ప్రాంతీయం

ప్రత్యేక పూజలు నిర్వహించిన సెస్ చైర్మన్ చిక్కాల రామారావు

148 Viewsరేణుక ఎల్లమ్మ కుప్రత్యేక పూజలు నిర్వహించిన   సెస్ చైర్మన్ చిక్కాల రామారావు తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని ఆదివారం శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో ఆయన అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. చైర్మన్గా ఎన్నికైన తర్వాత తొలిసారిగా ఆలయాన్ని దర్శించినట్లు ఆయన పేర్కొన్నారు. అమ్మవారి ఆశీర్వాదం, టిఆర్ఎస్ పార్టీ నేతలు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు తో భారీ మెజారిటీతో విజయం సాధించినట్లు పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ ఆశీర్వాదంతో మరోసారి చైర్మన్గా ఎన్నికయ్యానని వెల్లడించారు. మంత్రి కేటీఆర్ […]

ప్రాంతీయం

ఆర్థిక సహాయం అందజేత

134 Views• రూ.5 వేల ఆర్థిక సహాయం అందించిన యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు మిరాల భాస్కర్ యాదవ్.   తంగళ్ళపల్లిమండలంలోని జిల్లెల్ల గ్రామం సోల్ల మల్లయ్య కు చెందిన సుమారు 20 గొర్లు ఆదివారం ఉదయం తెల్లవారుజామున కుక్కల దాడిలో మృతి చెందాయి. దాదాపు రూ.1 లక్ష 50 వేల నష్టం వాటిలినట్లు గొర్రెల రైతు ఆవేదన వ్యక్తం చేసాడు. విషయం తెలుసుకున్న జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు మిరాల భాస్కర్ యాదవ్ , జిల్లా […]

ప్రాంతీయం

ముఖ్యమంత్రి సహాయనిధి అందజేస్తున్న ప్రజాప్రతినిధులు

142 Views తంగళ్ళపల్లి మండలంలోని జిల్లెల్ల,రామన్నపల్లె, మండేపల్లి గ్రామాల్లో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఆదివారం పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధితో పేద ప్రజలకు ఎంతో మేలు  జరుగుతుందన్నారు.పేద ప్రజల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కేటీఆర్ లు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.అనంతరం సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకు లబ్ధిదారుల కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు మాట్ల మధు, ఆత్మకూరి […]

ప్రాంతీయం

సేవ రత్న అవార్డు గ్రహీతకు ఘన సన్మానం

190 Views    మర్కూక్ మండల కేంద్రంలో ఆదివారం మర్కూక్ ద్విచక్ర వాహన మెకానిక్ యూనియన్ ఆధ్వర్యంలో ఇటీవల సేవ రత్న అవార్డు పొందిన మర్కూక్ మండల్ బిఆర్ఎస్ బీసీ సెల్ అధ్యక్షులు మ్యాకల కనకయ్య ముదిరాజ్ కు శాలువాతో సత్కరించి ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కుమ్మరి రాజు మాట్లాడుతూ మ్యాకల కనకయ్య ముదిరాజ్ సమాజ సేవలో ముందు వరసలో ఉంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న మ్యాకల కనకయ్య ముదిరాజ్ కి హైదరాబాద్ […]

ప్రాంతీయం

నిరుపేదలకు అండ సీఎం సహాయనిధి

137 Viewsనిరుపేదలకు అండగా సీఎం సహాయనిది జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మాట్ల మధు తంగళ్ళపల్లి మండల జిల్లెల్ల గ్రామంలో బి ఆర్ యస్ గ్రామ శాఖ అధ్యక్షుడు అబ్బాడి తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో సీఎంఆర్ ఎఫ్ చెక్కులను లబ్దిదారుల ఇంటి ఇంటికి వెళ్లి చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.దూమల నర్సవ్వ-60000.రుద్రరాపు మల్లయ్య-17500.కొనరావుపేట పద్మ-22500.ఈదుల్లా ఎల్లయ్య గౌడ్-12500.అబ్బాడి చంద్ర రెడ్డి-33000.ఈ కార్యక్రమంలో జిల్లెల్ల సర్పంచ్ మాట్ల మధు, ఉప సర్పంచ్ నర్రా సతీష్ రెడ్డి, రైతు సమన్వయ […]

ప్రాంతీయం

*హైదరాబాద్ తరలివెళ్తున్న ముస్తాబాద్ జర్నలిస్టులు…*

591 Views    ముస్తాబాద్ ప్రతినిధి జనవరి 8,  హైదరాబాద్ లోని పటన్ చెరులో జరగనున్న టియూడబ్ల్యూజే హెచ్ 143 ఐజేయూ మహాసభలు, ప్లీనరీ సమావేశాలకు, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నుండి  అధ్యక్షుడు సుంచు బాబు  ఆధ్వర్యంలో జర్నలిస్టులు బైరి బాల్ రాజు,సుంచు బాబు,కొల్లూరి శంకర్, బరిగెల రమేష్,గున్నాల పర్శ రాములు, రుద్రోజు శ్రీనివాస్,కస్తూరి వెంకట్ రెడ్డి, సమావేశాలకై తరలి వెళ్లారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

మధ్యాహ్న భోజనాలు మెనూ ప్రకారం అందించడంలో జాప్యం ఎందుకు…

219 Views ముస్తాబాద్ ప్రతినిధి జనవరి 7, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) ముస్తాబద్ మండల శాఖ ఆధ్వర్యంలో మండలం లోని పాఠశాలలు సందర్శించడం జరిగింది . నిన్న ఎల్లారెడ్డిపేట్ మండలం రచర్ల లో స్కూల్  ఫుడ్ పోషన్ కావడం విద్యార్థి పరిషత్ నాయకులు మండలంలో పలు పాఠశాలను సందర్శించి ,పిల్లతో కలిసి భోజనం చేసి వంట అన్నం కూరలు బాగున్నాయి పాఠశాలలో మౌళిక వసతులు ఎలా ఉన్నవి అని విద్యార్థులను అడిగి తెలుసుకోవడం జరిగిందని […]

ప్రాంతీయం

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకo తెలంగాణలో ప్రారంభం మల్లారపు సంతోష్ రెడ్డి బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి…

251 Viewsముస్తాబాద్ ప్రతినిధి జనవరి 7, ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్స్ కొరకు అందరూ EKYC చేసుకోవలసి ఉంటుంది. కావున ఆధార్ లింక్ ఉన్న మొబైల్, ఆధార్ కార్డ్ మరియు రేషన్ కార్డ్ తీసుకొని దగ్గరలోని CSC సెంటర్ లో సంప్రదించాలని జిల్లా అధికార ప్రతినిది సంతోష్ రెడ్డి కోరారు. రేషన్ కార్డులో ఉన్న మెంబర్స్ అందరిది EKYC చేయవలసి ఉంటుంది.కావున కుటుంబం నుండి ఒకరు వస్తే మిగతా వారివి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకొని రావాలి. […]

ప్రాంతీయం

విద్యార్తులకు నాణ్యమైన వైద్యం అందించాల అని బీసీ విద్యార్థిసంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ డిమైండ్…

214 Viewsముస్తాబాద్ ప్రతినిధి జనవరి 7, విద్యార్థులకు నాణ్యమైన వైద్యం అందించాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ నిన్నటి రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో రాచర్ల గొల్లపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 30 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అవడంపై చాలా దురదృష్టకరమని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ అన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్ చేశారు విద్యార్థుల జీవితాలతో […]

ప్రాంతీయం

ప్రభుత్వ డిగ్రీ కళాశాల, 30 పడగల ఆసుపత్రిని పట్టించుకోని మంత్రి కేటీఆర్…

178 Views    ముస్తాబాద్ జనవరి 7, ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాల మరియు 30 పడకల ఆసుపత్రి మంజూరు చేయాలని మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో చెవిలో పువ్వు పెట్టుకొని నిరసన కార్యక్రమము చేశారు. ఈనియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు ముస్తాబాద్ మండలాన్ని చిన్నచూపు చూస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు చేసిన పట్టించుకోవడం లేదు మండలానికి […]