దౌల్తాబాద్: పారిశుద్య కార్మికుడు శ్రీనివాస్ ప్రమాదవశాత్తు గాయపడగా మాజీ సర్పంచ్ ఆది వేణుగోపాల్ ఆస్పత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనిల్ రెడ్డి, భాను తదితరులు పాల్గొన్నారు..




