ప్రాంతీయం

మెరుగు అంజగౌడ్ కు అధ్యక్షులుగా సన్మానం…

276 Views

ముస్తాబాద్, నామాపూర్ గ్రామంలోని స్థానిక రేణుక ఎల్లమ్మ ఆలయంవద్ద గౌడ కులస్తులు సమావేశం నిర్వహించి కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా గౌడ కుల బాంధవులు గ్రామంలో ఆదివారం సెప్టెంబర్ 30న ఉత్తముడుగా పేరుగాంచిన మేరుగు అంజగౌడ్ ను గౌడ సంఘం సమక్షంలో ఏకగ్రీవంగా అధ్యక్షునిగా  నియామకం జరిపించి సగౌరవంగా శాల్వాతో సన్మానించారు. అదేవిధంగా ఉపాధ్యక్షులుగా గున్నాల రాజుగౌడ్, కోశాధికారి కంచర్ల శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈకార్యక్రమంలో గౌడ సంఘ కులస్తులు, తదితరులు పాల్గొన్నారు. వీరికి సహాయకులుగా సోషల్ మీడియా వార్యర్ నరేంద్రచారి టైపర్గా పనిచేశారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *