కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకo తెలంగాణలో ప్రారంభం మల్లారపు సంతోష్ రెడ్డి బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి…
Posted onAuthorకస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్Comments Off on కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకo తెలంగాణలో ప్రారంభం మల్లారపు సంతోష్ రెడ్డి బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి…
160 Views
ముస్తాబాద్ ప్రతినిధి జనవరి 7, ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్స్ కొరకు అందరూ EKYC చేసుకోవలసి ఉంటుంది. కావున ఆధార్ లింక్ ఉన్న మొబైల్, ఆధార్ కార్డ్ మరియు రేషన్ కార్డ్ తీసుకొని దగ్గరలోని CSC సెంటర్ లో సంప్రదించాలని జిల్లా అధికార ప్రతినిది సంతోష్ రెడ్డి కోరారు. రేషన్ కార్డులో ఉన్న మెంబర్స్ అందరిది EKYC చేయవలసి ఉంటుంది.కావున కుటుంబం నుండి ఒకరు వస్తే మిగతా వారివి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకొని రావాలి. ప్రస్తుతానికి రేషన్ కార్డు ఉన్న వారందరికీ కాకుండా కొంతమందికే (PMJAY) ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన స్కీం వర్తిస్తుంది. ప్రస్తుతం ప్రతి గ్రామంలో కొంతమంది అర్హుల పేర్ల లిస్టు ప్రభుత్వం విడుదల చేసిందని ఆరోపించారు.
13 Viewsరామగుండం పోలీస్ కమీషనరేట్ ప్రమాదంలో గాయపడిన హోంగార్డ్ కుమారునికి పోలీస్ అధికారులు, సిబ్బంది ఆర్థిక సహాయం ఇటీవలే రోడ్డు ప్రమాదం లో గాయపడి కోలుకుంటున్న దుర్గ్యాల తిరుపతి హోంగార్డ్ గారి పెద్ద కుమారుడు అయిన దుర్గ్యాల అరుణ్ నీ కరీంనగర్ సన్ రైస్ హాస్పిటల్ కి వెళ్ళి రామగుండం కమీషనరేట్ MTO ఆర్ యి మల్లేశం పరామర్శించి, వారి కుటుంబ సభ్యులకు పోలీస్ డిపార్ట్మెంట్ తరుపున అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చి వారిలో మనోధైర్యం […]
244 Viewsడి.ఎం.జె.యు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మంతూరి ఆంజనేయులు నియామకం సిద్దిపేట అక్టోబర్ 03- డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మంతూరి ఆంజనేయులు (హైదరాబాద్) బాధ్యతలు అప్పగిస్తూ తీర్మానించినట్లు డిఎంజెయు రాష్ట్ర కమిటీ నేడు పత్రిక ప్రకటనలో స్పష్టం చేసింది. యూనియన్ బలోపేతానికి కృషి చేస్తూ డిజిటల్ మీడియా జర్నలిస్టుల హక్కుల సాధన కై అహర్నిశలు సేవలు అందించగలడనే విశ్వాసాన్ని. వ్యవస్థాపకులు ఎంపెల్లి ముతేష్, రాష్ట్ర అధ్యక్షులు కే రాజేంద్ర ప్రసాద్, రాష్ట్ర ప్రధానకార్యదర్శి బొడ్డు […]
93 Views జగదేవపూర్ మండలం లోని మాంధపూర్ గ్రామానికి చెందిన లింగాల భిక్షపతి తండ్రి బాలయ్య కు చెందిన భవనం ఇంటి పై కప్పు కూలి ఒక్కరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయాలైన వ్యక్తి కవిత ను గజ్వేల్ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ లింగాల భిక్షపతి వారి నివాసం కు వెళ్లి అక్కడ జరిగిన పరిస్థితి లను అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఆకుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదుకుంటామని సర్పంచ్ హామీ […]