206 Viewsఅక్టోబర్ 01 రామగుండం పెద్దపెల్లి జిల్లా దేశంలో అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో అయినా కాంగ్రెస్ ప్రభుత్వం రూ.4 వేల పెన్షన్ ఇస్తున్నదా? ఇవాళ వికలాంగులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తున్న నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే. పేదవాళ్లను కడుపున పెట్టుకొని చూసుకునే నాయకుడు మన కేసీఆర్. ఈ కాంగ్రెస్ పిచ్చోళ్లు 60 ఏళ్లు మనలను నానా బాధలు పెట్టారు. అలాంటి నాయకులు మనకు కావాలా? తెలంగాణలో ఇప్పుడు అమలు అవుతున్న పథకాలన్నీ […]
ప్రాంతీయం
రైతులు స్వయం సమృద్ధి సాధించాలి
111 Viewsతొగుట: అక్టోబర్ 1 24/7 తెలుగు న్యూస్ రైతులు తమకు కావలసిన వ్యవసాయ ఉత్పత్తులు తమకు తామే ఉత్పత్తి చేసుకోవడంతో పాటు స్వయం సమృద్ధి సాధించే దిశగా ముందుకు సాగాలని ఏకలవ్య ఫౌండేషన్ సీఈవో మధుకర్ పేర్కొన్నారు. తొగుట మండలం వెంకట్రావుపేటలో రైతు ఉత్పత్తిదారుల సంస్థ మహాసభ సమావేశం చైర్మన్ జీడిపల్లి రాంరెడ్డి అధ్యక్షత నిర్వహించారు. శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
బిఆర్ఎస్,బిజెపి నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు
515 Viewsఅక్టోబర్ 01 ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్: బీఆర్ఎస్, బీజేపీ, పార్టీల నుంచి స్ట్రాటజీ కమిటీ చైర్మన్ ప్రేమ్ సాగర్ రావు నేతృత్వంలో చేరికలు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ కుటుంబంలోకి ఆహ్వానించిన ప్రేమ్ సాగర్ రావు. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు నుండి చుంచు జగదీశ్, బత్తుల బాబూరావు మరియు వారి అనుచరులు దాదాపు 150 మంది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు.వారికి ప్రేమ్ సాగర్ రావు కండువా […]
బాధితునికి 5500 రూపాయ లు ఆర్ధిక సహాయం
214 Views ములుగు జిల్లా,ఏటూరు నాగారం,అక్టోబర్ 01 ఏటూరునాగారంకు చెందిన అనారోగ్య బాధితుడు శివరాపు జనార్దన్ హాస్పిటల్ వెళ్ళటానికి డబ్బులు లేక ఇబంది పడు తున్న విషయం ఏటూరునా గారం బ్లడ్ డోనర్ దృష్టికి రాగ దాతల సహాయంతో 5500 రూపాయలు సమాకూర్చి వారి ఇంటి వద్దకు వెళ్లి అట్టి రూపా యలను ఖలీల్ మెడికల్ షాప్ యజమాని మహమ్మద్ ముజీబ్ ఖాన్ చేతుల మీదుగా అందించటం జరిగింది. సహాయం చేసిన దాతలకు జనార్దన్ కుటుంబ […]
మంత్రి కల్వకుంట్ల తారక రామారావును కలిసిన సిపిఐ నాయకులు
173 Viewsనేడు మంచిర్యాల జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి తారక రామారావును మర్యాదపూర్వకంగా కలిసిన సిపిఐ నాయకులు మందమరికి మునిసిపల్ ఎలక్షన్స్ జరిపించాలని ఆయనకు వినతి పత్రం అందజేశారు. మందమరి మున్సిపాలిటీలో 60 వేలకు పైగా జనాభా ఉన్నారు మరియు 22 వార్డులుగా విభజించడం జరిగింది అయినప్పటికీ కూడా మున్సిపల్ ఎలక్షన్స్ మందమరిలో జరిపించడం లేదు అందువలన మున్సిపాలిటీకి సరైన నాయకుడు లేకుంటే పోయారు, మందమర్రి మున్సిపాలిటీ అభివృద్ధి చెందడం లేదు దీనిపైన వెంటనే తగు చర్య […]
మంత్రి కేటీఆర్ ను కలిసిన మంచిర్యాల్ ఎమ్మెల్యే
193 Viewsఈరోజు మంచిర్యాల జిల్లాలో పర్యటనలో భాగంగా మంచిర్యాల్ జిల్లాకు వచ్చిన మంత్రి కేటీఆర్ ను మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మరియు అతని తనయుడు నడిపెల్లి విజితరావు టిఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా యువనేత కేటీఆర్ ను కలిసి పుష్పగుచ్చమిచ్చి స్వాగతం పలికారు మంత్రి కేటీఆర్ మందమర్రిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించనున్నారు తర్వాత మంచిర్యాల జిల్లాలో పలు శంకుస్థాపనను చేయనున్నారు ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో […]
నేడు మంచిర్యాల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన
174 Viewsఅక్టోబర్ 01 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్: మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఆదివారం మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో పర్యటించనున్నారు. హైద్రాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి ఉదయం 9.30 గంటలకు మందమర్రి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద దిగనున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో మందమర్రికి చేరుకోనున్నారు మందమర్రి మండలం శంకర్పల్లి వద్ద రూ. 500 కోట్లతో […]
పోతుగల్ సహకార సంఘం.. సర్వసభ్య సమావేశం…
299 Views ముస్తాబాద్, మోహినికుంట గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘము పోతుగల్ సింగిల్ విండో చైర్మన్ తన్నీరు బాపురావు ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు.1.పోతుగల్ ప్యాక్స్ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా 22 మంది లబ్దిదారులుకు కర్షక మిత్ర చెక్కులు 1.కోటి10 లక్షల20.వేలు రూపాయలు చెక్కులు అందించారు. 2,రైతులకు సహకార సంఘం లో ఉన్నటువంటి లోన్స్ యొక్క షేర్ కాపిటల్ పైన 10.శాతం డివిడెండ్ ప్రకటించారు.3, రైతుల సేవ కోసం కామన్ సర్వీస్ సెంటర్ […]
మెరుగు అంజగౌడ్ కు అధ్యక్షులుగా సన్మానం…
304 Viewsముస్తాబాద్, నామాపూర్ గ్రామంలోని స్థానిక రేణుక ఎల్లమ్మ ఆలయంవద్ద గౌడ కులస్తులు సమావేశం నిర్వహించి కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా గౌడ కుల బాంధవులు గ్రామంలో ఆదివారం సెప్టెంబర్ 30న ఉత్తముడుగా పేరుగాంచిన మేరుగు అంజగౌడ్ ను గౌడ సంఘం సమక్షంలో ఏకగ్రీవంగా అధ్యక్షునిగా నియామకం జరిపించి సగౌరవంగా శాల్వాతో సన్మానించారు. అదేవిధంగా ఉపాధ్యక్షులుగా గున్నాల రాజుగౌడ్, కోశాధికారి కంచర్ల శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈకార్యక్రమంలో గౌడ సంఘ కులస్తులు, తదితరులు పాల్గొన్నారు. వీరికి సహాయకులుగా […]
దీక్ష కోసం హైదరాబాద్ బయలుదేరిన ఆర్యవైశ్య సంఘం సభ్యులు
225 Viewsదౌల్తాబాద్ : రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ పిలుపు మేరకు వైశ్య కార్పొరేషన్ సాధన కోసం హైదరాబాదులో చేపట్టే దీక్షలో పాల్గొనేందుకు శనివారం ఆర్యవైశ్య సంఘం సభ్యులు దౌల్తాబాద్ నుంచి బయలుదేరి వెళ్ళారు. ఈ కార్యక్రమంలో దౌల్తాబాద్ మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పబ్బ అశోక్, టౌన్ అధ్యక్షుడు గంప రవి, మహిళా విభాగం మండల అధ్యక్షురాలు పద్మ, శ్రీరామ్ శ్రీనివాస్, మాశెట్టి నరేష్, నవ్య, శ్రావణ్ కుమార్,సతీష్, అంజనేయులు తదితరులు ఉన్నారు. Telugu News 24/7tslocalvibe.com










