ప్రాంతీయం

సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ…

120 Views

ముస్తాబాద్/ప్రతినిధి/నవంబర్/14; రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండేపల్లి గ్రామంలో గ్రామశాఖ అధ్యక్షులు నక్కరవి ఆధ్వర్యంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ. లబ్ధిదారులు 1.కాసాని శ్రీను-లింగయ్య 60000, 2. కీసరి నిహంత్ కుమార్ 32500, 3.Pరాంబాబు 25000, 4.పెద్దిలత – రాములు ఈకార్యక్రమంలో సర్పంచ్ గణప శివజ్యోతి, ఎంపీటీసీ బుస్స స్వప్న – లింగం, ఉప సర్పంచ్ ధర్మారెడ్డి నాగరాజు, వార్డు సభ్యులు నక్క భబిత, పన్యాల లత, దుబ్బాక లత, పసుల శేఖర్, తంగళ్లపల్లి మహేష్, తెరాస నాయకులు గనుప మదన్, బుస్స లింగం,గుర్రం కిషన్ గౌడ్, లింగంపెల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7