191 Viewsపెద్దవూర మండలంలోని మండలం లోని బట్టుగూడెం (జంగాల కాలనీ ) మరియు చలకుర్తి గ్రామాలకు చెందిన సుమారు 200 మంది కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై నేడు సాగర్ నందికొండ మున్సిపాలిటీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది ఈ కార్యక్రమం లో జడ్పిటిసి అబ్బిడి కృష్ణారెడ్డి, రాష్ట్ర నాయకులు కర్ణ బ్రహ్మారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు […]
ప్రాంతీయం
దరఖాస్తులకు వెంటనే పరిష్కారం చూపాలి : జిల్లా అదనపు కలెక్టర్
130 Viewsప్రజావాణి లో శాఖల వారిగా వచ్చిన దరఖాస్తులు 40 ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యా నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హల్ లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చిన 40 ఫిర్యాదులను, వినతులను ప్రజల నుంచి స్వీకరించారు.అర్జీలను సంబంధిత శాఖ అధికారులకు సిఫారసు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వ్యయప్రయాసలకోర్చి […]
పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి
216 Views ములుగు జిల్లా,సెప్టెంబర్ 25 మంగపేట మండలం మల్లూరు గ్రామంలో బీజేపీ మండల నాయకులు ఎర్రం గారి విరన్ కుమార్ ఆధ్వర్యంలో భారతీ య జనసంఘ్ వ్యవస్థాపకులు పండిత్ దీనదయాళ్ ఉపా ధ్యాయ జయంతి సందర్భంగా అయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 1937 ఆర్ఎస్ఎస్ లో చేరి ప్రాదేశిక ప్రచారక్ స్థాయిలో ఎదిగారని 1952 భారతీయ జనసంఘ్ పార్టీ వ్యవస్థాపక […]
మాదిగలకు ప్రాధాన్యత ఇవ్వడంలో రాజకీయ పార్టీలు విఫలం కావడం సిగ్గుచేటు
250 Viewsదౌల్తాబాద్: మాదిగలకు ప్రాధాన్యత ఇవ్వడంలో అన్ని రాజకీయ పార్టీలు విఫలం కావడం సిగ్గు చేటు అని దుబ్బాక మాదిగల రాజకీయ చైతన్య వేదిక కో కన్వీనర్ దండోరా శివరాజ్ డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ ప్రెస్ క్లబ్ లో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 29 సంవత్సరాల నుండి మాదిగ, మాదిగ ఉప కులాల ఎస్సీల లో ఉన్నటువంటి 59 కులాలను ఏబిసిడి వర్గీకరణ చేయడం మూలంగా భారత […]
పోరాట ఫలితమే మల్లంపల్లి మండలం
243 Viewsమండల సాధన సమితి జేఏసీ అధ్యక్షులు రాజును సన్మా నించిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు బట్ట మురళీకృష్ణ ములుగు జిల్లా,సెప్టెంబర్ 25 మల్లంపల్లి మండలం నూత నంగా ఏర్పాటు జరిగిన సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు బట్ట మురళీ కృష్ణ మాట్లాడుతూ గత 09 ఏండ్లు గా మల్లంపల్లి ప్రజలు అనేక పోరాటాలు ఉద్యమాల ద్వారానే మండలం సాధ్యం అయిందని మల్లంపల్లి మం డలం […]
డే కేర్ సెంటర్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
123 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఎల్లారెడ్డి పేట వయో వృద్ధుల డే కేర్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. డే కేర్ సెంటర్ లో ఆశ్రయం ఉంటున్న వారికి అందుతున్న సేవలను వయో వృద్ధులను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా? ప్రతి శుక్రవారం ఆరోగ్య సమస్యలకు వైద్య సహాయం అందుతుందా? ఫిజియోథెరపీ సేవలు అందుతున్నాయా అంటూ… టివి పని చేస్తుందా అంటూ ? వృద్ధులను ప్రశ్నించారు. డే కేర్ సెంటర్ తమకు […]
ఆరోగ్యకరమైన,పటిష్ట ఓటరు జాబితా తయారీకి కృషి చేయాలి
144 Viewsఆరోగ్యకరమైన,పటిష్ట ఓటరు జాబితా తయారీ కి కృషి చేయాలనీ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులకు సూచించారు. సోమవారం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి స్పెషల్ సమ్మరీ రివిజన్- 2023, రెండవ ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగాఎల్లారెడ్డిపేట మండలం పదిర, ఎల్లారెడ్డిపేట గ్రామాల్లో పర్యటించారు. పదిర, ఎల్లారెడ్డి పేట గ్రామాల్లోని ఏ ఏరియాలో ఓటరు జాబితా నుంచి ఎన్ని తొలగింపులు చేశారో అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఓటరు జాబితాలో మీ ఇంట్లో […]
బజరంగ్ సేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదానం
301 Viewsసిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని బంగ్లా వెంకటాపూర్ గ్రామంలో బజరంగ్ సేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద శనివారం నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళలు కుంకుమార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ పాశం బాపు రెడ్డి, బేగంపేట ఎస్సై అరుణ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు శాంతి భద్రతలకు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రజలు సహకరించాలని ఆయన సూచించారు. ఏర్పాటు చేసిన […]
జర్నలిస్ట్ సోదరుడిని పరామర్శించిన ఎంపీ
196 Viewsదౌల్తాబాద్: జర్నలిస్ట్ సంతోష్ సోదరుడు రాజ్ కుమార్ సిద్దిపేటలోని టెట్ పరీక్షకు వెళ్తుండగా తొగుట మండలం తుక్కాపూర్ గ్రామ శివారులో రెండు బైకులు ఎదురుగా ఢీకొని గాయపడగా విషయం తెలుసుకున్న మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదివారం పరామర్శించారు. ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్, జిల్లా కోఆప్షన్ సభ్యుడు రహీముద్దీన్, గొడుగుపల్లి సర్పంచ్ శివకుమార్, దీపాయంపల్లి మాజీ సర్పంచ్ చిక్కుడు సత్యనారాయణ, మార్కెట్ […]
మైనర్ బాలికలను వేధించిన యువకులకు14రోజుల…
505 Viewsముస్తాబాద్, సెప్టెంబర్ 24, మండలంలో ఇద్దరు మైనర్ బాలికలను వేధించినట్లు ఫిర్యాదు రాగా ఇద్దరు యువకులపై ఆదివారం కేసు నమోదు చేసిన శేఖర్ రెడ్డి పోలీసులకు తెలిపారు. ప్రకారం ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన సర్దార్ తిరుపతి, వేములవాడ మండలం చింతల్ టానాకు చెందిన సూర రాజుకుమార్ మండల కేంద్రానికి చెందిన ఇద్దరు మైనర్ బాలికలను పెళ్లి చేసుకుంటాము అంటూ వేధింపులకు గురిచేసారని ఫిర్యాదు రాగా కేసు నమోదు చేసి కోర్టు ముందు హాజరపరచగా […]










