126 Viewsతెలంగాణ ఉద్యమ గతిని మార్చిన చారిత్రక ఘట్టం దీక్ష దివాస్ ,తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చెడానికి బీజం పడిన క్షణం ఈ దినం. మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్. ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అమరణ నిరాహారదీక్ష చేపట్టిన రోజు దీక్షా దివాస్ సందర్భం పురస్కరించుకుని గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ *మాదాసు శ్రీనివాస్* ఆధ్వర్యంలో గజ్వేల్ లోని ప్రభుత్వ హాస్పిటల్స్ లో రోగులకు పండ్ల పంపిణి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమనికి […]
ప్రాంతీయం
మానవత్వాన్ని చాటుకున్న మర్కుక్ ప్రజాప్రతినిధులు
127 Viewsసిద్దిపేట జిల్లా మర్కుక్ మండల ప్రజా ప్రతినిధులు మంగళవారం నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసి మానవత్వం చాటుకున్నారు. మండల పరిధిలోని కాశిరెడ్డిపల్లి గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన హజీమియా డ్రైవర్ గా పనిచేస్తూ ఇటీవల అకాల మరణం పొందడంతో భార్య, ముగ్గురు పిల్లలు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న విషయాన్ని వార్తాపత్రికలో ” ఆదుకోండి సారు” అని కథానిక ప్రచురించారు. విషయం తెలుసుకున్న మర్కుక్ మండల ఎంపీపీ పాండు గౌడ్, జెడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం, వైస్ […]
గజ్వేల్ ప్రభుత్వ దవఖానలో ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన తల్లి
121 Viewsచేగుంట మండలం పోతాస్పల్లి గ్రామానికి చెందిన బాల సాయి జయ హరిప్రసాద్ దంపతులకు ఒకే కాన్పులో సిద్దిపేట జిల్లా, గజ్వేల్ ప్రభుత్వ దవాఖానలో ముగ్గురు ఆడ పిల్లలకు జన్మించారు. చేగుంట మండలం పోతాన్పల్లి గ్రామానికి చెందిన బాల సాయి జయ విద్యా వాలంటలీర్లు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు. భర్త బాలసాయి హరిప్రసాద్ విద్యావాలంటీర్ల సంఘం మెదక్ జిల్లా అధ్యక్షులుగా, పోతాన్పల్లి టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. వీరికి పెండ్లియై 13 సంవత్సరాలు కాగా […]
ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి…
133 Viewsముస్తాబాద్ (ప్రతినిధి) నవంబర్ 28 మహాత్మా జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడని బీసీస్టడీ సర్కిల్ జెల్లా వెంకటస్వామి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ మహనీయుని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సోమవారం బీసీ స్టడీ సర్కిల్ సిరిసిల్ల ఆధ్వర్యంలో పేద విద్యార్థులు ఆడపిల్లల చదువు కోసం జ్యోతిరావు పూలే, ఆయన సతీమణి సావిత్రీబాయి ఎంతో కృషి చేశారని అన్నారు. కుల […]
మత్తుగా….చిత్తై !!!
141 Viewsమత్తుగా….చిత్తై !!! రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలంలోని ఓ వైన్ షాప్ వద్ద ఫుల్ గా మద్యం తాగి సోమవారం రోజున చిత్తైపోయాడు. రోడ్డుపై పడిపోయి తిరిగి మద్యం మ్మత్తు దిగిన తర్వాత లేచి వెళ్ళిపోయాడు రోడ్డుపైన వాహనదారులు చోద్యం చూస్తూ నివ్వేరా పోయారు నిత్యం ఇది షరా మామూలే అనుకుంటూ వెళ్ళిపోతున్నారు కొంతమంది అపస్మారక పరి స్థితిలో జారుకుంటున్నారు ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు అని మహిళలు ఆగ్రహం వ్యక్తం […]
జ్యోతిరావు పూలే ఘనంగా వర్ధంతి…
135 Views *బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే గారికి ఘన నివాళి* *-కంచర్ల రవి గౌడ్ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్* ముస్తాబాద్ (ప్రతినిధి) నవంబర్ 28, బీసీ విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇంచార్జ్ ఇల్లందుల ప్రకాష్ ఆధ్వర్యంలో స్థానిక ప్రగతి ఒకేషనల్ జూనియర్ కళాశాలలో మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడ్ వారిని కలిసి […]
ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే 132వ వర్ధంతి
131 Viewsఅనగారిన వర్గాల అభ్యున్నతి కోసం స్త్రీల విద్య అభివృద్ధి కోసం మూఢనమ్మకాల రూపకల్పన అవినీతి అన్యాయం నిర్మూలనపై జీవితాంతం పోరాటం చేసిన సంఘ సంస్కర్త భావితరాలకు స్ఫూర్తి ప్రదాత మహాత్మ జ్యోతిరావు పూలే అని అంబేద్కర్ సేవా సమితి అధ్యక్షులు స్వామి అన్నారు. సోమవారం మహాత్మ జ్యోతిరావు పూలే 132వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ సేవాసమితి ఆధ్వర్యంలో రాయపోల్ మండల కేంద్రంలో ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా […]
మార్కెట్ యార్డ్ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జ్యోతి రావు పూలే వర్ధంతి వేడుకలు
124 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణం మార్కెట్ యార్డులో జ్యోతి రావు పూలే వర్ధంతి కార్యక్రమాన్ని మార్కెట్ యార్డ్ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1848లో మారుమూల ప్రాంతంలో పాఠశాలను స్థాపించి, దేశంలో మొట్టమొదటిసారి ఆడపిల్లలకు ఉచిత విద్యను అందించిన గొప్ప వ్యక్తి జ్యోతి రావు పూలే అని కొనియాడారు. అదేవిధంగా నిరక్షరాస్యులైన తన భార్య సావిత్రిబాయి పూలే ను చదివించి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దారన్నారు. ఆ రోజుల్లో […]
గజ్వేల్ పట్టణంలో కీర్తిశేషులు నాగచైతన్య స్మారక వాలీబాల్ టోర్నమెంట్
141 Viewsగజ్వేల్ పట్టణానికి చెందిన జాతీయ క్రీడాకారుడు కీర్తిశేషులు నాగచైతన్య స్మారక వాలీబాల్ టోర్నమెంట్ కరపత్రం విడుదల చేసిన ఐ వి ఎఫ్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు ఎన్ సి సంతోష్ గుప్త . గజ్వేల్ మండలం వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ డిసెంబర్ రెండవ తారీకు మూడో తారీకు పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో జాతీయ స్థాయి క్రీడాకారులు కీర్తిశేషులు నాగచైతన్య స్మారక టోర్నమెంట్ నిర్వహించబడుతుంది. టోర్నమెంట్ లో […]
చిన్ననాటి స్నేహితునికి బాల్యమిత్ర ఫౌండేషన్ అండ..
159 Viewsబాల్యమిత్ర ఫౌండేషన్ ఆర్థిక సహాయం… మండల కేంద్రంలో చిన్ననాటి స్నేహితునికి బాల్యమిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాగుల ఎల్లారెడ్డి అధ్యక్షతన సహచర బాల్యమిత్రుడు 1994 1995 ఎస్ఎస్సి కు చెందిన బ్యాచ్ రేసుమోహన్ కుటుంబ పరిస్థితులను చూసి రోజువారి కుటుంబ పోషణకు ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి 60 వేల రూపాయల విలువైన బజాజ్ ఆటోను అందించారు అదేవిధంగా కొత్తగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు తెలిపారు ఈ నూతన కార్యవర్గ అధ్యక్షుడిగా చందుపట్ల లక్ష్మారెడ్డి కోశాధికారిగా గుండారపు వేణు […]










