ప్రాంతీయం

127 Viewsముస్తాబాద్ ప్రతినిధి జనవరి 13, జనవరి అనగానే ముందుగా అందరికి గుర్తుకు వచ్చేది సంక్రాంతి సెలవులు. ఎప్పుడెప్పుడు సంక్రాంతి సెలవులు ప్రకటిస్తారు అన్నట్లు వేచిచూస్తాము. ఆ సమయం రానే వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలకు కాలేజీలకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలకు 5 రోజులపాటు సెలవులు కాగా ఇక రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలకు జనవరి 13 నుంచి 17 వరకు 5 రోజుల పాట సంక్రాంతి సెలవులు ఇచ్చారు. […]

ప్రాంతీయం

బందనకల్ గ్రామంలో సెస్ డైరెక్టర్ అంజిరెడ్డికి సన్మానం…

426 Viewsముస్తాబాద్ జనవరి 12, ప్రజల మనోభావాలను తెలుసుకొని వారిని అక్కున చేర్చుకోవడం జీవిత గమనంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా వాటిని అధికమించడం నిజమైన నాయకుడి లక్షణం అదే కోవలోకి వచ్చే ముస్తాబాద్ మండలం మొర్రాయిపల్లి గ్రామంలో సందుపట్ల అంజిరెడ్డి ముస్తాబాద్ మండల రెడ్డిసంఘం అధ్యక్షుడిగా అదేవిధంగా నేడు సెస్ డైరెక్టర్ గా ఇటీవల విజయం సాధించిన ఆయనను బంధనకల్ గ్రామం ప్రభుత్వ పాఠశాల ఆవరణ యందు విద్యాకమిటీ చైర్మన్ కస్తూరి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు […]

ప్రాంతీయం

గంభీరావుపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో ఘనంగా యువజన దినోత్సవం స్వామి వివేకానంద జయంతి వేడుకలు

263 Views రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం యువజన దినోత్సవం స్వామి వివేకనంద జయంతి నీ పురస్కరించుకొని కళాశాల ఎన్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో 2కె రన్ ను కళాశాల ఆవరణ నుండి మార్కెట్ వద్ద నున్న స్వామి వివేకనంద విగ్రహం వరకు నిర్వహించడం జరిగింది 2కెరన్ నుప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ పిట్ల దాసు గంభీరావుపేట ఎస్ ఐ మహేష్ జెండా ఆవిష్కరణ చేసి  ప్రారంభించారు. అనంతరం […]

ప్రాంతీయం

కాన్పులు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలోనే జరగేలా చూడాలి

125 Viewsకంటి వెలుగు కార్యక్రమానికి సిద్ధంగా ఉండాలి జిల్లాలో బర్త్ ప్లానింగ్ పై దృష్టి సారించి అన్నికాన్పులు ప్రభుత్వ ఆసుపత్రులలోనే జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.గురువారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి మెడికల్ ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించి, వైద్యారోగ్య శాఖ పథకాల అమలుపై చర్చించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సాధారణ ప్రసవాలు పెంచేందుకు తొలి కాన్పులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సాధ్యమైనంత ఎక్కువగా ప్రసవాలు ప్రభుత్వ […]

ప్రాంతీయం

ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజెయు) జాతీయ కార్యవర్గ సభ్యులుగా రాచర్ల లక్ష్మీనారాయణ

137 Views జర్నలిస్ట్ యూనియన్ (ఐజెయు) జాతీయ కార్యవర్గ సభ్యులుగా రాచర్ల లక్ష్మీనారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు ఐజెయు అధ్యక్షులు వినోద్ కోహ్లి, సెక్రటరీ జనరల్ సభా నాయక్ లు మంగళవారం ప్రకటించారు. హైదరాబాద్ లోని పటాన్ చెరువు జి యం అర్ గార్డెన్ లో జరిగిన మూడు రోజుల ఐజెయు ప్లీనరీ సమావేశంలో జాతీయ కార్యవర్గం, జాతీయ కౌన్సెల్ సభ్యుల ఎంపిక ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 18 రాష్ట్ర లకు చెందిన జర్నలిస్టులు, తెలంగాణకు చెందిన 6వేల మంది […]

ప్రాంతీయం

ఘనంగా స్వామి వివేకానంద జయంతి

148 Viewsదౌల్తాబాద్ లోని యువజన సంఘాల అద్వర్యం లో 160వ స్వామి వివేకానంద జయంతి ఘనంగా నిర్వహించారు. పులిమామిడి(కిష్టాపూర్)మాజీ సర్పంచ్ సీనియర్ జర్నలిస్ట్ నాయిని రాజగోపాల్ మాట్లాడుతూ స్వామి వివేకానంద మన భారత దేశం యొక్క సంస్కృతి సంప్రదాయాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి అని నిరంతరం వెలిగే సూర్యుడిని చూసి చీకటి భయపడుతుంది.అంటూ యావత్ యువ లోకానికి స్ఫూర్తి నింపిన గొప్ప మేధావి స్వామి వివేకానంద అని అన్నారు బలమే జీవనం బలహీనతే […]

ప్రాంతీయం

జాతీయ స్థాయి క్రీడలకు ఎంపికైన ఆదర్శ పాఠశాల విద్యార్థులు

129 Viewsదౌల్తాబాద్: ఇటీవల మెదక్ జిల్లా చేగుంట మండలంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సీనియర్ ఫ్లోర్ బాల్ క్రీడల్లో సిద్దిపేట జిల్లా తరపున పాల్గొని ప్రదర్శన కనబరిచి జాతీయ ఫ్లోర్ బాల్ జట్టుకు ఆదర్శ పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారని ప్రిన్సిపల్ టిఎన్ యజ్ఞశ్రీ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 15, 16, 17 వ తేదీల్లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గ్వాలియర్ ఐటిఎం యూనివర్సిటీలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు. విద్యార్థులు సాయికిరణ్, రోహిత్, […]

ప్రాంతీయం

పత్తి క్వింటాలుకు 12000 ధర ఇవ్వాలి దళిత బహుజన ఉద్యమ జిల్లా నాయకులు చందా రాజు

145 Views ప్రతి క్వింటాలు పత్తికి కనీస ధర 12000 గా నిర్ణయించి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని స్థానికంగా చందా రాజు మాట్లాడుతూ ఆరుగాలం పండించిన పత్తి పంట సరైన ధర లేక సంచులలో ములుగుతున్నదని, దళారులు మోసం చేస్తూ తక్కువ ధరకు తీసుకుంటున్నారని అన్నారు. గతంలో వర్షాలు పడడం వల్ల పత్తి పంట పూర్తిగా దెబ్బతిన్నదని రైతులంతా ఇబ్బందుల్లో ఉన్నారని, కావున ప్రభుత్వం పత్తి ధరను 12,000రూపాయలు గా నిర్ణయించి అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ […]

ప్రాంతీయం

సహకార సంఘం బలపేతమే లక్ష్యంగా పని చేద్దాం కన్గల్ పీఏసీస్ సొసైటీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణ రెడ్డి

154 Views*సహకార సంఘం బలపేతమే లక్ష్యంగా పని చేద్దాం* కన్గల్ పీఏసీస్ సొసైటీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణ రెడ్డి.. తొగుట: కాన్గల్ సహకార సంఘం బలోపేతమే లక్ష్యంగా సభ్యులందరం కృషి చేయాలని సొసైటీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణ రెడ్డి అన్నారు. గురువారం రోజున సహకార సంఘం కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ. దీర్ఘకాలిక రుణలు 15 లక్షలు 15 వెయిల 191 స్వల్పకలిక రుణాలు 8 లక్షల 91 వేయి 106 […]

ప్రాంతీయం

తెలంగాణ విద్యాశాఖ నిర్వహించిన 50వ రాష్ట్రస్థాయి విద్య వైజ్ఞానిక గణితపర్యవరణ మరియు ఇన్స్పెక్టర్ అవార్డు మానక్ ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్న చందాపూర్ ప్రధాన ఉపాధ్యాయులు గారి పల్లి సిద్దేశ్వర మరియు విద్యార్థిని శరణ్య

145 Viewsతెలంగాణ విద్యా శాఖ రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన 50వ రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక గణిత పర్యావరణ మరియు ఇన్స్పైర్ అవార్డ్ మానక్ ప్రదర్శన 2023ను నిర్మల్ జిల్లాలో నిర్వహించారు. ఈ ప్రదర్శన కార్యక్రమంలో గైడ్ ఉపాధ్యాయులుగా తొగుట మండలంలోని UPS చందాపూర్ ప్రధానోపాధ్యాయులు శ్రీ గరిపల్లి సిద్ధేశ్వర్ గారు, 7వ తరగతి విద్యార్థిని శరణ్య పాల్గొన్నారు. వారికి పార్టీసిపెంట్ సర్టిఫికెట్ లను గ్రామ సర్పంచ్ శ్రీ బొడ్డు నర్సింలు గారు వారి చేతుల మీదుగా […]