ప్రాంతీయం

ప్రశాంతంగా ముగిసిన సెస్ పోలింగ్…

137 Views    ముస్తాబాద్ డిసెంబర్ 24, మండలంలో శనివారం ఉదయం 8.గంటల నుండి మొదలుకొని సాయంకాలం 5.గంటల వరకు సెస్ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మండలంలో మొత్తం 6607 ఓట్లర్లు ఉండగా 5893 ఓటర్లు తమ ఓటు హక్కును సజావుగా వినియోగించుకున్నారు. మండల వ్యాప్తంగా మొత్తం 89% (శాతం) ఓటింగ్ జరిగినట్లు  మండల అభివృద్ధి అధికారి రమాదేవి వెల్లడించారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

పారిశుద్య కార్మికుడికి మాజీ సర్పంచ్ పరామర్శ

138 Viewsదౌల్తాబాద్: పారిశుద్య కార్మికుడు శ్రీనివాస్ ప్రమాదవశాత్తు గాయపడగా మాజీ సర్పంచ్ ఆది వేణుగోపాల్ ఆస్పత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనిల్ రెడ్డి, భాను తదితరులు పాల్గొన్నారు.. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు ఎన్నికైన రాజయ్యకు సన్మానం

138 Viewsదౌల్తాబాద్: మండల పరిధిలోని దొమ్మట గ్రామానికి చెందిన కే. రాజయ్య సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు ఎన్నికైన సందర్భంగా పదవ తరగతి స్నేహితులు రాజయ్యకు దౌల్తాబాద్ లో శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్ముందు ఇంకా ఎన్నో పదవులు సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పబ్బ అశోక్ గుప్తా, పోతురాజు కిషన్, జిల్లా శ్రీనివాస్, శంకర్, ఆది వేణుగోపాల్, నర్సింలు, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

పలు కుటుంబాలకు చిందం పరామర్శ

124 Views దౌల్తాబాద్ మండలం దీపాయంపల్లి, దౌల్తాబాద్ లోని పలు కుటుంబాలను బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిందం రాజ్ కుమార్ శుక్రవారం పరామర్శించారు. దీపాయంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు గజ్వేల్ దుర్గేష్ ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్స చేసుకొని ఇంటికి వచ్చిన విషయం తెలుసుకొని చిందం రాజ్ కుమార్ ఆయనను పరామర్శించారు. మండల కేంద్రమైన దౌల్తాబాద్ గ్రామంలో బిజెపి నాయకులు మర్కంటి నరసింహులు తండ్రి రాజయ్య మృతి చెందిన విషయం తెలుసుకొని ఈరోజు ఆ కుటుంబాన్ని పరామర్శించి […]

ప్రాంతీయం

నార్సింగి ఎంపీపీ చిందం సబిత గత మూడు సంవత్సరాలుగా ఎంపీటీసీ లను సంప్రదించకుండా కార్యక్రమాలు నిర్వహించిన రోజులు గుర్తుకు రాలేవా

130 Views మూడుసార్లు సర్వసభ్య సమావేశం బహిష్కరించిన సమావేశం నుంచి ఎంపీటీసీలు వెళ్లిన ఏ ఒక్క రోజైనా పిలిచి మాట్లాడకుండా ఉండడం ఎంపీటీసీలను అగౌరపర్చినట్లు కాదా అని మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు సత్యనారాయణ మిగతా ఎంపిటీసీలతో కలసి నార్సింగి మండల కేంద్రం లో ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడారు. జడ్పిటిసి ఒక ప్రొసీడింగ్ కాఫీ ఇచ్చినంత మాత్రాన ప్రోటోకాల్ పాటించలేదని పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఎంపీపీ సబితకో న్యాయం ఎంపీటీసీలకో న్యాయమా మేము […]

ప్రాంతీయం

దాడి కేసులో నిందితుడి రిమాండ్

129 Viewsదౌల్తాబాద్: అనుమానాస్పద దాడి కేసులో నిందితున్ని శుక్రవారం దౌల్తాబాద్ పోలీసులు రిమాండ్ చేశారు. ఎస్ఐ చైతన్య కుమార్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. డిసెంబర్ 9న దౌల్తాబాద్ మండలం మొండి చింత వద్ద ఉన్న ఎంజేపీ బాలికల గురుకుల పాఠశాల సమీపంలో రాయపోల్ మండలం తిమ్మకపల్లి గ్రామానికి చెందిన ఇప్ప ప్రశాంత్ కుమార్ మద్యం సేవిస్తున్నాడు. ఈ క్రమంలో నర్సంపేట గ్రామానికి చెందిన మనెగళ్ళ ప్రభాకర్ తన పొలం వద్దకు వెళ్లి వస్తుండగా ఇప్ప […]

ప్రాంతీయం

బాధిత కుటుంబాలను పరామర్శించిన మెదక్ ఎంపీ

133 Viewsదౌల్తాబాద్: బిఆర్ఎస్ దౌల్తాబాద్ గ్రామ శాఖ అధ్యక్షుడు నర్సింహారెడ్డి తండ్రి శివారెడ్డి, మర్కటి నర్సింలు తండ్రి రాజయ్య లు మృతిచెందగా కుటుంబాలను శుక్రవారం మెదక్ ఎంపీ, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్ రెడ్డి పరామర్శించారు. ఆయన వెంట బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్, జిల్లా కోఆప్షన్ సభ్యులు రహీమోద్దీన్, మాజీ ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, వైస్ ఎంపీపీ శేఖర్ రెడ్డి, యువజన విభాగం నాయకులు దయాకర్ నాయకులు రెడ్డి శ్రీనివాస్, […]

ప్రాంతీయం

గజ్వేల్ భీఆర్ఎస్ కే వి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్టమస్ వేడుకలు

137 Views  గజ్వెల్ పట్టణంలో శుక్రవారం బిఆర్ఎస్ కే వి ఆటో యూనియన్ గజ్వెల్ జీపీపీ మున్సిపల్ అధ్యక్షులు అంతని ఆసా, గజ్వెల్ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ దయాకర్, గజ్వెల్ మండల ప్రధాన కార్యదర్శి నర్సింలు గౌడ్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ నీలకంఠం శ్రీకాంత్, గజ్వెల్ టౌన్ ప్రెసిడెంట్ కరీం ఆధ్వర్యంలో క్రిస్టమస్ సెలబ్రేషన్ లో భాగంగా కేక్ కటింగ్ మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కుల మతాలకు అతీతంగా ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా […]

ప్రాంతీయం

బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ

145 Viewsదౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో బిజెపి కార్యకర్త మర్కంటి నర్సింలు తండ్రి రాజయ్య, దుర్గి రాములు, బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు నర్సింహారెడ్డి తండ్రి శివారెడ్డి కుటుంబాలను గురువారం దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి మంగలి యాదగిరి, బిజెపి మండలాధ్యక్షుడు పోతరాజుకిషన్, నాయకులు భూపాల్ రెడ్డి, నర్సింలు, గడ్డమీది స్వామి, బోటుక లక్ష్మణ్, చంటి, సిల్వేరి స్వామి, ఆంజనేయులు, జావిద్, స్వామి, తదితరులు పాల్గొన్నారు.. Telugu […]

ప్రాంతీయం

నాలుగు ఇళ్లల్లో చోరీ

168 Viewsదౌల్తాబాద్: తాళం వేసి ఉన్న నాలుగు ఇళ్లల్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. బుధవారం అర్ధరాత్రి మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో రెడ్డి చంద్రయ్య ఇంట్లో 80 వేలు, జీనత్ బేగం ఇంట్లో 12 వేలు, ఆది విమల ఇంట్లో 7.5 గ్రాముల బంగారు ఆభరణాలు, 3 వేల రూపాయలు చోరీ అయినట్లు తెలిపారు. మద్దికుంట నర్సింలు ఇంటి తాళం పగలగొట్టినా, ఎలాంటి […]