ప్రాంతీయం

బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ

139 Views

దౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో బిజెపి కార్యకర్త మర్కంటి నర్సింలు తండ్రి రాజయ్య, దుర్గి రాములు, బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు నర్సింహారెడ్డి తండ్రి శివారెడ్డి కుటుంబాలను గురువారం దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి మంగలి యాదగిరి, బిజెపి మండలాధ్యక్షుడు పోతరాజుకిషన్, నాయకులు భూపాల్ రెడ్డి, నర్సింలు, గడ్డమీది స్వామి, బోటుక లక్ష్మణ్, చంటి, సిల్వేరి స్వామి, ఆంజనేయులు, జావిద్, స్వామి, తదితరులు పాల్గొన్నారు..

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7