రాజకీయం

వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లో చేరికలు

248 Views

సిద్దిపేట జిల్లా నవంబర్ 26
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి

ఈ రోజు గజ్వేల్ నియోజకవర్గం జగదేవపూర్ మండలం ధర్మారం గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తెలంగాణ రాష్ట్ర ఎఫ్ డీ సి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ లొ చేరడం జరిగింది.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *