320 Viewsమెదక్ నవంబర్ 20 :మెదక్ లో ప్రియాంక సభ రద్దు? జన సమీకరణ కుదరదని మైనంపల్లి కీలక నిర్ణయం. పరేషాన్ లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ ఎన్నికలవేళ కాంగ్రెస్ అపసోపాలు ఎదుర్కొంటుంది. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో హోరాహోరీ పోరు ఉంటుందని భావించినప్పటికీ.. కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ తన సత్తా చూపలేకపోతున్నారు. అఖిల భారతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభ పూర్తిగా విఫలం కావడం ఆ పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది. నామినేషన్ కార్యక్రమాన్ని కూడా […]
రాజకీయం
చెన్నూరులో ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసిన పార్టీలు
220 Viewsతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న వేళ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలు తమ ప్రచారాన్ని వేగవంతం చేసి ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలైన టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నువ్వా నేనా అనే రీతిలో ఎన్నికల ప్రచారంలో ముందుకెళ్తున్నారు. అభివృద్ధిని చూసి ఓటు వేయండి అని టిఆర్ఎస్ చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన బాల్క సుమన్ అని ప్రజల్లోకి వెళ్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ […]
మందమర్రి మండలంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం
245 Viewsచెన్నూరు నియోజకవర్గం మందమరి మండలంలోని మామిడిగట్టులో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం చేశారు. నవంబర్ 30వ తేదీన జరిగే పోలింగ్లో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. తర్వాత గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ తాను ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా లేకున్నా కూడా చాలా అభివృద్ధి పనులు చేశానని ఆయన తెలిపారు. ముఖ్యంగా మామిడి గట్టు గ్రామంలో […]
బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు తుమ్మ గణేష్ ఇంటింటి ప్రచారం చెయ్యడం జరిగింది
320 Viewsనవంబర్ 19 వర్గల్ మండలం గోవిందాపూర్ గ్రామమం లో ఏంటింటా ప్రచారం చెయ్యడం జరిగింది గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ గ్రామ అధ్యక్షుడు భారతీయ రాష్ట్ర సమితి నాయకులతో సాయంకాలం ఇంటింటా ప్రచారంలో పాల్గొన్నారు స్థానిక ఎంపిటిసి జయమ్మ భీమ్ రెడ్డి జెడ్పిటిసి బాలు యాదవ్ మండల ఉపాధ్యక్షుడు తుమ్మ గణేష్ డిస్టిక్ యూత్ అధ్యక్షుడు నాగరాజ్ మండల బిసి సెల్ అధ్యక్షులు మురళి గౌడ్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు Telugu News 24/7tslocalvibe.com
మంచిర్యాల బీజేపీ ఎన్నికల ప్రచారంలో ఈటెల రాజేందర్
236 Viewsనస్పూర్ పట్టణంలో బీజేపీ మంచిర్యాల అసెంబ్లీ అభ్యర్థి రఘునాథ్ వెరబెల్లి చేపట్టిన భారీ బైక్ ర్యాలీకి బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్ శ్రీ ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా పాల్గొని బైక్ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఈటెల రాజేందర్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం అవరణలో ఏర్పాటు చేసిన హెలి ప్యాడ్ వద్ద రఘునాథ్ మరియు బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు అనంతరం బైక్ ర్యాలీ ద్వారా తెలంగాణ తల్లి విగ్రహం, శిర్కే సెంటర్, రాయల్ […]
దండేపల్లి మండలంలోని గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం
289 Viewsనేడు దండేపల్లి మండలంలోని లక్ష్మీకాంతపూర్, పెద్ద పేట, ద్వారక, ధర్మ రావు పేట, కొండాపూర్ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ మీటింగ్ నిర్వహించి, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ హామీలను ప్రజలకు వివరిస్తూ, నవంబర్ 30 న జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు చేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా […]
చెన్నూరు నియోజకవర్గంలో బిజెపి పార్టీ ఎన్నికల ప్రచారం
282 Viewsచెన్నూర్ నియోజకవర్గం, చెన్నూర్ మండల్ అంగ్రాజ్ పెల్లి చాకపెల్లి లో భారతీయ జనతాపార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్, బి ఆర్ ఎస్, పార్టీ నాయకులు పొలిటికల్ టూరిస్టులు ఎన్నికల కోసం మాత్రమే వచ్చారు ఎన్నికలు అయిపోగానే వెళ్ళిపోతారు ,ఇప్పుడు ఎన్నికల కోసం వేల కోట్లు తెచ్చి నాయకులను పార్టీల్లోకి చేర్చు కుంటున్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు చిల్లిగవ్వ ఐన సహాయం చేశారా ఆలోచించండి వాల్లు ఇప్పుడు మాత్రమే […]
కాంగ్రెస్ పార్టీలో చేరిన నారాయణపూర్ యువకులు
278 Views ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో ముదిరాజ్ యువకులు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కండువాలు కప్పి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పట్ల యువకులు బాగా ఆకర్షితం అవుతున్నారని ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు చదువులో కూడా వారికి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వక చదువు కూడా భారంగా మారిందన్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మహేందర్ గ్రామ శాఖ అధ్యక్షుడు దొమ్మాటి […]
కేకేకు మద్దతుగా అక్క పల్లి లో భారీగా ముదిరాజుల చేరికలు
272 Viewsసిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి కి మద్దతుగా అక్క పెళ్లి లో భారీగా ముదిరాజులు కాంగ్రెస్ పార్టీలో ఆదివారం చేరారు. అక్క పెళ్లి కి చెందిన ముదిరాజ్ కులస్తులు సుమారు 50 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. గ్రామ శాఖ అధ్యక్షులు భూమిరెడ్డి , డాక్టర్ మోహన్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. వీరికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య, […]
వీర్నపల్లి మండలంలో జోరుగా ప్రచారం చేస్తున్న బిఆర్ఎస్ నాయకులు
225 Viewsవీర్నపల్లి మండలం తో పాటు చుట్టుపక్క గ్రామాలలో బిఆర్ఎస్ నాయకులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచే ఇంటింటా కరపత్రాలు పంచుతూ కారు గుర్తుకే ఓటు వేసి మంత్రి అభ్యర్థి అయినటువంటి కేటీఆర్ ను అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లతో అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర వచ్చిన తర్వాతనే మన నిరుపేదల జీవితాలు బాగుపడ్డాయని ఈసారి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని గెలిపించుకున్నట్లయితే యాడున్న రోజుల్లో వీర్నపల్లి మండలం మరింత అభివృద్ధి నాయకులు ఓటర్లతో అంటున్నారు. […]










