162 Viewsదౌల్తాబాద్: గ్రామంలో ప్రజలందరూ కలిసిమెలిసి స్నేహ పూర్వకంగా ఉండాలని ఆర్ ఐ మధుసూదన్, ఏఎస్ఐ సాయిలు లు అన్నారు. శనివారం మండల పరిధిలోని దొమ్మాట గ్రామంలో పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఎవరినైనా అంటరానివాదిగా చూడరాదని, హోటల్లో రెండు గ్లాసుల పద్ధతి విధానాన్ని పాటించవద్దన్నారు. గ్రామాల్లో ఏమైనా సమస్యలు ఉంటే శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించారు. సమస్య జఠిలంగా ఉంటే రెవెన్యూ, పోలీసులను ఆశ్రయించాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పూజిత […]
ప్రాంతీయం
యువకులకు డ్రైవింగ్ లర్నింగ్ లైసెన్స్ అందజేత
215 Viewsదౌల్తాబాద్: దుబ్బాక నియోజకవర్గం లో డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు చేసుకున్న వారికి దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు ఆధ్వర్యంలో ఉచిత లైసెన్స్ లు అందజేస్తున్నామని అప్పాయిపల్లి ఉపసర్పంచ్ ప్రభాకర్, బీజేపీ నాయకులు రుక్మేందర్ లు అన్నారు. శనివారం మండల పరిధిలోని అప్పాయిపల్లి, గొడుగుపల్లి, లింగాయపల్లి తాండ గ్రామాలకు చెందిన యువకులకు లర్నింగ్ లైసెన్స్ లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలను నడపడం చట్టరీత్యా నేరమని యువకులు అందరికీ […]
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు రుణమాఫీ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ .ప్రశాంత్ జీవన్ పాటిల్
175 Viewsసిద్దిపేట జిల్లా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు రుణమాఫీ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. రైతు రుణమాఫీ, కొత్త రుణాల పంపిణీపై సిద్దిపేట కలెక్టరేట్ లో బ్యాంకు, వ్యవసాయ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..జిల్లాలో 1,72,592 మంది రైతులకు రూ. 1321 కోట్లు మంజూరు కాగ 81,237 మంది రైతుల ఖాతాల్లో రుణమాఫీ […]
అక్రిడేషన్ సంబంధం లేకుండా జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి
155 Viewsసెప్టెంబర్ 30 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్: ప్రభుత్వ విప్ బాల్క సుమన్ , పెద్దపల్లి ఎంపీ బోర్ల కుంట వెంకటేష్ నేత , మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ,కలెక్టర్ బదవత్ సంతోష్ తో జిల్లా జరలిస్టులు సమావేశం కావడం జరిగింది దీనిలో భాగాంగ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మాట్లాడుతూ ఎన్నికల సమయం కాబట్టి ఎవరో ఎవరో హామీలు ఇస్తారని , పుల్లలు సైతం […]
రేపు మంచిర్యాల జిల్లా మందమరిలో కేటీఆర్ పర్యటన
169 Viewsబాల్క సుమన్ స్థానిక అధికారులతో అత్యవసర సమావేశం సెప్టెంబర్ 30 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ జిల్లా పెళ్లి రాజేందర్: అక్టోబరు 1న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మందమర్రి లోపర్యటించనున్నారు. దానిలో భాగంగా పట్టణంలోని పార్టీ క్యాంపు కార్యాయలలో గల తన స్వగృహంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మున్సిపాలిటీ నాయకులు, పాలక వర్గ సభ్యులు, ఎన్నికల సమన్వయ సభ్యులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా విప్ […]
ప్రశ్నించే గొంతుకలకు ప్రతిరూపం మానుకోట
180 Viewsమహబూబాబాద్:సెప్టెంబర్ 30 24/7 తెలుగు న్యూస్ తమ అక్షరాలతో సమాజానికి ఉత్తేజం కలిగించిన అక్షరయోధులు షోయేబుల్లా ఖాన్, దాశరథిల పురిటిగడ్డ మానుకోట (మహబూబాబాద్) నాటి నుండి నేటివరకు ప్రశ్నించే గొంతుకలకు ప్రతిరూపంగా నిలిచిందని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ అన్నారు. శనివారం నాడు మరిపెడ లో జరిగిన టీయుడబ్ల్యూజే మహబూబాబాద్ జిల్లా నూతన కమిటీ అభినందన సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. నాడు […]
యాదవుల సమస్యల పై కే టీ ఆర్ మాట్లాడాలి
257 Viewsరెండో విడత గొర్రెల పంపిణి పూర్తి చేయాలి యాదవ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం సతీష్ యాదవ్ యాదవ సంఘం జిల్లా అధ్యక్షురాలు పుట్ట లావణ్య యాదవ్ ల డిమాండ్ సెప్టెంబర్ 30 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్: మంచిర్యాల జిల్లాలో యాదవులు ఎదోర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని యాదవ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం సతీష్ యాదవ్ , యాదవ సంఘం జిల్లా అధ్యక్షురాలు పుట్ట లావణ్య […]
పేటెంట్ హక్కులు సాధించిన హనుమాజీపేట పాఠశాల విద్యార్థి
230 Viewsజాతీయస్థాయిలో ఇన్స్పైర్ మా నక్ 2019 సంవత్సరంలో మూడవ స్థానం పొందిన జడ్పిహెచ్ఎస్ హనుమా జిపేట విద్యార్థి మరిపెళ్లి అభిషేక్ తయారుచేసిన ప్యాడి ఫిల్లింగ్ మిషన్ కు భారత ప్రభుత్వం చే తన తండ్రి లక్ష్మీరాజ్యం పేరున పేటెంట్ హక్కులు ఇవ్వడం జరిగింది. 2019 ఇన్స్పైర్ ఎగ్జిబిషన్లో భాగంగా ఈ ప్రాజెక్ట్ కి జిల్లా స్థాయిలో మొదటి స్థానం సాధించి ,వరంగల్లోని మదికొండలో జరిగిన రాష్ట్రస్థాయి ఎగ్జిబిషన్లో మెరిట్ సాధించి జాతీయస్థాయిలో ఐఐటి ఢిల్లీలో నిర్వహించిన […]
పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా చూడాలి
222 Viewsభారత ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూలు ప్రకటన తోనే మోడల్ కోడ్ ఆఫ్ కండక్టు అమల్లోకి రానున్నందున ఇప్పటినుంచే ఎస్ఎస్ టి, ఎఫ్ ఎస్ టి, వివిటి, వి ఎస్ టి, ఎంసీఎంసీ బృందాలు ఎంపీసీ పై అవగాహన పూర్తి స్థాయిలో అవగాహన పెంపొందించుకోవాలనీ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి బృంద బాధ్యులకు సూచించారు. తద్వారా శనివారం ఐడిఓసి ప్రజావాణి హాల్ లో రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సెక్టార్ ఆఫీసర్ లు, […]









