90 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి మార్కుక్ జూన్ 11. ప్రస్తుతం పెరుగుతున్న కూలీల సమస్య దృశ్య ప్రతి పంటను విత్తనం రైతులకు చాలా భారంగా మారింది కావున రైతులు పత్తి విత్తనాన్ని న్యూమాటిక్ ప్లాంటర్ సహాయంతో అధిక సాంద్రత పద్ధతిలో ప్రత్తి విత్తుకోవాలని ఏరువాక శాస్త్రవేత్తలు విజయ్ మరియు డాక్టర్ పల్లవి రైతులకు సూచించారు. ఈ పద్ధతిలో వేసుకోవడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణం విత్తుకోవచ్చని మొలక శాతం కూడా పెరుగుతుందనిమరియు విత్తేటప్పుడు ఎరువులు […]
వ్యవసాయం
సొసైటీ భవనానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
54 Views(మానకొండూర్ జూన్ 10) కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం గట్టుదుద్దెనపల్లి గ్రామంలోని విశాల సహకార పరపతి సంఘానికి సంబంధించి నూతన కార్యాలయ భవనం, విక్రయశాల, గోదాముల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని సొసైటీ సిబ్బంది సోమవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్యఅతిథిగా హాజరై భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే కవ్వంపల్లితో పాటు ముఖ్య అతిథిగా హాజరవ్వాల్సిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అనివార్య కారణాల వల్ల […]
మోసపూరితమైన హామీలతో రైతులకు అన్యాయం…
119 Views–బండి ని విమర్శించే హక్కు పొన్నం కు లేదు. –బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల లక్ష్మినారాయణ. (తిమ్మాపూర్ ఏప్రిల్ 03) మోసపూరితమైన హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసిందని కరీంనగర్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి బత్తుల లక్ష్మీనారాయణ ఆరోపించారు.రైతాంగానికి ఎదురవుతున్న కష్ట,నష్టాల విషయంలో మద్దతుగా ఉండాలనే రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్రమంలో బుధవారం తిమ్మాపూర్ మండల కేంద్రంలో నియోజకవర్గ కన్వీనర్ ముత్యాల జగన్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. […]
వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం..
130 Views(తిమ్మాపూర్ ఏప్రిల్ 03) కరీంనగర్ జిల్లా పాలనధికారి ప్రమేల సత్పతి ఆదేశాలనుసారం బుధవారం తిమ్మాపూర్ మండల కేంద్రంలోని గొల్లపల్లి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించినట్లు నుస్తూలపూర్ సొసైటీ సిబ్బంది తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు తాము పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మి నష్టపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని అమ్మి ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధరన పొందాలన్నారు. ఏ గ్రేడ్ కి రూ.2203 బి గ్రేడ్ కి […]
మహాజనసభ..
66 Viewsమహాజనసభ.. ఎల్లారెడ్డిపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం యొక్క మహాజనసభ సంఘ భవన నందు నూతనంగా నిర్మించిన సమావేశ మందిరం నందు సంఘ అధ్యక్షులు కృష్ణారెడ్డి* గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. సభలో చర్చించిన అంశాలు :- తేదీ: 01-09-2023 నుండి 15-03-2024 వరకు గల ఆదాయ,వ్యయ నివేధికలు ప్రవేశపెట్టడం జరిగింది. వాటిని సభ్యులు ఆమోదించడం జరిగింది. సభ్యులకు గల సందేహాలను మరియు వారి నుండి విలువైన సూచనలు స్వీకరించారు.తదుపరి సభ్యులకు గల సందేహాలను నివృత్తి […]
బ్యాంకులను కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులదే…
154 Views-ఇచ్చిన ప్రతి హామీని అమలుపరుస్తాం.. – మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ (తిమ్మాపూర్ పిబ్రవరి ) బ్యాంకులను జాతీయకరణ చేసి రైతులందరిీకి అన్ని రకాల సబ్సిడీలను అందుబాటులోకి తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు.. మానకొండుర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారయణ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ లో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన గోదాం, రైతు సేవ కేంద్రం నూతన భవనాన్ని ముఖ్యఅతిధిగా హాజరయ్యి ఎమ్మెల్యే ప్రారంభించారు.. ఈ సందర్భంగా […]
సంప్రదాయ పద్ధతిలో మొక్కలను పెంచాలి
319 Viewsజిల్లా కలెక్టర్ పమేలా సత్పతి (తిమ్మాపూర్ జనవరి 11) నర్సరీలలో పెంచే మొక్కలను ఫర్టిలైజర్ తో కాకుండా సంప్రదాయ పద్దతిలో పెంచాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. గురువారం తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలని లో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వార నిర్వహిస్తున్న నర్సరీని, మహాత్మానగర్ లోని సంపద వనాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ, నర్సరీలలోని మొక్కల పెంపకాన్ని ఫెర్టిలైజర్ లతో కాకుండా […]
పరిశీలించిన వ్యవసాయ అధికారి బాల్ రెడ్డి
220 Viewsవరి నారును పరిశీలించిన వ్యవసాయ అధికారి బాల్ రెడ్డి డిసెంబర్ 19 మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం బండపోతుగల్ గ్రామం లో వ్యవసాయ అధికారి బాల్ రెడ్డి వరి నారుమడులు పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా బాల్ రెడ్డి మాట్లాడుతూ వాతావరణ పరిస్థితులు చల్లగా ఉన్నాయి కావున రైతులు నారుమడులల్లో నీటిని ఎప్పటికప్పుడు తిసివెస్తు జాగ్రత్తగా వ్యవహించాల్సి ఉంటుందని, అదేవిధంగా వరి నారుమడి ఎర్రగా మారుతున్నట్లు గమనిస్తే ఫార్ములా 4 ను లీటరు కు […]
వ్యవసాయ పొలంలో స్టార్టర్ ప్యుజ్ లు,కేబుల్ వైర్ చోరీ.,!
279 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలకేంద్రం నడిబొడ్డున ఉన్నటువంటి పోచమ్మ దేవాలయం వద్ద గల రైతు దుబ్బ ఎల్లారెడ్డి కి చెందిన పొలం వద్ద నున్న మోటార్ కు చెందిన స్టార్టర్ ఫీజులు మోటార్ నుండి వచ్చే కేబుల్ వైర్ ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని మీడియాకు అందినసమాచారం. కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్tslocalvibe.com
టాటా కంపెనీ వాళ్ళ పత్తి సీడ్. క్షేత్ర పరిశీలన
231 Viewsటైట:టాటా కంపెనీ వాళ్ళ పత్తి సీడ్. అక్టోబర్ 13 టాటా కంపెనీ వాళ్ళ పత్తి పై ఎల్లా పూర్ గ్రామంలో దుబ్బాక మండలం సిద్ది పేట జిల్లా లో నేడు ఆ కంపెనీకి చెందిన ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన సునీల్ రెడ్డి ముఖ్య అతిథి గా ఆజరై క్షేత్ర పర్యటన చేశాడు ఎల్లా పురం రైతు నరసింహ రెడ్డి పొలం లో వేసిన ఆతీష్ పత్తి పంటను పరిశీలించి ఈ పత్తి లో రసం […]