156 Views ముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకటరెడ్డి ఫిబ్రవరి 21, ముస్తాబాద్ మండలంలోభారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు ఈశ్రమకార్డు అందించడం జరిగింది. ఈ కార్డు పొందడంద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలకు అర్హులవుతారు. అదేవిధంగా సంవత్సర కాలం పాటు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద ఇన్సూరెన్స్ ప్రమాదవశాత్తు మరణిస్తే రెండు లక్షలు శాశ్వత అంగవైకల్యం ఏర్పడితే ఒక లక్ష బీమా వర్తిస్తుంది అని తోట ధర్మేందర్ తెలిపారు. 16 సంవత్సరాల […]
ప్రాంతీయం
ఏపీజీవీబీ బ్యాంక్ ఆధ్వర్యంలో మహిళలకు విద్యార్థులకు పొదుపు ,ఇన్సూరెన్స్ అవగాహన సదస్సు
255 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని తూప్రాన్ రోడ్ ఏపీజీవీబీ బ్యాంక్ ఆధ్వర్యంలో ఈరోజు మంగళవారం మహిళలకు ఖాతాదారులకు విద్యార్థులకు పొదుపు మరియు ఇన్సూరెన్స్ గురించి అవగాహన సదస్సు బ్యాంకు మేనేజర్ మోహన్ రాజు ఈరోజు చేపట్టారు.ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ మోహన్ రాజు మాట్లాడుతూ మహిళా సంఘాలకు ,విద్యార్థులకు, పలువురికి నాబార్డ్ మరియు ఆర్బిఐ బ్యాంకు సహకారంతో మ్యాజిక్ షో ద్వారా పొదుపు మరియు ఇన్సూరెన్స్ గురించి వివరించడం జరిగిందని చెప్పారు .ప్రజలు అధిక వడ్డీ […]
కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించిన – ఎంపీపీ కల్లూరి అనిత శ్రీనివాస్ – గ్రామ సర్పంచ్ కొండారి సంధ్యారాణి గణేష్
151 Views అంధత్వ నియంత్రణకు కంటి వెలుగు కార్యక్రమం గ్రామ ప్రజలకు ఎంతో సహకరిస్తుందని ఎంపీపీ కల్లూరి అనిత శ్రీనివాస్ ,సర్పంచ్ సంధ్యారాణి గణేష్ అన్నారు మంగళవారం రాయపోల్ మండలంలోని రాంసాగర్ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద రెండో విడత కంటి వెలుగు కార్యక్రమానికి ఎంపీపీ కల్లూరి అనిత శ్రీనివాస్ ప్రారంభించారు .ఈ సందర్భంగా ఎంపీపీ కల్లూరి అనిత శ్రీనివాస్ మాట్లాడుతూ కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఈ […]
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేత
135 Views రాయపోల్ మండలం పరిధిలోని ఎల్కల్ గ్రామానికి చెందిన కనకయ్య 57 వేల రూపాయలు, నర్సింలు 28 వేల రూపాయలు, సత్తయ్య 27 వేల రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బిజెపి మండల అధ్యక్షుడు మాదాస్ వెంకట్ గౌడ్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు మంకీడు స్వామి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆదేశాల మేరకు అందజేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు వెంకట్ గౌడ్, […]
విద్యార్థులు ఉపాధ్యాయులైన వేళ
199 Views పాఠశాల స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా ఐదవ తరగతి విద్యార్థులు ఒకరోజు ఉపాధ్యాయులుగా మారి పాఠశాలలో మిగతా విద్యార్థులకు విద్యాబోధన చేశారని రామారం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు స్వామి గౌడ్ అన్నారు. మంగళవారం రాయపోల్ మండలంలోని రామారం ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు స్వామి గౌడ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించి విద్యార్థులకు స్వయంగా ఉపాధ్యాయుల విధుల పట్ల పాఠశాల విధులు […]
రామకోటి రామరాజు కళా నైపుణ్యం అద్బుతం – గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి
172 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ లో శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షుడు రామకోటి రామరాజు సీఎం కెసిఆర్ జన్మదినం సందర్భంగా 18అడుగుల సీఎం కెసిఆర్ చిత్ర పటం 25కిలోల ఆవాలతో అద్భుత చిత్రం వేశారు. మంగళవారం మున్సిపల్ చైర్మన్ ఎన్ సి. రాజమౌళి రామకోటి రామరాజు అవాలతో చిత్రించిన సీఎం కెసిఆర్ చిత్రాన్ని సందర్శించి రామకోటి రామరాజును అభినందించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ రామకోటి రామరాజు భక్తి మార్గం వైపు ప్రజలు […]
కల్వర్టు సమస్యను ఎంపీ దృష్టికి తీసుకెళ్తా జడ్పీటీసీ రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్
140 Viewsదౌల్తాబాద్ మండల పరిధిలోని గాజులపల్లి గ్రామానికి చెందిన రైతులు మంగళవారం గొడుగుపల్లి గ్రామంలో జెడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ నివాసంలో కలిసి గ్రామంలోని పల్లె చెరువుకు వెళ్లే ఫీడర్ ఛానల్ పై కల్వర్టు అవసరం ఉన్నదని వారు తెలిపారు. ఈ కల్వర్టు వల్ల రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని వారు తెలిపారు. జడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఈ విషయాన్ని పార్లమెంటు సభ్యులు ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేపిచ్చే ప్రయత్నం […]
ఇట్టిరెడ్డి జనాభాయి కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి.ఎమ్మెల్సీ యాదవరెడ్డి
151 Views జగదేవపూర్ మండల కేంద్రం లోని కలెక్టర్ వెంకటనరసింహ రెడ్డి తల్లి ఇట్టిరెడ్డి జానభాయి ఈ రోజు ఉదయం అనారోగ్యంతో మృతి చెందారు విషయం తెలుసుకున్న రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి,ఎమ్మెల్సీ యాదవ రెడ్డి,గజ్వేల్ ఏసీపి రమేష్, ఎంపీపీ బాలేశంగౌడ్, జడ్పీటీసీ సుధాకర్ రెడ్డిలు పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు వారి వెంట మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, శశిధర్ శర్మ, సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, మహేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ మల్లేశం తదితరులు […]
సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యం – బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు చిందం రాజ్ కూమార్
143 Viewsరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే తెలంగాణలో అభివృద్ధి, కార్యక్రమాలు చేపడుతున్నారని ప్రజల సంక్షేమం సాధ్యం అవుతుందని, రానున్న ఎన్నికల్లో కెసిఆర్ ను మూడోసారి సీఎంగా గెలిపించుకొని రాష్ట్రంలో మరింత అభివృద్ధిని సాధించుకోవచ్చని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు చిందం రాజ్ కుమార్ అన్నారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలను అన్ని రకాలుగా ఆదుకుంటున్నారని చిందం రాజ్ కుమార్ అన్నారు. టిఆర్ఎస్ పార్టీ స్థాపించిన నుండి ఇప్పటివరకు […]
ముస్తాబాద్ మండల కేంద్రంలో 22 రోజులపాటు కొనసాగుతున్న కంటి వెలుగు కార్యక్రమం…
180 Viewsముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకటరెడ్డి ఫిబ్రవరి 20, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. ఊరూరా కంటి వెలుగు శిబిరాలు ఏర్పాటు చేయడంతో ప్రజలు ఉత్సాహంగా తరలివస్తున్నారు. శిబిరంలో వైద్య సిబ్బంది నేత్ర పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులు, కళ్లద్దాలను అందజేస్తున్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్నీ ఇప్పటి వరకు ఎంత మందికి కంటి పరీక్షలు నిర్వహించారు, […]










