ప్రాంతీయం

ప్రాణాలు పోతే గాని పట్టించుకోరా : ఆవేదన వ్యక్తం చేసిన వాహనదారులు

154 Views సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 29(TS24/7 తెలుగు న్యూస్):జగదేవపూర్ మండల కేంద్రంలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం సమీపంలో వర్షం నీరుకు నిండుకుండలా మారిన రోడ్డు, రాకపోకలకు ఇబ్బంది కావడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న వాహనదారులు 15 రోజులు గడుస్తున్న పట్టించుకోని గ్రామపంచాయతీ సిబ్బంది Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

ఘనంగా వినాయక నిమజ్జనం

193 Viewsదౌల్తాబాద్: గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండలంలోని ఆయా గ్రామాల్లో శుక్రవారం వినాయక నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించారు. నిమజ్జనానికి ముందు ప్రత్యేక పూజలు చేసి గ్రామాల్లోని పలు విధుల గుండా శోభా యాత్ర నిర్వహించారు. యువకులు, చిన్నారులు, నిర్వాహకులు నృత్యం చేశారు. పలు గ్రామాల్లో లడ్డువేలం పాట నిర్వహించగా భక్తులు పోటీపడి లడ్డును దక్కించుకున్నారు. సాయంత్రం సమీపంలోని చెరువులో నిమజ్జనం చేశారు. ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు […]

ప్రాంతీయం

ఆరోగ్యం కోసం శుభ్రత పాటించాలి

193 Viewsదౌల్తాబాద్: మన ఆరోగ్యం కోసం తప్పనిసరిగా పరిసరాల శుభ్రత పాటించాలని సర్పంచ్ అప్పవారి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని గాజులపల్లి గ్రామంలో డ్రైడే ఫ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు పడుతున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి హంసకేతన్, వార్డు […]

ప్రాంతీయం

మంచిర్యాల నియోజకవర్గంలో ఆడపడుచులకు అండగా ప్రేమ్ సాగర్ రావు

164 Viewsసెప్టెంబర్ 29 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్: ఈరోజు నస్పూర్ మున్సిపాలిటీలోని 08,10,11,12,20,23 వార్డుల్లో కీ,శే, శ్రీ కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ట్రస్ట్ చైర్మన్ శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో ఆడపడుచులకు సద్దుల బతుకమ్మ పండుగ కానుకగా చీరల పంపిణీ చేసిన ట్రస్ట్ సెక్రటరీ శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ నియోజ‌క‌వ‌ర్గంలోని ఆడ‌బిడ్డ‌ల‌కు బ‌తుక‌మ్మ కానుక‌గా స్ట్రాట‌జీ క‌మిటీ ఛైర్మ‌న్ ప్రేమ్ సాగ‌ర్ రావు చీర‌లు […]

ప్రాంతీయం

శంకుస్థాపనతో తీరనున్న చిరకాల స్వప్నం

195 Viewsతెలుగు న్యూస్ 24/7 నిడమానూరు : సెప్టెంబర్ 29 మన ఊరు – మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా నిడమానూరు మండలం నిడమానూరు గ్రామంనుండి చింతగుడెం వరకు రూ.4 కోట్ల 35 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించబోయే రోడ్ పనులను శంకుస్థాపన చేసిన నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ అనంతరం ఆయన మాట్లాడుతూ నిడమనూరు మండల పరిసర గ్రామంలో ప్రజల చిరకాల కోరిక నిడమనూరు నల్గొండ చింతగూడెం స్టేజీ మీదుగా రహదారి నిర్మాణం నేడు […]

Breaking News ప్రాంతీయం

ఎల్లారెడ్డిపేటలో భారీ వర్షం…

371 Viewsఎల్లారెడ్డిపేటలో భారీ వర్షం…. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని అన్ని గ్రామాల్లో వర్షం కుండపోతగా కురుస్తోంది శుక్రవారం రోజున ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు కరెంటు స్తంభాల దగ్గర చెట్ల వద్ద ఉండకూడదని హెచ్చరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎల్లో అలేర్ట్ ఉన్నందున తగు జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని దగ్గు జ్వరం జలుబు లాంటి […]

ప్రాంతీయం

2 కోట్ల 20 లక్షల డి ఎం ఎఫ్ టి నిధులతో ఎత్తు వంతెన నిర్మాణమునకు శంకుస్థాపన

268 Viewsసెప్టెంబర్ 29 మంచిర్యాల జిల్లా ప్రతినిధి జిల్లాపెళ్లి రాజేందర్: లక్షెట్టిపేట మండలం లోని ఎన్ హెచ్63 నుండి పోతేపల్లి రహదారిలో ప్రస్తుతమున్న రోడ్ డ్యామ్ స్థానములో 2 కోట్ల 20 లక్షల డి ఎం ఎఫ్ టి నిధులతో ఎత్తు వంతెన నిర్మాణమునకు శంకుస్థాపన చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ కార్యకర్తలు మరియు లక్షెట్టిపేట మండలంలోని ప్రజలు పాల్గొన్నారు జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా […]

ప్రాంతీయం

జన్నారం ముస్లిం యూత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరం

313 Viewsసెప్టెంబర్ 29 మంచిర్యాల జిల్లా ప్రతినిధి జిల్లాపెళ్లి రాజేందర్: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కేంద్రంలో ఉర్దూ మీడియం స్కూల్ వద్ద ఈరోజు జన్నారం ముస్లిం యూత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈద్ మిలాద్ ఉన్ నబి ,( మహమ్మద్ ప్రవక్త) పుట్టినరోజు సందర్భంగా దాదాపు 50 మంది యువకులు తలసేమియా , గర్భిణి స్త్రీలు వ్యాధి గ్రస్తులకు రహీమ్ బ్లడ్ డొనేషన్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకులు అబ్దుల్ రహీమ్ వారి సహకరంతో మంచిర్యాల్ బ్లడ్ […]

ప్రాంతీయం

నిరుపేదలకు ఎల్లప్పుడూ తోడుగా నేనూంటా చెన్నూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్ధి దుర్గం అశోక్

289 Viewsసెప్టెంబర్ 29 మంచిర్యాల జిల్లా ప్రతినిధి జిల్లాపెళ్లి రాజేందర్: చెన్నూర్ నియోజకవర్గం భీమారం మండల్ కాజిపల్లి గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన గోదారి సురేష్, కిడ్నీ సమస్యతో బాధపడుతూ మెడిసిన్ కొనుక్కో వడానికి ఆర్థికంగా చాల ఇబ్బంది పడుతున్నారని స్థానికుల చెన్నూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్ధి దుర్గం అశోక్ తెలియచేయగా వారు వెంటనే స్పందించి మూడువేల రూపాయల టాబ్లెట్స్ అదే విధంగా 25kg రైస్ కొని పంపించగా దుర్గం అశోక్ యువసేన సభ్యులు కొమ్ము సురేందర్,గోదారి […]

ప్రాంతీయం

30పడగల ఆసుపత్రి మంజూరుపై హర్షం…

326 Views  ముస్తాబాద్, సెప్టెంబర్28, రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి మేరకు ముస్తాబాద్ మండలకేంద్రంలో 30 పడకల ఆసుపత్రి మంజూరి చేస్తూ జీవో విడుదల చేసిన ప్రభుత్వం. ఈసందర్భంగా మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహంవద్ద బిఆర్ఎస్ నాయకులు, మండల అధ్యక్షుడు బొంపల్లి సురేందర్ రావు మాట్లాడుతూ ఆసుపత్రి నిర్మాణానికి10కోట్ల విడుదల చేసిన ప్రభుత్వం మంత్రి కేటీఆర్ తోనే సాధ్యమైందని ప్రజలకు ఆరోగ్య కేంద్రం అందుబాటులో ఉండాలని రాష్ట్రాన్ని సుభిక్ష అభివృద్ధి దిశగా […]