రాజకీయం

చెన్నూరులో 18,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తున్న – దుర్గం అశోక్

233 Views

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా చెన్నూర్ నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్ వీడియోతో మాట్లాడుతూ చెన్నూర్ నియోజకవర్గంలో 18 వేల ఓట్ల మెజారిటీతో బిజెపి పార్టీ తరఫునుండి చెన్నూరులో గెలుస్తున్నానని తెలిపారు.

చెన్నూరు నియోజకవర్గంలో మా గెలుపు ఖాయం అయిందని చెన్నూరు నియోజకవర్గ ప్రజలందరూ నన్ను ఆదరిస్తున్నారని ఈనెల 30వ తారీకు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకే తమ ఓటు వేసి నన్ను గెలిపిస్తున్నారని తెలిపారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *