221 Viewsబోర్ మోటార్ ను ప్రారంభించిన ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు జగదీశ్వర్ రిపోర్టర్ /ఎల్లారెడ్డిపేట : బోర్ మోటార్ను ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు ప్రారంభించారు. ఎల్లారెడ్డిపేట మండలం బాకూరు పల్లి తండాలోని ఆదివారం స్మశాన వాటిక, నర్సరీ వద్ద బోరు మోటర్ ను సర్పంచ్ అజ్మీర మంజుల నాయకులతో కలిసి జడ్పిటిసి లక్ష్మణరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి కేటీఆర్ సహకారంతో బోర్ మోటర్ ప్రారంభించుకోవడం జరిగిందని […]
వ్యవసాయం
వెయ్యి మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు ఎంపీపీ రేణుక
168 Views మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు – ఎంపీపీ, వెళ్లే రేణుక జడ్పీటీసీ చీటి లక్ష్మణరావు, పరిశోధనాత్మక రిపోర్టర్/ ఎల్లారెడ్డిపేట: భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ ముగింపు సందర్భంగా వేయి మొక్కలను ప్రజాప్రతినిధులు నాటారు. ఎల్లారెడ్డిపేట మండలం అక్క పెళ్లి గ్రామంలో శనివారం ఎంపీపీ పిల్లి రేణుక, జెడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు సమక్షంలో పల్లె ప్రకృతి వనం ప్రక్కన వివిధ రకాలైన జామ, వేప,అల్లనేరేడు,సీతాఫలం, దానిమ్మ మొదలగు మొక్కలను నాటారు. అదేవిధంగా మండలంలోని ఆయా గ్రామాలలోని 17వేల […]
వినూత్న రీతిలో రైతుల వేషధారణతో కిషన్ దాస్ పేట విద్యార్థులు
142 Viewsరైతుల ప్రత్యేక వేషధారణతో విద్యార్థులు – కిషన్ దాస్ పేట ప్రైమరీ పాఠశాల రైతు పనిపై అవగాహన ప్రజాపక్షం,/ ఎల్లారెడ్డిపేట: విద్యార్థిని విద్యార్థులకు అగ్రికల్చర్ ఫీల్డ్ వర్క్స్ గురించి పొలాల వద్దకు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రజిత శనివారం తీసుకువెళ్లారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కిషన్ దాస్ పేట ప్రాథమిక పాఠశాలలోని ఐదో తరగతి విద్యార్థులకు సైన్స్ పుస్తకంలోని పాఠ్యాంశంలో భాగంగా వ్యవసాయం గురించి రైతులు చేసే పనుల గురించి శనివారం విద్యార్థిని విద్యార్థులకు రైతుల వేషధారణ […]
డ్రాగన్ ఫ్రూట్ తోటలతో బహుళ ప్రయోజనాలు
213 Views – డ్రాగన్ ఫ్రూట్ ఫామ్ ను సందర్శించిన జిల్లా వ్యవసాయశాఖ అధికారి శ్రీధర్ డ్రాగన్ ఫ్రూట్ తోటతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని కరీంనగర్ జిల్లా వ్యవసాయశాఖ అధికారి శ్రీధర్ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన రైతు ఏర్పాటు చేసిన డ్రాగన్ ఫ్రూట్ తోట ను గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయశాఖ అధికారి శ్రీధర్ మాట్లాడుతూ.. డ్రాగన్ ఫ్రూట్ తోటను ఒక్క సంవత్సరం కష్టపడి సాగు చేస్తే […]
214 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఎస్ఐల బదిలీలు.. 1.కోనరావుపేటలో విధులు నిర్వహిస్తున్న ఎస్సై రమాకాంత్, ఎల్లారెడ్డిపేటకు బదిలీ, కోనరావుపేట నూతన ఎస్సైగా డి ఆంజనేయులు నియామకం.. 2.ముస్తాబాద్ ఎస్సై వెంకటేశ్వర్లు తంగళ్ళపల్లి కి బదిలీ కాగా, ముస్తాబాద్ నూతన ఎస్సైగా కే. శేఖర్ నియామకం.. 3.సిసిఎస్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై మారుతి వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్కు బదిలీ, ఇక్కడ విధులు నిర్వహిస్తున్న నాగరాజును ఎస్ బి కి బదిలీ… 4.చందుర్తి ఎస్సై రమేష్ […]
వర్గల్ మండల్ వేలూరు గ్రామంలో డిఎంసిఎస్ రైతు సేవ కేంద్రాన్ని ప్రారంభించిన ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి.
121 Viewsవర్గల్ మండల్ కేంద్రంలోని, వేలూరు గ్రామంలో,శుక్రవారం డి ఎం సి ఎస్ రైతు సేవ కేంద్రం ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి చేతులమీదుగా ప్రారంభోత్సవం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు జీలుగా విత్తనాలను 65% సబ్సిడీతో అందిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని రైతులు తమ పంట పొలంలో జీలుగు విత్తనాలు చల్లుకొని రసాయన ఎరువుల వాడకం తగ్గించాలని సూచించారు. ఈ సందర్భంలో వ్యవసాయ అధికారిని శేషనాయన మాట్లాడుతూ పచ్చి […]
65 శాతం సబ్సిడీపై ఇచ్చే జీలుగా విత్తనాలను రైతులు అందరు సద్వినియోగం చేసుకోవాలి….
170 Viewsరైతులందరూ సారవంతమైన భూములను తయారుచేసుకొని అధిగ దిగుబడులు సాధించాలి 65 శాతం సబ్సిడీపై ఇచ్చే జీలుగా విత్తనాలను రైతులు అందరు సద్వినియోగం చేసుకోవాలి ఎంపిపి పిల్లి రేణుక కిషన్, ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి రైతులందరూ సారవంతమైన భూములను తయారుచేసుకొని అధిక దిగుబడులను సాధించాలని ఎల్లారెడ్డిపేట ఎంపిపి పిల్లి రేణుక కిషన్, సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి లు అన్నారు, ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో సోసైటీ గోదాం లో రైతులకు శుక్రవారం […]
ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో భవన నిర్మాణం పనుల పరిశీలన… నాస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్
154 Viewsఎల్లారెడ్డిపేట సింగిల్ విండో భవన నిర్మాణం పనులను పరిశీలించిన నాస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు ఎల్లారెడ్డిపేట కెడిసిసి బ్యాంకు భవన నిర్మాణం పనులను నాస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు శనివారం పరిశీలించారు,ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో ఆధ్వర్యంలో భవనం మొదటి అంతస్తులో ప్రస్తుతం కేడీసీసీ బ్యాంకు నిర్వహిస్తున్నారు. బ్యాంకుకు వచ్చే వృద్ధులకు వికలాంగులకు ఇబ్బందులు కలుగుతున్నాయని ఫిర్యాదులు అందడంతో వెంటనే స్పందించిన నాస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు ప్రత్యేక నిధులను మంజూరు చేశారు. ఎల్లారెడ్డిపేట […]
వర్గల్ మండలంలోని పలు గ్రామాల్లో దాన్యం కొనుగోలు చేయడం జరుగుతుంది.
89 Viewsముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ ఆదేశానుసారం.. * పి.ఎ.సి.ఎస్ చైర్మన్ ఇర్రి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో… ఎఫ్ డి సి చైర్మన్ ప్రతాపరెడ్డి వర్గల్ గ్రామంలో ప్రారంభించడం జరిగింది .. అంబర్ పేట్ గ్రామం .. నాచారం గ్రామం .. మజీద్ పల్లి గ్రామంలో .. ధాన్యం కొనుగోలు సెంటర్లను ప్రారంభించడం జరిగింది* రైతు పండించే ప్రతి పంట రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేసే ఈ విధానాల్లో భాగంగా, వాతావరణం అనుకుంలించక రైతులు […]
వర్గల్ మండలంలోని వివిధ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగినది.
98 Views పి.ఎ.సి.ఎస్ చైర్మన్ ఇర్రి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో… *వర్గం మండల్ .. తునికి ఖాల్సా గ్రామంలో.. వేలూర్ గ్రామంలో.. నెంటూర్ గ్రామంలో.. ధాన్యం కొనుగోలు సెంటర్లను ప్రారంభించడం జరిగింది* ముఖ్య అతిథులుగా ఎస్ డి సి చైర్మన్ వాంటేరు ప్రతాప్ రెడ్డి .. ఎం ఎల్ సి డాక్టర్ యాదవ రెడ్డి పాల్గొనడం జరిగింది . *ఈ కార్యక్రమంలో ఎంపీపీ..,జడ్పీటీసీ..* *మండల పార్టీ అధ్యక్షులు*.. వైస్ ఎంపీపీ.. పి ఏ సి ఎస్ వైస్ చైర్మన్ […]










