రాజకీయం

మందమర్రిలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం

272 Views

అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ చెన్నూరు నియోజకవర్గం మందమర్రి రామకృష్ణాపూర్ ఏరియాలలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం వివేక్ ఎన్నికల ప్రచారం చేశారు.

తర్వాత అతను మాట్లాడుతూ నవంబర్ 30 తారీఖున జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు తెలంగాణలో న్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *