152 Viewsసమాజంలో మంచి పనులు చేస్తే ఎంతో గుర్తింపు వస్తుందని వాటికి తోడు ఎందరో అభిమానాన్ని గెలుచుకోవచ్చని సామాజిక ప్రజాసేవకురాలు ఇందుప్రియాల్ అంగన్వాడీ టీచర్ మహమ్మద్ సుల్తానా ఉమర్ గారే నిదర్శనం. వారు చేసే సామాజిక ప్రజాసేవ కార్యక్రమాలను చూసి ఒక వీరాభిమాని నిజామాబాద్ జిల్లా నుండి ఆరు రోజులు ప్రయాణం చేస్తూ ఇందుప్రియల్ గ్రామంలో తాను అభిమానించే సుల్తాన గారిని కలిశాడు. మనం చేసే పనులే మనకు సమాజంలో గుర్తింపును తీసుకొస్తాయని అనడానికి ఇదే నిదర్శనం.ఎన్ని […]
ప్రాంతీయం
బిజెపి పార్టీ నాయకులు బహిరంగ సభకు వెళ్తున్న క్రమం…
140 Views ముస్తాబాద్/నవంబర్/12; ముస్తాబాద్ మండల చీకొడ్ గ్రామం నుండి నరేంద్ర మోడీ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీనీ దేశానికి అంకితం చేస్తున్న సందర్భంలో మండల బీజేపి నాయకులు భారీ బహిరంగ సభకు వెళ్తున్నామని తెలిపారు. ఈకార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యాలయ సహాయ కార్యదర్శి బాధ నరేష్, మాజీ కిషన్ మొర్చా జిల్లాఅధ్యక్షులు కరెడ్ల మల్లారెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చర్లపల్లి సుధాకర్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు ఊరడి రాజు, బీజేవైఎం […]
బాధిత కుటుంబాలను పరామర్శించి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన రణం
141 Viewsదౌల్తాబాద్ మండలం గ్రామాల్లో వివిధ బాధిత కుటుంబాలను పరామర్శించిన మండల పార్టీ అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్ ఇందుప్రియల్ గ్రామానికి చెందిన ఇద్దరికి సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందచేసినారు. అలాగే మాచీన్ పల్లి గ్రామానికి చెందిన రైతు బంధు అద్యక్షుడు అశోక్ కొడుకు చనిపోయిన విషయం తెలుసుకొని ఆ కుటుంబం ఓదార్చి ధైర్యం చెప్పారు.అక్కడినుండి శేరిల్లా గ్రామానికి వెళ్లి రోడ్డు ప్రమాదంలో మరణించిన నడిపల్ల లక్ష్మణ్ ఇంటికి వెళ్లి ఆ కుటుంబానికి టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని […]
ఎమ్మెల్యే రాజాసింగ్ విడుదలపై సంబరాలు
136 Viewsరాజాసింగ్ బెయిల్ పై విడుదల కావడంతో బుధవారం రాత్రి మండల కేంద్రమైన దౌల్తాబాద్ శివాజీ చౌరస్తాలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందన్నారు. హిందూ ధర్మం కోసం శ్రమించిన వారిని ఆపడం ఎవరి తరం కాదన్నారు. ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో నాయిని రాజగోపాల్, కనక రాములు, పెంటయ్య, పోచయ్య, భాస్కర్, […]
కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన రణం
118 Viewsమండలంలోని చేరిలా గ్రామంలో నిరుపేద కుటుంబానికి సంబంధించిన టీఆరెస్ కార్యకర్త లక్సమణ్ఇటీవలె రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలుసుకున్న టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్ ఆ కుటుంబాన్ని పరామర్శించి పార్టీ సబ్యతం మరియు రైతు బీమా త్వరలోనే అదేవిధంగా చేస్తామని భరోసా ఇచ్చారు… ఆ కుటుంబ సభ్యులను ఓదార్చి వారితో పాటు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా ఆ గ్రామ సర్పంచ్ నాగరాజు టిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు […]
పేద కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ – గ్రామసర్పంచ్ స్వర్ణలతభాగ్యరాజ్
121 Viewsచేగుంట మండలం చందాయిపేట గ్రామంలో శనివారం రోజున స్థానిక సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ రెండో కుమారుడు ఓంకారేశ్వర్ పుట్టినరోజు సందర్భంగా మా అబ్బాయి చేతుల మీదుగా మాకు తోచిన సహాయం పేద కుటుంబాలకు దుప్పట్లు ఇవ్వడం జరిగింది. మా అబ్బాయిని అందరూ ఆశీర్వదించగలరు. సర్పంచ్ కుమారుని నిరుపేద కుటుంబల ప్రజలు దీవించారు. Telugu News 24/7tslocalvibe.com
ప్రధాన రహదారిపై రైతుల ధర్నా…
133 Viewsముస్తాబాద్/నవంబర్/12; ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామం అఖిలపక్షం ఆధ్వర్యంలో రహదారిపై రైతుల ధర్నా..! శుక్రవారంరోజున కొండాపూర్ లో పిఎసిఎస్ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రంలో గతవారం క్రితం పిఎసిఎస్ చైర్మన్ చెప్పిన ప్రకారం42.300 జాలి పట్టకుండా ఉండాలని నిర్ణయించారు. కానీ వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభమైన తర్వాత పొల్లు పట్టాలని మరల చెప్పారు. దీనితో ఆగ్రహానికి గురైన రైతులు స్థానిక గాంధీ విగ్రహం దగ్గర నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి గ్రామశాఖ అధ్యక్షులు […]
టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గప్తను కలిసిన సంపత్ గుప్త
149 Viewsగజ్వేల్ పట్టణ ఇంటర్ నేషనల్ వైశ్య ఫెడరేషన్ యూత్ అధ్యక్షులు తెరాస పార్టీ సహాయ కోశాధికారి ఉత్తునూరు సంపత్ శుక్రవారం తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తను మర్యాద పూర్వకంగా కలిసి, శాలువా కప్పి స్వీట్ తినిపించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ ఉత్తునూరి సంపత్ తెరాస పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ సమాజ సేవలో ముందు వరసలో ఉంటూ అందరి మన్నన పొందుతూ మంచి గుర్తింపు […]
ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన జడ్పిటిసి రణం జ్యోతి
139 Viewsమండల పరిధిలోని పోసన్ పల్లి గ్రామంలో శుక్రవారం రోజున వరి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని దౌల్తాబాద్ జెడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి మాట్లాడుతూ పొసన్ పల్లి గ్రామంలో రైతులు అధికంగా వరి ధాన్యాన్ని పండిస్తారని అక్కడ వడ్లకు కొనుగోలు కేంద్రం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని జెడ్పిటిసి దృష్టికి తీసుకెళ్లగా అక్కడి గ్రామ రైతులకు అనుకూలంగా ఉండేందుకు ఈ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. […]
చిరు సత్కారంతో పాటు ప్రశంసంలు అందుకున్న హారిక…
159 Viewsముదిరాజ్ ముద్దుబిడ్డ కుమారి హారిక ముదిరాజ్ ముస్తాబాద్/ప్రతినిధి/నవంబర్/11; రాజన్న సిరిసిల్ల జిల్లా ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో చిరు సత్కారంచేసి, నగదు రూపంలో అందించారు. ఇట్టికార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రణవెని లక్ష్మణ్ ముదిరాజ్ , పట్టణ అధ్యక్షులు నాగరాజు, ఉపాధ్యక్షులు రంగు అంజయ్య, పిట్టల వెంకటేష్, ప్రధాన కార్యదర్శి సండవేని స్వామి, జిల్లా నాయకులు కరునాల భద్రాచలం, జెల్ల వెంకటస్వామి, మండల అధ్యక్షులు వీరబాయిన రమేష్, దేశ్పాండే అంజన్న, పెద్దన్న, నాయకులు చెన్నవెని శ్రీనివాస్, […]







