ప్రాంతీయం

ప్రాణాలు పోతే గాని పట్టించుకోరా : ఆవేదన వ్యక్తం చేసిన వాహనదారులు

142 Views

సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 29(TS24/7 తెలుగు న్యూస్):జగదేవపూర్ మండల కేంద్రంలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం సమీపంలో వర్షం నీరుకు నిండుకుండలా మారిన రోడ్డు, రాకపోకలకు ఇబ్బంది కావడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న వాహనదారులు 15 రోజులు గడుస్తున్న పట్టించుకోని గ్రామపంచాయతీ సిబ్బంది

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *