Breaking News ప్రాంతీయం రాజకీయం

ప్రధాని మోదీ నీ కలిసిన అనూష్ యాదవ్…

239 Viewsప్రధాని మోదీ నీ కలిసిన అనూష్ యాదవ్.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తూప్రాన్ లో నిర్వహించిన విజయ సంకల్ప సభకు విచ్చేసిన సందర్భంగా సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం దుమాల గ్రామానికి చెందిన బిజెపి గజ్వేల్ నియోజకవర్గ విస్తారక్ చేకూటి అనూష్ యాదవ్ మోదీ నీ కలిశారు మారుమూల గ్రామానికి చెందిన తను దేశ ప్రధానిని కలిసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని అనూష్ తెలిపారు ఇలా సాధారణ కార్యకర్తలు సైతం ప్రధానిని […]

రాజకీయం

కెసిఆర్ బహిరంగ సభ….

290 Viewsగజ్వేల్ నవంబర్ 27:28 నవంబర్ 23 రోజున గజ్వెల్ లో జరగబోయే సీఎం కేసీఆర్ గ సభ ప్రాంగణం ఏర్పాట్లను పరిశీలించిన ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి మున్సిపల్ చైర్మన్ ఎన్సి . రాజమౌళి గుప్తా, మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి. వారి వెంట కౌన్సిలర్స్ గంగిశెట్టి చందన రవీందర్ దుంబాల లక్ష్మి కిషన్ రెడ్డి, శీర్ల శ్యామల మల్లేష్ యాదవ్, తదితరులు ఉన్నారు. Telugu News 24/7tslocalvibe.com

రాజకీయం

చెన్నూరులో 18,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తున్న – దుర్గం అశోక్

259 Viewsతెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా చెన్నూర్ నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్ వీడియోతో మాట్లాడుతూ చెన్నూర్ నియోజకవర్గంలో 18 వేల ఓట్ల మెజారిటీతో బిజెపి పార్టీ తరఫునుండి చెన్నూరులో గెలుస్తున్నానని తెలిపారు. చెన్నూరు నియోజకవర్గంలో మా గెలుపు ఖాయం అయిందని చెన్నూరు నియోజకవర్గ ప్రజలందరూ నన్ను ఆదరిస్తున్నారని ఈనెల 30వ తారీకు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకే తమ ఓటు వేసి నన్ను గెలిపిస్తున్నారని తెలిపారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి […]

రాజకీయం

జైపూర్ మండలంలో బిజెపి పార్టీ ఎన్నికల ప్రచారం – దుర్గం అశోక్

308 Viewsతెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతున్న వేళ బీజేపీ పార్టీ చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్ ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు జైపూర్ మండలంలో బిజెపి పార్టీ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. తర్వాత బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్ మాట్లాడుతూ నవంబర్ 30 తారీఖున జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పువ్వుకి తమ అమూల్యమైన ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి […]

రాజకీయం

ఎసిసిలో బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం

260 Viewsఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల్ 10 వార్డు ACC ఆదర్శనగర్ శ్రీనివాస కాలనీ లో నడిపెల్లి దివాకర్ రావు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కేసీఆర్  ప్రవేశపెట్టిన పథకాలను వార్డు ప్రజలకు వివరిస్తూ 10 వార్డ్ కౌన్సిలర్ ఆసంపల్లి లావణ్య నగేష్ ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న దివాకర్ రావు తనయుడు నడిపెల్లి  విజిత్ రావు మరియు మహిళ నాయకులు వాడు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లపేల్లి రాజేందర్ […]

రాజకీయం

మందమర్రిలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం

285 Viewsఅసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ చెన్నూరు నియోజకవర్గం మందమర్రి రామకృష్ణాపూర్ ఏరియాలలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం వివేక్ ఎన్నికల ప్రచారం చేశారు. తర్వాత అతను మాట్లాడుతూ నవంబర్ 30 తారీఖున జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు తెలంగాణలో న్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు. జిల్లపేల్లి రాజేందర్ […]

రాజకీయం

రాజీవ్ నగర్ లో బిజెపి పార్టీ ఎన్నికల ప్రచారం

212 Viewsరాజీవ్ నగర్ రహదారి కష్టాలు తీర్చడానికి రాజీవ్ నగర్ – లక్ష్మి టాకీస్ చౌరస్తా మధ్య రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తాం – బీజేపీ మంచిర్యాల అసెంబ్లీ అభ్యర్థి రఘునాథ్. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల పట్టణం రాజీవ్ నగర్ లో నిర్వహించిన ప్రచార సభలో పాల్గొని అభివృద్ది మరియు పేద ప్రజల సంక్షేమానికి, రాజీవ్ నగర్ అభివృద్ధికి, రాజీవ్ నగర్ రైల్వే వంతెన నిర్మాణానికి బీజేపీ పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని […]

రాజకీయం

వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లో చేరికలు

267 Viewsసిద్దిపేట జిల్లా నవంబర్ 26 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ఈ రోజు గజ్వేల్ నియోజకవర్గం జగదేవపూర్ మండలం ధర్మారం గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తెలంగాణ రాష్ట్ర ఎఫ్ డీ సి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ లొ చేరడం జరిగింది. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

గుంటిపల్లి గ్రామంలో ఆత్మీయ బీఆర్ఎస్ పార్టీ రోడ్ షో

305 Viewsసిద్దిపేట జిల్లా నవంబర్ 26 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ఈ రోజు గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ మండలం గుంటిపల్లి గ్రామంలో ఆత్మీయ బీఆర్ఎస్ పార్టీ రోడ్ షో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధీగా తెలంగాణ రాష్ట్ర ఎఫ్ డీ సి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి రావటం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల వారిని ఆదుకుంటాం అందరు కెసిఆర్ కి ఓట్లు వేసి భారీ మెజారిటీ తొ […]

రాజకీయం

మర్కుక్ మండలం పాములపర్తి లో బీ ఆర్ ఎస్ పార్టీ ఇంటింటి ప్రచారం

262 Viewsమర్కుక్ మండలం పాములపర్తి(నవంబర్ 26) 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి నవంబర్ 26 ఆదివారం పాములపర్తిలో పార్టీ కార్యకర్తలతో, యువకులతో కలసి గ్రామ శాఖ అధ్యక్షుడు ఎస్సీ కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది .ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ డమ్మీ బ్యాలెట్ తో తమ పార్టీ గుర్తింపును వివరిస్తూ బీ ఆర్ ఎస్ కు ఓటు వేయాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు , నాయకులు పాల్గొన్నారు […]