ప్రాంతీయం

తిరుమలాపూర్ గ్రామంలో సిసి రోడ్లను ప్రారంభించిన – దౌల్తాబాద్ జడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ – ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు బండార్ దేవేందర్

157 Viewsతిరుమలాపూర్ గ్రామంలో జడ్పీటీసీ ఎంపీటీసీ నిధులతో 5 లక్షల రూపాయలు ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు, బీసీ కాలనీలో 4 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయని ఆ నిధులతో సిసి రోడ్డు, ఎస్సీ కాలనీలో సిసి రోడ్డు 1.20 నిధులను ప్రారంభించిన దౌల్తాబాద్ జెడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ ఎంపీటీసీల పోరం మండల అధ్యక్షులు బండారు దేవేందర్ లో కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. జెడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో పల్లెలు […]

ప్రాంతీయం

డిటిఎఫ్ నూతన అధ్యక్షుడిగా…

552 Views       ముస్తాబాద్ జనవరి 11, నూతన DTF Democratic Teachers Federation ముస్తాబాద్ మండల శాఖను, మండల కౌన్సిల్ సమావేశంలో దొంతుల శ్రీహరి అధ్యక్షులు DTF రాజన్న సిరిసిల్ల ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. మండలశాఖ నూతన అధ్యక్షుడిగా ఆడెపు గణేష్, ఉపాధ్యక్షులుగా బత్తుల ప్రభాకర్ , సామ అనిత, దస్తారి శంకరయ్య, ప్రధాన కార్యదర్శిగా అంకూరి శంకర్, కార్యదర్శులుగా అనమేని రామమనోహర్ రావు, నాయిని భాస్కర్ రెడ్డి, సులువ ఉమాకుమారి, మల్లారెడ్డి, District councellor […]

ప్రాంతీయం

సాంఘీక సంక్షేమ గురుకుల కళాశాలలో ప్రజా ప్రతినిధులు విద్యార్థులకు బెడ్లు బ్యాగులు బెల్టులు పంపిణీ చేశారు…

321 Viewsముస్తాబాద్ జనవరి 11, మండల పరిధిలోవున్న తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాలలో (బాలురు) విద్యార్థులకు బెడ్లు స్కూల్ బ్యాగులు, బెల్టులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో భాగంగా ఎంపీపీ జనగామ శరత్ రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పేద మధ్య తరగతులకు గురుకులాలు అండగా వుండి ,మంచి విద్యను అందిస్తూ ప్రతి విద్యార్థి పై లక్ష యాభై వేలు రూపాయలు ఖర్చు పెడుతుందన్నారు. ప్రైవేటు కు దీటుగా గురుకులాలు పటిష్టంగా పోటీని అందిస్తూ ముందుకు వెళ్తున్నాయని […]

ప్రకటనలు ప్రాంతీయం

ఉద్యోగులకు బదిలీలు సహజమే….. సన్మానం మహోత్సవంలో తహసిల్దార్ జయంత్ కుమార్

397 Viewsఉద్యోగ బదిలీ సన్మాన మహోత్సవం ఎల్లారెడ్డిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం సన్మాన కార్యక్రమం ఘనంగా జరిపారు ఎల్లారెడ్డి పేట లో మండల వైద్యాధికారి గా గత నాలుగు సంవత్సరాలుగా ఉత్తమ మైన సేవలు అందించి, ఉద్యోగ రీత్యా ఇతర జిల్లాకు బదిలీ అయినటువంటి డాక్టర్ ధర్మా నాయక్ సేవలు మండల ప్రజలు మరువలేని అని అన్నారు ఈ సందర్భంగా సన్మాన కార్యక్రమం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది నిర్వహించారు.  కార్యక్రమానికి ఎంపీపీ పిల్లి రేణుక […]

ప్రాంతీయం

గంభీరావుపేట మండలకేంద్రం లో అఖిల భారత కాంగ్రెస్ కార్యకర్తలసమావేశం ఏర్పాటు చేశారు

194 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో మంగళవారం అఖిల భారత కాంగ్రెస్ ఆదేశాలనుసారం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు గంభీరావుపేట మండల కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హమీద్ మాట్లాడుతూ ప్రియతమ నాయకుడు భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి భారజోడో యాత్ర యొక్క సారాంశాన్ని దేశం నలమూలల విస్తరించే విధంగా గ్రామ గ్రామాన గడప […]

ప్రాంతీయం

ఎల్లారెడ్డిపేటలో ఇస్సా దారుల వినూత్న నిరసన

303 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సుంకరి ఇస్తా దారులు, సుంకరి వాటా బంది విధానం కొనసాగించాలని కోరుతూ నడిరోడ్డుపై పడుకొని నిరసన వ్యక్తం చేశారు.. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

ఇన్స్పైర్ అవార్డులో విద్యార్థుల ప్రతిభ…

151 Viewsముస్తాబాద్ జనవరి 9, 2022-2023 విద్యా సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇన్స్పైర్ మనక్- అవార్డ్స్ సెలెక్టెడ్ లిస్టులో ZPHS ముస్తాబాద్ పాఠశాల విద్యార్థులు కావటి అక్షయ (7th), చెక్కపల్లి దీక్షిత (8th) ఎంపికయ్యారు. వీరు నగదు బహుమతి అందుకోనున్నారు. విద్యార్థుల్లో శాస్త్రీయ ప్రతిభను వెలికి తీసి, వారిని బాల శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు.. కేంద్ర శాస్త్ర సాంకేతిక మండలి మరియు నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ వారు సంయుక్తంగా ప్రతి ఏటా దేశంలో 6 నుండి […]

ప్రాంతీయం

ముస్తాబాద్ లో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ అయ్యేనా ….. ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు : ఏళ్ల బాల్ రెడ్డి…

146 Views  ముస్తాబాద్ జనవరి 9, ముస్తాబాద్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాల వెంటనే నిర్మాణం చేయాలని విద్యార్థులతో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్లబాల్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై రాజీవ్ గాంధీ విగ్రహంవద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు ముస్తాబాద్ మండలాన్ని చిన్నచూపు చూస్తున్నారన్నారు.డిగ్రీ కాలేజ్ మంజూరు చేస్తానని హామీ ఇచ్చి ఏండ్లు గడుస్తున్నా ఇంతవరకు మంజూరు విషయంలో జాప్యం […]

ప్రాంతీయం

ఛలో ప్రగతి భవన్ ముట్టడి అక్రమ అరెస్టు లు చేయడం సిగ్గు చేటు అని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్ ఎఫ్ ఐ జిల్లా ఉపాధ్యక్షుడు గుని కళ్యాణ్ కుమార్ డిమాండ్ చేశారు

229 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లోని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్ ఎఫ్ ఐ జిల్లా ఉపాధ్యక్షుడు గుని కళ్యాణ్ కుమార్ ఎస్ఐ.కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యలను పరిష్కరించాలని ఛలో ప్రగతి భవన్ ధర్నాకు వెల్లనియ్యకుండ అర్థ రాత్రి అరెస్టులు చెయ్యడం సిగ్గు చేటు .1600/800 మీటర్లు రన్నిoగ్ పాసైన అభ్యర్థులoదరికి మెయిన్స్ ఎగ్జామ్ కి అవకాశాన్ని కల్పించాలి మరియు హైకోర్టు 7 మార్గం కలపాలని ఇచ్చిన ఉత్వరులను అమలు చేయాలి.. ఎస్సీ కానిస్టేబుల్ […]

ప్రాంతీయం

సాదాసీదాగా సర్వసభ్య సమావేశం

125 Viewsదౌల్తాబాద్: మండల సర్వసభ్య సమావేశం సోమవారం ఎంపీపీ గంగాధరి సంధ్య రవీందర్ అధ్యక్షతన మండల పరిషత్ కార్యాలయంలో సాదాసీదాగా కొనసాగింది. అధికారులందరూ సర్వసభ్య సమావేశానికి విధిగా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు తీర్మానం చేశారు. సమావేశంలో పాల్గొన్న అధికారులు ఆయా శాఖల ప్రగతి నివేదికలు చదివి వినిపించారు. మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో వైన్స్ లు రెండు ఒకే చోట ఉండటం వల్ల రహదారిపై ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని, అలాగే […]