయం

అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి మహా పడిపూజలు

270 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 26) చిల్కానగర్ శివాలయంలో చిల్కానగర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో మరియు ఉప్పల్ మహంకాళి ఆలయంలో మహంకాళి నరసింహ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

బీరప్ప గడ్డ కుమ్మరి సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

264 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 26) చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ బీరప్ప గడ్డ కుమ్మరి సంఘం క్యాలెండర్ 2024 ని వార్డు కార్యాలయంలో సంఘం సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం కార్యక్రమంలో బి ర్ స్ పార్టీ సీనియర్ నాయకులు ఏదుల కొండలరెడ్డి ,ప్రధాన కార్యదర్శి కోకొండ జగన్,శ్యామ్ బాలు,సంఘం అధ్యక్షులు, సత్యనారాయణ, వారి సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపిన కేసిఆర్

275 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 25) క్రిస్మస్‌ను పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు శుభాలు కలుగాలని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు. క్రైస్తవులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. యేసు జన్మదినాన్ని క్రైస్తవులు ఆనందోత్సాహాలతో జరుపుకుంటారని అన్నారు. శాంతి, సౌభ్రాతృత్వం, కరుణ, క్షమాగుణం నేర్పే క్రీస్తుబోధనలు సర్వమానవాళికి ఆచరణీయమని పేర్కొన్నారు. ప్రజలందరికీ సుఖశాంతులు కలగాలని ప్రార్థించారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్టమస్ వేడుకలు

257 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 25) వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని సేవకుల కుటుంబాలకు క్రిస్మస్ సందర్భంగా నూతన దుస్తులు అందజేసిన బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు అరూరి రమేష్. ప్రతీ సంవత్సరం క్రిస్మస్ సందర్బంగా అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాస్టర్ల కుటుంబాలకు నూతన దుస్తులు అందజేస్తున్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ గెలిచినా, ఓడినా ప్రజల మధ్యలోనే ఉంటా అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సీఈఓ రాజు,ఎంపిపి అప్పారావు,కమల […]

కథనాలు ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం విద్య

ప్రభుత్వ ఉద్యోగం సాధించిన యువతి – యువకులకు సన్మాన కార్యక్రమం..

271 Viewsప్రభుత్వ ఉద్యోగం సాధించిన యువతి – యువకులకు సన్మాన కార్యక్రమం.. బాక్సింగ్ విభాగంలో నేషనల్ వెళ్లడం కోసం హరి చంద్ర ప్రసాద్ కి తన వంతు సహాయం గా 2 వెలు ఆర్థిక సహాయం చేశారు రాచర్ల గుండారం గ్రామ -గ్రామపంచాయతీ కార్యాలయంలో , ఇటీవల పోలీసు ఉద్యోగం సాధించిన యువకులకు( భూక్య రాజు S/o వాలియ,భూక్యా రాజు S/o లక్ష్మణ్,ముడవత్ వెంకటేష్, మరియు , డిస్ట్రిక్ట్ కోర్టు లో జూనియర్ అసిస్టెంట్ గా ఉదోగ్యం […]

రాజకీయం

ఇల్లందు అన్నపూర్ణ కు అండగా నిలిచిన కేటీఆర్

254 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 24) హైదబాద్: ప్రజల కష్ట సుఖాలు వింటాము, అండగా నిలబడతామంటూ అధికారం అందిన వారం రోజుల పాటు హడావిడి చేసిన ప్రజాదర్బార్ కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితమైనట్లు కనిపిస్తుంది. ఇల్లందు పట్టణం ఆజాద్ నగర్ కి చెందిన అన్నపూర్ణ వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి హైదరాబాద్ కి వచ్చింది. పత్రికల్లో, టీవీలలో ప్రజా దర్బార్ ప్రచార ఆర్భాటాన్ని చూసి నాలుగు సార్లు దరఖాస్తు ఇచ్చానని తెలిపింది. దరఖాస్తు తీసుకోవడం […]

రాజకీయం

విద్యుఘాతంతో ఎద్దు మృతి

271 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 24) గజ్వేల్ : విద్యుదాఘాతంతో ఎద్దు మృతి చెందిన సంఘటన జగదేవపూర్ మండల పరిధిలోని అంతాయ గూడెం గ్రామంలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన గాండ్ల రమేష్ తండ్రి మల్లయ్య ఎద్దు ఆదివారం ఉదయం లేచి పొలం వద్దకు వెళ్లేసరికి ట్రాన్స్ ఫార్మర్ వద్ద తన ఎద్దు చనిపోయి ఉంది. కరెంట్ తీగలు కిందికి ఉండడం వల్ల కరెంట్ షాక్ తో ఎద్దు మరణించినట్లు రైతు […]

రాజకీయం

ప్రగాఢ సానుభూతి

229 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 23) ఈరోజు అలంపూర్ నియోజకవర్గంలోని ఉండవల్లి మండలం పుల్లూరు గ్రామానికి చెందిన ఉండవెల్లి మండల ప్యాక్స్ ఉయ్యాలవాడ గజేందర్ రెడ్డి మాతృమూర్తి మరణించారు.విషయం తెలిసిన వెంటనే వారి ఇంటికి వెళ్లి భౌతికకాయాన్ని పూలమాల వేసి కుటుంబ సభ్యులను ఓదార్చి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వీరితో పాటు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,తదితరులు ఉన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్