ప్రాంతీయం

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అంద చేసిన గ్రామ సర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజ్

159 Viewsమెదక్ జిల్లా చేగుంట మండలం చందాయపేట గ్రామంలో మంగళవారం రోజు మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును లబ్ధిదారులకు కుర్మా పాపవ్వకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

ముస్తాబాద్ మండల సెస్ డైరెక్టర్ గా సందుపట్ల అంజిరెడ్డి…

139 Views  ముస్తాబాద్ డిసెంబర్ 26, ముస్తాబాద్ మండలం నుంచి టిఆర్ఎస్ పార్టీ ప్రకటించిన సెస్ డైరెక్టర్ అభ్యర్థి పోటీచేసి గెలుపొందిన సందుపట్ల అంజిరెడ్డి  మండల కేంద్రంలో తెలంగాణ తల్లి చౌరస్తా కూడలిలో ఎద్దండి నరసింహారెడ్డి గుర్రాల రమేష్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ సభ్యులు సెస్ డైరెక్టర్ గా సందుపట్ల అంజిరెడ్డిని 743 మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. మండల ఎంపీపీ జనగామ శరత్ రావు, మండల రైతు బంధు […]

ప్రాంతీయం

గంభీరావుపేట మండల సెస్ డైరెక్టర్ గాబిఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి గౌరినేని నారాయణ రావు గెలుపు

141 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట్ మండలం సెస్ ఎలక్షన్స్ లో 15 స్థానంలో అత్యధిక 2718 ఓట్ల మెజారిటీ తో బిఆర్ఎస్ పార్టీ గంభీరావుపేట మండల సెస్ డైరెక్టర్ గా గౌరనేని నారాయణ రావు ఘన విజయం. సాధించారు సెస్ డైరెక్టర్ గా ఎన్నికైన గౌరినేని నారాయణ రావు కు శుభాకాంక్షలు తెలిపిన గంభీరావుపేట మండలం నర్మాల తెరాస నాయకులు గంభీరావుపేట మండలం సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు శుభాకాంక్షలు తెలిపారు గౌరినేని నారాయణ […]

ప్రాంతీయం

గంభీరావుపేటమండలం సెస్ డైరెక్టర్ గా బిఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి గౌరినేనినారాయణరావుగెలుపు

146 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట్ మండలం సెస్ ఎలక్షన్స్ లో 15 స్థానంలో అత్యధిక 2718 ఓట్ల మెజారిటీ తో బిఆర్ఎస్ పార్టీ  బలపరిచిన  అభ్యర్థి గంభీరావుపేట మండల సెస్ డైరెక్టర్ గా గౌరనేని నారాయణ రావు ఘన విజయం. సాధించారు సెస్ డైరెక్టర్ గా ఎన్నికైన గౌరినేని నారాయణ రావు కు శుభాకాంక్షలు తెలిపిన గంభీరావుపేట మండల తెరాస యూత్ అధ్యక్షులు ఎడబోయిన రత్నాకర్ మండల తెరాస నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు గౌరినేని  […]

ప్రాంతీయం

మృతుని కుటుంబాన్ని పరమర్శించిన – బీఆర్ఏస్ రాష్ట్ర నాయకులు చిందం రాజ్ కమార్

147 Viewsరాయపోల్ మండల పరిధిలోని అంకిరెడ్డిపల్లి గ్రామానికి చేందిన సీనియర్ టిఆర్ఎస్ నాయకులు పలుఫునూరి భుచ్ఛిరెడ్డీ అనరోగ్యానికి గురై మృతి చెందగా ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఏస్ రాష్ట్ర నాయకులు చిందం రాజ్ కమార్ సోమవారం అయన స్వగ్రామమైన అంకిరెడ్డిపల్లి గ్రామంలో బాధిత కుటుంభ సభ్యులను వారి కుమారులను పరమర్శించి ఓదార్చారు. అంకిరెడ్డి పల్లి, రాంసాగర్, వీరనగర్ గ్రామాల్లో భుచ్ఛి రెడ్డికి మంచి ప్రేమనురగాలు ఉండడంతో పాటు నమ్మిన సిద్దంతాల కోసం పని చేసిన వ్యక్తి పాలుపునూరి […]

ప్రాంతీయం

ప్రసాద్ రెడ్డి అకాల మరణం బాధాకరం బాధిత కుటుంబీకులను పరామర్శించిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు

141 Viewsప్రసాద్ రెడ్డి అకాల మరణం బాధాకరం బాధిత కుటుంబీకులను పరామర్శించిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు తొగుట: ఏటిగడ్డ కిష్టాపూర్ కు చెందిన యువ నాయకుడు దామరంచ ప్రసాద్ రెడ్డి అకాల మరణం తనను ఎంతో కలిచి వేసిందని మెదక్ పార్లమెంటు సభ్యులు, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.. ఏటిగడ్డ కిష్టాపూర్ కు చెందిన సర్పంచ్ దామరంచ ప్రతాప్ రెడ్డి గారి సోదరుని కుమారుడు ప్రసాద్ […]

ప్రాంతీయం

ఘనంగా క్రిస్మస్ వేడుకలు

143 Viewsదౌల్తాబాద్: మండల పరిధిలోని పలు గ్రామాల్లో క్రిస్మస్ వేడుకలను క్రైస్తవులు ఆదివారం ఘనంగా జరుపుకున్నారు ఏసుక్రీస్తు జన్మదిన సందర్భంగా క్రైస్తవులు ఉదయం నుంచే చర్చిలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించుకొని కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. దీంతో చర్చిలో క్రీస్తు పాటలతో మారుమ్రోగాయి. మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో బేతేలు ప్రార్థన మందిరంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్, జిల్లా కోఆప్షన్ సభ్యులు రహీముద్దీన్, ఇంచార్జ్ సర్పంచ్ ముత్యం గారి యాదగిరి, […]

ప్రాంతీయం

తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ల ముఖ్య సమావేశం

131 Viewsసిద్దిపేట జిల్లా ట్రాన్స్కో పరిధిలో తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ జాక్ ఆధ్వర్యంలో ఈరోజు తుక్కాపూర్ లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర నాయకులు సికిందర్ రావడం జరిగింది. ఇందులో భాగంగా తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ జాక్ ని ఉద్దేశించి భవిష్యత్ కార్యాచరణ త్వరలో వెల్లడిస్తామని అలాగే మనకు కావాల్సిన డిమాండ్స్ ని, ముందుగా కన్వర్షన్, బేసిక్ పే మరియు ఇతర విషయాలపై, చర్చించడం జరిగింది. అలాగే ఆర్టిజన్ మిత్రులందరూ ఐక్యతతో […]

ప్రాంతీయం

సబ్బండ వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ ద్యేయం వెంకట్రావుపేట లో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు

133 Viewsతొగుట; సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యం గా సీఎం కేసీఆర్ గారు కృషి చేస్తున్నారని మెదక్ పార్లమెంటు సభ్యులు, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు పేర్కొన్నారు.. మండలంలోని వెంకట్రావుపేట చర్చి లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఎంపీ గారు పాల్గొని మాట్లాడారు.. భారతదేశం అంటేనే విభిన్న వర్గాలు, మతాలు, ప్రాంతాల కేంద్రమని, భిన్నత్వంలో ఏకత్వమే మన దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పుతుందన్నారు…ఇలాంటి సందర్భంలో మతాల మధ్య చిచ్చు పెట్టి కొందరు..లబ్ది […]

ప్రాంతీయం

మనుస్మృతి భావాలనూ తగలబెట్టాలి

141 Viewsమనదేశం రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుండే మనుస్మృతి అనే చట్టం గద్దె దిగాలి అని మాల మహానాడు జాతీయ నాయకులు తుమ్మ శ్రీనివాస్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర సీనియర్ నాయకుడు, మాల మహానాడు రాష్ట్ర యువజన కార్యదర్శి నీరుడి స్వామి అన్నారు ,అంబేద్కర్ సంఘం జిల్లా సీనియర్ నాయకులు ఏలేశ్వరం మహేష్ అది తలల్లోకి ఎక్కించారాయె అంత సులభంగా ఎలా దిగుతుంది! రాజ్యాంగాన్ని ఆమోదించిన రాజ్యాంగ సభలోనూ మనుస్మృతి కొనసాగాలని బలంగా కోరుకొనేవారు ఉన్నారు. కోర్టులు, […]