ప్రాంతీయం

సీఎం సహాయ నిధి చెక్కు పంపిణీ…

156 Viewsముస్తాబాద్/అక్టోబర్/19;రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామంలో సర్పంచ్ కల్వకుంట్ల వనజ చేతుల మీదుగా లబ్ది దారుడు ఎడ్ల దేవేందర్ కు 43,000 వేల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేశారు లబ్ది దారుడు ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

సీఎం సహాయనిధి చెక్కులు అందజేత…

129 Viewsముస్తాబాద్/అక్టోబర్/18; రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో భారాస మండల పార్టీ కార్యాలమంలో ముస్తాబాద్ పట్టణానికి చెందిన చెవుల మల్లేశం యాదవ్ (45000)  సుధాకర్ ( 40,000) జంపాల నందిని(24, 000) మీస నర్సవ్వ (40,000) లకు లక్షయాభై వేల రుపాలను తెలంగాణ రాస్ట్ర ప్రభుత్వం సీఎం సహయక నిధి కింద మంజూరీ చేనసి చెక్కులను పట్టణ అధ్యక్షులు ఎద్దెండి నర్సింహ్మ రెడ్డి నేతృత్వంలో లబ్ధిదారులకు అందజేసారు. ఈకార్యక్రమంలో  తెరాస మండలాధ్యక్షులు బోంపెల్లి సురేందర్ […]

ప్రాంతీయం

గుర్తుతెలియని వ్యక్తులు చేపలపై విష ప్రయోగం…

125 Viewsముస్తాబాద్/అక్టోబర్/16; రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బంధనకల్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఉపాధి నిమిత్తం చిన్న కుంటలో వేలసంఖ్యలో చేపలు చనిపోయి ఉన్నాయి… చేపలు చనిపోయి దరికి చేరుతుండడంతో చెరువులో విషప్రయోగం  వల్లే చేపలు మృత్యువాత పడ్డాయని బంధనకల్ గ్రామానికి చెందిన ఏఎంసి చైర్మన్ ముదిరాజ్ చిగురు నరేష్ వాపోయాడు. చిగురి నరేష్ మాట్లాడుతూ మాఅన్న కేటీఆర్ సూచనల మేరకు మునుగోడులో ఎలక్షన్ సందర్భంగా ప్రచారానికి తాను వెల్లగా ఇదే అదును చూసుకుని ఎవరో […]

ప్రాంతీయం

సీఎం కేసీఆర్ ఇచ్చిన పెన్షన్ తో బతికేళ్ల దీసిన విశ్వనాథం.. దహన సంస్కారాలకు పూర్వవిద్యార్థుల ఆర్థికసాయం…

135 Views ముస్తాబాద్ ప్రతినిధి అక్టోబర్ 15: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 1981 82 పదో తరగతి బ్యాచ్  కు చెందిన  విద్యార్థులు తమతో కలిసి చదువుకుని ఇటీవల అనారోగ్యంతో మరణించిన కంచరి విశ్వనాథం (57 ) కుటుంబ సభ్యులకు దహన సంస్కారాల కోసం రూ.10 వేలు ఆర్థికసాయం అందజేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు. కన్న  తల్లి తండ్రులను తోబుట్టీన సోదరులను   కోల్పోయిన విశ్వనాథం బ్రహ్మచారి […]

ప్రాంతీయం

అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా వ్యాసరచన పోటీ నిర్వహణ…

125 Viewsముస్తాబాద్/ప్రతినిధి/అక్టోబర్/15; రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట స్థానిక జెడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో భారతరత్న, మిస్సయిల్స్ మ్యాన్, ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా దేశ అభివృద్ధిలో శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణల పాత్ర నీకు నచ్చిన ఆవిష్కరణ అంశంపై 8,9,10 విద్యార్థులకు చేయూత మిత్ర ఫౌండేషన్ ఎల్లారెడ్డిపేట వారి ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీ నిర్వహించారు ఈపోటీలో 20 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఫౌండేషన్ అధ్యక్షులు దూస శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి పాఠశాల శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలకు ప్రయోగశాల […]

ప్రాంతీయం

ప్రాథమిక చికిత్స కిట్టులను అందించిన లయన్ క్లబ్ సెక్రటరీ…

129 Viewsముస్తాబాద్/ప్రతినిధి/అక్టోబర్/15; సిరిసిల్ల జిల్లా   లయన్స్ క్లబ్ ఆఫ్ నంది కిషన్ తన పెళ్లిరోజును పురస్కరించుకొని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మూడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు మరియు హై స్కూల్ కు విద్యార్థులకు ఏమైనా గాయాలు అయితే చికిత్స చేయడానికి ఉపయోగపడే ప్రాథమిక చికిత్స కిట్ ల ను అందించారు. ఈకార్యక్రమంలో లయన్స్ క్లబ్ సెక్రటరీ పయ్యావుల రామచంద్రం, జోన్ చైర్మన్ నందికిషన్, డిస్టిక్ క్యాబినెట్ మెంబెర్ ముత్యాల శ్రీనివాస్ రెడ్డి, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు […]

ప్రాంతీయం

మునుగోడు నియోజకవర్గం ఉపఎన్నికల ప్రచారంలో కేజీఆర్…

142 Viewsముస్తాబాద్/సిరిసిల్ల/అక్టోబర్ /15 ; మునుగోడు నియోజకవర్గం ఉపఎన్నికల్లో భాగంగా మునుగోడు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు కొరకు గట్టుప్పల్ మండల ప్రచారంలో పాల్గొన్నా పవర్ లూం — టెక్స టైల్ డెవలప్మెంట్  కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, రైతుబంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

బీసీలకు బీసీబందు 10లక్షలు కేటాయించాలి…

162 Viewsముస్తాబాద్/ప్రతినిధి/అక్టోబర్/15; సిరిసిల్ల పట్టణంలో విలేకరుల సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో అధిక శాతం జనాభా ఉన్న బీసీలకు ప్రభుత్వం వెంటనే బీసీ బందు పథకాన్ని ప్రకటించాలని ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ డిమాండ్ చేశారు ఇవ్వలేని పక్షంలో రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వానికి గడ్డు కాలమని అన్నారు ఇప్పటికైనా రాష్ట్ర […]

ప్రాంతీయం

బందనకల్ విద్యార్థులును కలిసిన ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కుర్రరాకేష్…

160 Viewsముస్తాబాద్/అక్టోబర్/14; రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్ఎఫ్ఐ ముస్తాబాద్ మండలం బదనకల్ హైస్కూల్లో గురువారం రోజున మధ్యాహ్న భోజనములో పురుగులు రావడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందని తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కుర్రరాకేష్ మాట్లాడుతూ బదనకల్ హైస్కూల్లో విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు అదేవిధంగా నాణ్యమైన భోజనం అందించాలని ఎస్ఎఫ్ఐ గా ఎన్నో పోరాటాలు చేస్తున్నప్పటికీ ఇప్పటికీకూడ రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించ లేనటువంటి పరిస్థితిలు నెలకొని ఉన్నాయి అదేవిధంగా మధ్యాహ్న భోజనం పెండింగ్లో ఉన్నటువంటివి […]

ప్రాంతీయం

పిడుగుపాటుకు గొర్రెల కాపరి మహిళా మృతి…

135 Views  ముస్తాబాద్/ప్రతినిధి/అక్టోబర్:14;  రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం చెందిన ఓ మహిళ గొర్లను కాస్తుండగా ఉరుములతో కూడిన పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందిందని కుటుంబ సభ్యులు, తాసిల్దార్ తెలిపారు. మండలంలో మద్దిమల్ల గ్రామానికి చెందిన కడావత్ లలిత (35) అనే మహిళ గొర్రెలను కాపేందుకు తన పొలం వైపు వెళ్లగా ఉరుముల మెరుపులతో కూడిన వర్షం పడుతూ పిడుగు పడింది ఆ పిడుగుపాటుకు మహిళ కింద పడిపోగా స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే […]