రాజకీయం

చట్టసభల్లో ప్రజా సమస్యల గురించి మాట్లాడిన మంచిర్యాల ఎమ్మెల్యే

182 Views➡️ సరైనా వ్యక్తి నాయకుడైతే… ప్రజా సమస్యలు చట్ట సభల్లో వినిపిస్తాయి. నియోజకవర్గం, జిల్లా ప్రజల కష్టాలు.. ఈతి బాధలు.. ప్రభుత్వం ముందు పుట్టి.. వాటిని పరిష్కరించేందుకు క్రుషి చేస్తారు.. ఇందుకు మన నాయకుడు సాగరన్నే సాక్ష్యం. ఈ రోజు శాసనసభలో.. సాగరన్న చెప్పిన ప్రతిమాట.. మంచిర్యాల ప్రజల దశాబ్దాల కష్టాలను రాష్ట్ర ప్రజల ముందుంచింది. ప్రభుత్వం కూడా స్పందించి సమస్యల పరిష్కరిస్తామని చట్టసభలోనే హామీ ఇచ్చింది. దటీజ్ సాగరన్న. ➡️ సాగరన్న అసెంబ్లీలో లేవనెత్తిన […]

రాజకీయం

సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన..

199 Views(తిమ్మాపూర్ పిబ్రవరి ) మానకొండూర్ శాసన సభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సహకారంతో తిమ్మాపూర్ మండలం గోల్లపల్లి గ్రామంలోని 8వ వార్డులో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుండి సీసీ రోడ్డు నిర్మాణ పనులకు కాంగ్రెస్ నాయకులు కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు…. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి మామిడి అనిల్ కుమార్,గ్రామ శాఖ అధ్యక్షులు పింగిలి కృష్ణారెడ్డి,నాయకులు వేల్పుల గణపతి,మల్లెత్తుల తిరుపతి, జంగ రామకృష్ణారెడ్డి, కర్ర కొమురయ్య, వేల్పుల లక్ష్మయ్య, సాయిల రజనీకాంత్, చిగుర్ల రవీందర్, […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి

284 Viewsబీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి ఎల్లారెడ్డిపేట మండల ప్రతినిధి ఎల్లారెడ్డిపేట బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అదేవిధంగా పట్టణ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన బండారి బాల్ రెడ్డి కి జిల్లా బీఆర్ఎస్ నాయకత్వం సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడం పట్ల కొంతకాలంగా అసంతృప్తిగా ఉండి పార్టీకి శుక్రవారం రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని […]

రాజకీయం

లోక్ సభ ఎన్నికల్లో బిజెపిని గెలిపించండి – రఘునాథ్

144 Viewsసింగరేణి కార్మికుల గళం పార్లమెంట్ లో వినిపించడానికి లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిని గెలిపించండి – బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి. బీజేపీ మంచిర్యాల జిల్లా కార్యాలయంలో నస్పూర్ పట్టణ బీజేపీ నూతన కమిటీని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి  నియమించడం జరిగింది. నస్పూర్ పట్టణ అధ్యక్షులు గా సత్రం రమేష్ని, ప్రధాన కార్యదర్శులు, పట్టణ ఉపాధ్యక్షులు, కార్యదర్శులను మరియు వివిధ మోర్ఛ అధ్యక్షులను ప్రకటించడం జరిగింది. ఈ […]

రాజకీయం

మంచిర్యాల నుండి మేడిగడ్డకు వెళ్ళిన కాంగ్రెస్ నేతలు

120 Viewsనేడు సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ  సందర్శించారు. ఈ సందర్భంగా మంచిర్యాల నుండి కొక్కిరాల ప్రేమ సాగర్ రావు ఆధ్వర్యంలో మంచిర్యాల కాంగ్రెస్ నేతలు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున మేడిగడ్డను సందర్శించడం జరిగింది.   జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

ఛలో నల్లగొండ సభను విజయవంతం చేయండి

144 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 11) కృష్ణా నదిపై తెలంగాణ ప్రాజెక్టులు, నీటి హక్కులను హరించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర సంస్థ కేఆర్ఎంబికి అధికారాలు అప్పగించడం ద్వారా జరగబోయే దుష్పరిణామాలను ఖండిస్తూ తెలంగాణ సమాజానికి వివరించేందుకు నల్లగొండ పట్టణంలో ఈనెల 13న నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు .వనపర్తి జిల్లా దేవరకద్ర నియోజకవర్గం మదనాపురం మండలం దుప్పల్లి గ్రామంలో బిఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశం అయిన దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే […]

రాజకీయం

నూతన దంపతులను ఆశీర్వదించిన అరూరి

116 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 11) మడికొండ రెడ్డి కన్వెన్షన్ లో జరిగిన అన్నపూర్ణ రైస్ మిల్లర్స్ ఇండస్ట్రీస్ యజమాని కిషన్ గుప్తా కుమారుడు వివాహ వేడుకకు మరియు బోల్లికుంట మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ లో జరిగిన చెన్నారం గ్రామానికి చెందిన పేoడ్యాల బిక్షపతి కుమారుడి వివాహ వేడుకకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అద్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట […]

రాజకీయం

ఎస్సై పుష్పరాజుకు ఘన సన్మానం!

127 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 11) సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం ఎస్సై పుష్ప రాజ్ ఇటీవల ప్రభుత్వం జరిపిన బదిలీల కారణంగా నర్సాపూర్ మండలానికి బదిలీ కావడం జరిగింది. ఆదివారం ఈ విషయాన్ని తెలుసుకున్న లకుడారం గ్రామ ఆర్ఎంపి చిక్కుడు నర్సింలు, అరవింద్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేర విచారణలో పుష్ప రాజ్ సేవలు మరువలేనివి అని కొనియాడారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా […]

రాజకీయం

లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ !

136 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 11) సిద్దిపేట జిల్లా: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకం కింద లబ్ధిదారులకు తులం బంగారం ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చిందనీ సిద్దిపేట మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద లబ్ధిదారులకు హరీష్ రావు చెక్కులను అందించారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా […]