వ్యవసాయం

బొప్పాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జేసీ గడ్డం నగేష్

46 Views ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జేసీ గడ్డం నగేష్ TS తెలుగు న్యూస్ 24/7: ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల బొప్పాపూర్ గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ సందర్శించారు.ధాన్యం సేకరణలో తరలింపు లో జరుగుతున్న జాప్యానికి గల కారణాలను సెంటర్ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.వాహనాల కొరత తో ధాన్యం తరలింపు వేగవంతంగా జరుగడం లేదని ఇల్లెందుల శ్రీనివాస్ రెడ్డి అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.దీంతో అందుబాటులో ఉన్న ట్రాక్టర్లలో […]

వ్యవసాయం

రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కార్యక్రమ నిర్వహణ

16 Views రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ల చే అవగాహన TS తెలుగు న్యూస్ 24/7: వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతిక విధానాలు మేలైన యాజమాన్య పద్ధతులను పాటిస్తూ సాగు ఖర్చులను తగ్గించి అధిక ఫల సాయంతో మంచి ఆదాయాన్ని పొందవచ్చని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు రైతులకు సూచించారు.ఎల్లారెడ్డిపేట గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట గ్రామ […]

వ్యవసాయం

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన తహసీల్దార్ సుజాత

75 Views వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన తహసిల్దార్ సుజాత – రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. TS తెలుగు న్యూస్ 24/7: ఎల్లారెడ్డిపేట మండల తహసీల్దర్ సుజాత మండల కేంద్రంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రం తో పాటు రాచర్ల బొప్పాపూర్ గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను సందర్శించారు.రైతులతో మాట్లాడుతూ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు నిర్వహణ కు […]

వ్యవసాయం

పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలి.

23 Views పంట నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం అందించాలి. — బీఎస్పీ మండల అధ్యక్షులు గజ్జెల ప్రశాంత్ వీర్నపల్లి మండలంలో కురిసిన ఆకాల రాళ్ళ వర్షానికి పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం తరుపున ఆదుకోవాలని బహుజన సమాజ్ పార్టీ వీర్నపల్లి మండల అధ్యక్షులు గజ్జెల ప్రశాంత్ ప్రభుత్వాన్ని కోరారు.ఒక వైపు యాసంగి సీజన్ లో నీళ్ల కొరతతో సతమతమవుతున్న తరుణంలో ఇటీవల కురిసిన రాళ్ళ వర్షానికి రైతులకు అధిక నష్టం జరిగింది.అని అన్నారు.తక్షణమే ప్రభుత్వం క్షేత్ర […]

Breaking News ప్రకటనలు వ్యవసాయం

అవార్డు అందుకున్న సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి..

43 Viewsఅవార్డు అందుకున్న సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి   తెలంగాణ సహకార యూనియన్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన సహకార వారోత్సవాలలో భాగంగా  గురువారం హైదరాబాదులోని సహకార యూనియన్ భవనంలో రాష్ట్రవ్యాప్తంగా ఉత్తమ అవార్డులను ప్రదానం చేసింది.. ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డికి ఉత్తమ ప్రదర్శన అవార్డును నాప్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు చేతుల మీదుగా అందుకున్నారు కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

Breaking News ప్రకటనలు ప్రాంతీయం వ్యవసాయం

రైతుల పరిస్థితి దయనీయం…. తడిసిన వడ్లను పరిశీలించిన బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి

71 Viewsభారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఐకెపి కేంద్రంను సందర్శించిన భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతిరెడ్డి మండల అధ్యక్షుడు రేపాక రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ అకాల వర్షాల కారణంగా వరి ధాన్య కుప్పలు పూర్తిగా తడిసినందున వాతావరణం కూడా రైతులకు అనుకూలంగా లేదు కాబట్టి మ్యాచర్ కండిషన్ లేకుండా కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని రైతులకు నష్టం […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం వ్యవసాయం

రోడ్డుపై వడ్ల ఆరబోస్తే చర్యలు తప్పవు.. ఎస్సై రాహుల్ రెడ్డి

77 Viewsరైతులు పండించిన ధాన్యాన్ని రోడ్లపై ఆరబెట్టుకోవడం వలన రాత్రి సమయాల్లో వాటిని గ్రహించలేక రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి కావున రైతులెవరు రోడ్డుపై వరి ధాన్యాన్ని ఆరబోసి ప్రమాదాల కారణం కావద్దని అన్నారు. ఎవరైనా రోడ్డుపై ధాన్యం ఆరబెట్టిన ధాన్యం కారణంగా ప్రమాదాలు జరిగితే అట్టి యజమానిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎల్లారెడ్డిపేట ఎస్సై కె . రాహుల్ రెడ్డి తెలిపారు. కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం వ్యవసాయం

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయండి రైతులను ఆదుకోండి….. సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి

180 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఐకెపి సెంటర్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు సందర్శించారు. మంగళవారం రాత్రి కురిసిన ఆకాల వడగాలుల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించి వెంటనే ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరుతు రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యాన్ని తూకం వేసి రైతుల అకౌంట్లో త్వరగా డబ్బులు జమ చేయాలని కోరిన రాజన్న సిరిసిల్ల జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట ఆగన్నగారు ఫ్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి సెస్ డైరెక్టర్ వర్స కృష్ణ […]

వ్యవసాయం

రైతన్నల బంధువు రేవంతన్న…

202 Views రుణమాఫీతో రైతన్నల ఆనందం.. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి.. (తిమ్మాపూర్ జూలై 30) రుణమాపి దేశానికే రోల్ మోడల్ అని,సీఎం రేవంత్ రెడ్డి రైతు బంధవుడని, రైతుల పాలిట దేవుడాని తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి కొనియాడరు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలో భాగంగా పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని మేనిఫెస్టో విడుదల చేసింది.. ఇచ్చిన మాట ప్రకారం లక్ష లోపు […]

వ్యవసాయం

రేపే రెండో విడత రుణమాఫీ నిధులు విడుదల..

178 Views– కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి అనిల్ కుమార్ మామిడి (తిమ్మాపూర్ జూలై 29) రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రెండో విడత రుణమాఫీకి సన్నహాలు పూర్తయ్యాయి. రేపే లక్ష నుంచి లక్ష యాభై వేల వరకు రైతు బ్యాంకు రుణాలు మాఫీకానున్నాయి.అందుకు ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా సన్నహాలు పూర్తి చేసింది. మంగళవారం రోజున హైదరాబాదులోని అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులతో కలిసి మధ్యాహ్నం 12 గంటలకు రెండో విడత రుణమాఫీని […]