131 Views జగదేవపూర్ మండల కేంద్రానికి చెందిన ఏఎస్ వెంకటనరసింహ రెడ్డి మాతృమూర్తి ఇట్టిరెడ్డి జనాబాయి గత ఏడు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెల్సిందే కాగా సోమవారం టీఎస్ఐఐసి చైర్మన్ బాలమల్లు జగదేవపూర్ లోని వెంకట నరసింహా రెడ్డి ఐఏఎస్ నివాసంలో పరామర్శించారు.అనంతరం ఇట్టిరెడ్డి జానబాయి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ […]
ప్రాంతీయం
కాకతీయ యూనివర్సిటీ మెడికల్ కళాశాలలో సీనియర్ల ర్యాగింగ్ కు బలైన విద్యార్థినికి ఘన నివాళులు…
132 Viewsముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకటరెడ్డి ఫిబ్రవరి 27, బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలోని చదువుతున్న విద్యార్థికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది రెండు నిమిషాలు మౌనం పాటించాలని మాట్లాడుతూ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీ మెడికల్ కళాశాలలో సీనియర్ల ర్యాగింగ్ కు భరించలేక బలవంతంగా మరణానికి గురికావడం చాలా బాధాకరం అని పేర్కొన్నారు ప్రీతి మరణానికి కారణమైన సీనియర్ సైఫ్ ను […]
ఘనంగా స్వయంపాలన దినోత్సవం
152 Viewsవిద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకువిద్య బోధనలు అందించారు. మహమ్మద్ షాపూర్ ప్రాథమిక పాఠశాలలోఘనంగా స్వయంపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులుగా శ్రీనితి, పావని, హర్ష, అజయ్, ద్వారకోలు ఒకరోజు విద్య బోధనలు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు తిరుపతి, ఉపాధ్యాయులు నర్సింలు విద్యార్థులను పర్యవేక్షించారు. Telugu News 24/7tslocalvibe.com
ఐఏఎస్ వెంకట నర్సింహా రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి జగదీష్ రెడ్డి మరియు సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్
130 Views ఐఏఎస్ వెంకటనరసింహ రెడ్డి మాతృమూర్తి ఇట్టిరెడ్డి జనాబాయి గత ఆరు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెల్సిందే కాగా అదివారం మంత్రి జగదీష్ రెడ్డి మరియు సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ జగదేవపూర్ లోని వెంకట నరసింహా రెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించారు.అనంతరం ఇట్టిరెడ్డి జానాబాయి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో వారి వెంట జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ […]
బాధిత కుటుంబాలను పరామర్శించిన -సోలిపేట సతీష్ రెడ్డి
139 Viewsదుబ్బాక నియోజకవర్గంలోని అక్బర్ పేట భూంపల్లి మండలంలోని భూంపల్లి గ్రామంలో మరియు దుబ్బాక మున్సిపల్ పలు పరిదిలో పలు బాధితుల కుటుంబాలను పరామర్శించి భరోసా ఇచ్చిన బిఅర్ఎస్ రాష్ట్ర నాయకులు సోలిపేట సతీష్ రెడ్డి వారితో స్థానిక ప్రజా ప్రతినిదులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. Telugu News 24/7tslocalvibe.com
ప్రతీ కుంటకు చెరువుకు నీళ్లు నింపడమే కేసీఆర్ లక్ష్యం – ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కృషితో చెల్లాపూర్ పటేల్ చెరువుకు నీళ్లు – కౌన్సిలర్ గోనెపల్లి దేవలక్ష్మీ-సంజీవరెడ్డి
148 Viewsసిద్దిపేట జిల్లా దుబ్బాక మునిసిపల్ చెల్లాపూర్ కు మల్లన్న సాగర్ నీళ్లు వస్తున్న క్రమంలో చెల్లాపూర్ చెందిన పెట్టలే చెరువుకు నీళ్లు కాలువ లేదు అనే విషయాన్ని స్థానిక కౌన్సిలర్ గోనెపల్లి దేవలక్ష్మీ-సంజీవరెడ్డి మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకపోగానే వారు వెంటనే స్పదించి కాలువ నుంచి చెరువు నీళ్లు వెళ్లేందుకు పైపులు వేపిస్తున బి.ఆర్.యస్ సీనియర్లు నాయకులు గోనెపల్లి సంజీవరెడ్డి మాట్లాడుతూ మా చెల్లాపూర్ కు సంబంధించిన ఏ సమస్యలు […]
సిద్దిపేట పట్టణంలోని కోమటిచెరువును సందర్శించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, టూరిజం అండ్ కల్చర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ సుల్తానియా
171 Views సిద్దిపేట పట్టణంలోని కోమటిచెరువును సందర్శించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, టూరిజం అండ్ కల్చర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ సుల్తానియా. ఈ సందర్భంగా కోమటి చెరువులో లేజర్ షో, రూబీ నెక్లెస్, సిద్దిపేట నైట్ గార్డెన్ ను పరిశీలించారు. సస్పెన్షన్ బ్రిడ్జిపై నడిచి కోమటి చెరువు అందాలకు ముగ్ధుడైన ఆయన సిద్దిపేట పట్టణంలో గల ఈ కోమటి చెరువు అందాలు జాతీయస్థాయిలో సిద్దిపేటకు ప్రత్యేకతను తీసుకువస్తున్నాయని కొనియాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ […]
విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ
156 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని MPUPS ఆరేపల్లి పాఠశాల నందు శుక్రవారం రోజున స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది. విద్యార్థులే ఉపాధ్యాయులై తోటి విద్యార్థులకు బోధన చేయడం జరిగింది .ఇందులో భాగంగా నికిత డిఈఓ గా వైష్ణవి ప్రధానోపాధ్యాయులుగా ఈశ్వర్, ఉపాధ్యాయులుగా ఆయేషా, జశ్వాంత్, ఇలియాజ్, సుభాన్, అక్షిత మరియు జశ్వాంత్ పాల్గొన్నారు. బాగా కష్టపడి కృషిచేసి చదువుకోవడం వల్లనే విద్యార్థులు ఉన్నత శిఖరాలకు మరియు ఆశయాలను సాధిస్తారని తెలియజేయడం జరిగింది. ఈ […]
పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎంపీ
119 Viewsసిద్దిపేట జిల్లా అక్బర్ పేట మండలం చిట్టాపూర్ గ్రామంలో శనివారం గ్రామ సర్పంచ్ పోతన కనకయ్య ఆధ్వర్యంలో ఎంపీ కొత్తవాకర్ రెడ్డి చేతుల మీదుగా వంజరికమ్నిటి భవనానికి మరియు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి కొబ్బరి కాయలు కొట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం వార్డ్ మెంబర్లు వంజరి సంఘం సభ్యులు, డిసిసిబి జిల్లా డైరెక్టర్ బక్కి వెంకటయ్య, పి ఎ సి ఎస్ చైర్మన్ కైలాసం, రాజమౌళి పంతులు, ప్రజా ప్రతినిధులు […]
ఐఏఎస్ వెంకట నరసింహ రెడ్డి కుటుంబాన్నీ పరామర్శించిన మంత్రి దయాకర్ రావు
148 Views జగదేవపూర్ మండల కేంద్రానికి చెందిన ఐఏఎస్ వెంకటనరసింహ రెడ్డి మాతృమూర్తి ఇట్టిరెడ్డి జనాబాయి గత ఐదు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెల్సిందే కాగా శనివారం రాష్ట్ర పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జగదేవపూర్ లోని వెంకట నరసింహా రెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించారు.అనంతరం ఇట్టిరెడ్డి జనబాయి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎంపీపీ బాలేశం గౌడ్, జడ్పీటీసీ సుధాకర్ […]







