ప్రాంతీయం

సబ్బు బిళ్ళపై జాతీయ పత్రిక దినోత్సవం చిత్రీకరించిన: రామకోటి రామరాజు

113 Views
  • సబ్బు బిళ్ళపై కలం, మైకు జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా సబ్బుబిళ్ళ పై పాత్రికేయులు వాడే కలం మరియు మైకు, చరవాని చిత్రాలను చిత్రించి విలేకరులకు అంకితం ఇచ్చారు. గజ్వేల్ కు చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి రామరాజు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా, సమస్యలను వెలికి తీయడంలో, సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తూ మంచిని పంచుతూ చెడును తుంచుతూ ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండే జర్నలిస్టులు (పాత్రికేయులు) అన్నారు. సమాజంలోని ఆర్థిక రాజకీయా సామాజిక తదితర అన్ని వర్గాల అంశాలను సమన్వయం చేస్తూ ఏ స్వార్థం లేకుండా సమాజాశ్రేయస్సు కోరుకునే పాత్రికేయలందరికీ ఈ చిత్రం అంకితం అన్నారు.
IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7