ప్రాంతీయం

దీక్ష కోసం హైదరాబాద్ బయలుదేరిన ఆర్యవైశ్య సంఘం సభ్యులు

201 Views

దౌల్తాబాద్ : రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ పిలుపు మేరకు వైశ్య కార్పొరేషన్ సాధన కోసం హైదరాబాదులో చేపట్టే దీక్షలో పాల్గొనేందుకు శనివారం ఆర్యవైశ్య సంఘం సభ్యులు దౌల్తాబాద్ నుంచి బయలుదేరి వెళ్ళారు. ఈ కార్యక్రమంలో దౌల్తాబాద్ మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పబ్బ అశోక్, టౌన్ అధ్యక్షుడు గంప రవి, మహిళా విభాగం మండల అధ్యక్షురాలు పద్మ, శ్రీరామ్ శ్రీనివాస్, మాశెట్టి నరేష్, నవ్య, శ్రావణ్ కుమార్,సతీష్, అంజనేయులు తదితరులు ఉన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *