రాజకీయం

ఎసిసిలో బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం

249 Views

ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల్ 10 వార్డు ACC ఆదర్శనగర్ శ్రీనివాస కాలనీ లో నడిపెల్లి దివాకర్ రావు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కేసీఆర్  ప్రవేశపెట్టిన పథకాలను వార్డు ప్రజలకు వివరిస్తూ 10 వార్డ్ కౌన్సిలర్ ఆసంపల్లి లావణ్య నగేష్ ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న దివాకర్ రావు తనయుడు నడిపెల్లి  విజిత్ రావు మరియు మహిళ నాయకులు వాడు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *