130 Views దౌల్తాబాద్ : దౌల్తాబాద్ మండలం నుండి ఇద్దరు అంగన్వాడీ కార్యకర్తలు ఐసిడిఎస్ సూపర్వైజర్లు గా ఎంపికయ్యారు. ఈ ఏడాది జనవరి 2 తేదీన అర్హులైన అంగన్వాడీ కార్యకర్తలను సూపర్వైజర్ గా ఎంపిక చేయడం కోసం స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాత పరీక్ష నిర్వహించారు. మెరిట్ ఆధారంగా మండల పరిధిలోని గాజులపల్లికి చెందిన శ్యామల, అహ్మద్ నగర్ చెందిన షేక్ మెహతాబ్ బేగం సూపర్వైజర్లు గా ఎంపిక చేశారు. వీరు ఆప్షన్ ఎంచుకోవడం […]
ప్రాంతీయం
నిరుపేదల ఆత్మీయ బంధువు ముఖ్యమంత్రి కేసీఆర్* *మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్*
141 Views గజ్వెల్అ మండలం లోని ఆహ్మదీపూర్ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన కే మమతా అనారోగ్యాలతో హాస్పిటల్స్ లో చేరగా వారికి హాస్పిటల్స్ ఖర్చులు నిమిత్తం 45000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు కాబడిన చెక్కును ఆమె భర్త జైపాల్ కి ఆదివారం అందచేయడం జరిగింది.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ వరంలా మారిందని వారు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల ఆరోగ్య భద్రతకు వేలాది కోట్ల రూపాయలు […]
గంభీరావుపేట లో 73 వ భారత రాజ్యాంగం దినోత్సవం సందర్బంగా అంబేద్కర్ విగ్రహం కు పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు
149 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో శనివారం తెలంగాణా మాల మహా నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం ఆధ్వర్యంలో 73వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది .తెలంగాణ మాల మహానాడురాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం మాట్లాడుతూ అంబేద్కర్ తన యొక్క దూరదృష్టితో ముసాయిదా కమిటీ చైర్మన్ గా ఉండి దాదాపు రెండు సంవత్సరాల 11 నెలల 18 […]
రాజ్యాంగమే భారతదేశ నైతిక అభివృద్ధికి దిక్సూచి
144 Viewsరాజ్యాంగమే భారతదేశ నైతిక అభివృద్ధికి దిక్సూచిలాగా పనిచేస్తుందని రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత భారత పౌరుల అందరి పైన ఉందని తిరుమలాపూర్ ఎంపిటిసి బండారు దేవేందర్, దళిత వర్కింగ్ జర్నలిస్ట్ సొసైటీ దుబ్బాక నియోజకవర్గ ఉపాధ్యక్షులు పుట్ట రాజు, ఆత్మ కమిటీ డైరెక్టర్ తాడెం కృష్ణ అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాయపోల్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. మండలంలోని అన్ని పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అనంతరం […]
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి దేశానికి వారు చేసిన సేవలను కొనియాడిన అడిషనల్ డీసీపీ అడ్మిన్ యస్, మహేందర్
125 Viewsరాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి దేశానికి వారు చేసిన సేవలను కొనియాడిన అడిషనల్ డీసీపీ అడ్మిన్ యస్, మహేందర్ ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్ గారు మాట్లాడుతూ ప్రపంచంలోనే భారత రాజ్యాంగం అతి పెద్ద రాజ్యాంగమని అది రచించిన గొప్ప మహానుభావుడని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, దేశానికి ప్రభుత్వమనేది సర్వసాధారణం. ప్రతి ప్రభుత్వానికి రాజ్యాంగం అనునది అతి ముఖ్యమైంది. ప్రభుత్వం అనునది శరీరమైతే, […]
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతిజ్ఞ చేసిన పాలకవర్గం
140 Viewsమెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామపంచాయతీ యందు భారత రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్, ఉపసర్పంచ్ సంతోష్ కుమార్, పంచాయతీ కార్యదర్శి కృష్ణ, గ్రామస్తులు పాల్గొనడం జరిగింది. Telugu News 24/7tslocalvibe.com
ఆడబిడ్డలకు అండగా కళ్యాణలక్ష్మి…
143 Views ముస్తాబాద్ నవంబర్ 25 రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మేజర్ గ్రామపంచాయతితో పాటు పలు గ్రామాలలో సర్పంచుల ఆధ్వర్యంలో 21. కళ్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఇందులో భాగంగా ఎంపీపీ శరత్ రావు చెక్కులతో పాటు చీరెను కానుకగా అందించారు. ఈకార్యక్రమంలో జడ్పీటీసీ గుండం నర్సయ్య , సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు కలకొండ కిషన్ రావు, ఏఎంసి చైర్మన్ శీలం జానాబాయి, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భోంపెల్లి […]
గ్రామ సభలో పోడుభూమి సమస్యలపై వినతులు
161 Viewsగ్రామ సభలో పోడు భూముల సమస్యలు… తిమ్మాపూర్ పోడు భూముల కమిటీ అధ్యక్షులు సీత్యానాయక్ ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది శుక్రవారం రోజున పోడు భూముల సమస్యలపై బాధితులు పేర్లను నమోదు చేసుకున్నారు రాచర్ల తిమ్మాపూర్ సర్పంచ్ పడగల రవీందర్ ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు ఈ గ్రామ సభలో 19 అప్లికేషన్లు తీసుకొని పరిశీలించడం జరిగిందని తిమ్మాపూర్ పోడు భూముల కమిటీ అధ్యక్షులు సీత్యానాయక్ విలేకరులతో తెలిపారు […]
గ్రామ సభలో పూర్ భూమి సమస్యలపై వినతులు
163 Viewsగ్రామ సభలో పోడు భూముల సమస్యలు… తిమ్మాపూర్ పోడు భూముల కమిటీ అధ్యక్షులు సీత్యానాయక్ ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది శుక్రవారం రోజున పోడు భూముల సమస్యలపై బాధితులు పేర్లను నమోదు చేసుకున్నారు రాచర్ల తిమ్మాపూర్ సర్పంచ్ పడగల రవీందర్ ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు ఈ గ్రామ సభలో 19 అప్లికేషన్లు తీసుకొని పరిశీలించడం జరిగిందని తిమ్మాపూర్ పోడు భూముల కమిటీ అధ్యక్షులు సీత్యానాయక్ విలేకరులతో తెలిపారు […]
ప్రభుత్వ భూములను ఎవరు ఆక్రమించిన సహించేది లేదు: తహసిల్దార్ బాలరాజ్
149 Viewsగజ్వేల్ పట్టణంలో గత కొన్ని రోజుల నుండి ప్రభుత్వ భూములను కబ్జా చేసినట్టు తప్పుడు రిజిస్ట్రేషన్ చేసినట్టు వచ్చిన సమాచారం అవాస్తవమని ప్రభుత్వ నిబంధనలను ప్రకారమే రిజిస్ట్రేషన్లు జరుగుతాయని మున్సిపాలిటీ పరిధిలోని సంగాపూర్ వద్ద 68 సర్వేనెంబర్ అసైన్మెంట్ భూమి అని ఈ భూమికి ఆనుకొని పక్కనే ఉన్న 44 సర్వే నెంబర్లు పట్టాదారులు వాళ్ళ హద్దుల్లో వాళ్ళు ఉన్నారని అలాంటి భూమికి ప్రభుత్వ భూమికి ఎలాంటి సంబంధం లేదని గజ్వేల్ తాసిల్దార్ అన్నారు ఈ […]










