155 Viewsఎల్లారెడ్డిపేట జనవరి 23 : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సూపరింటెండెంట్ డాక్టర్ బాబు, మండల వైద్యాధికారి డాక్టర్ స్రవంతి ఆధ్వర్యంలో కంటి వెలుగు వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. సోమవారం కంటి వెలుగు వైద్య శిబిరంలో ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ మొగిలి. పోలీస్ సిబ్బంది కంటి పరీక్షలు చేపించుకున్నారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి స్రవంతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు వైద్య శిబిరాలను ఉమ్మడి ఎల్లారెడ్డిపేట మండల […]
ప్రాంతీయం
ప్రారంభమైన రెండవ దశ కంటి వెలుగు కార్యక్రమం
130 Viewsతంగళ్ళపల్లి మండల చీర్లవంచ గ్రామాల్లో రెండోదశ కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జక్కుల రవీందర్ తో పాటు ముఖ్య అతిథులుగా ఎంపీపీ పడగల మానస రాజు జెడ్పిటిసి పురమాల మంజుల లింగారెడ్డి సింగిల్ అండ్ చైర్మన్ బండి దేవదాస్ ప్రజాప్రతినిధులు కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారుకంటివేలుగు నిర్వహించే శిబిరాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్న ప్రజాప్రతినిధులుసీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండోదశ కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు శ్రమించాలని పిలుపుఈ […]
ఆర్థిక సహాయం అందజేసిన యాదవ జిల్లా అధ్యక్షుడు మీరాల భాస్కర్ యాదవ్
153 Viewsఆర్థిక సాయం అందించి ఉదారతను చాటిన యాదవ సంఘం నేతలు… ఇల్లు కూలి నిరశ్రయులైన బాధిత కుటుంబానికి అండ.. తగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామానికి చెందిన పాపర వేణి లక్ష్మి ఇల్లు గత కొన్ని రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు కూలిపోవడంతో యాదవ సంఘం నేతలు ఆర్థిక సాయం అందించి ఉదారతను చాటారు.ఇల్లు కూలిపోయి నిరాశ్రయులైన బాధిత కుటుంబానికి అండగా నిలిచి ధైర్యాన్ని నింపారు.ఈ మేరకు భారీ వర్షాలకు ఇల్లు కూలి వీధినపడ్డ పాపరవేని […]
బి,ఆర్,ఎస్, పార్టీ ప్రజా ప్రతినిధులు ఏఎంఆర్ గార్డెన్ లో ప్రత్యేక సమావేశం కలదు అని మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్ రావు…
199 Views ముస్తాబాద్ ప్రతినిధి జనవరి 23, తేదీ:-24/01/2023 మంగళవారం రోజున ముస్తాబాద్ లోని AMR గార్డెన్ లో 11.00గం”లకు నూతనంగా సెస్ డైరెక్టర్ గా నియమితులై విజయం సాధించి గెలుపొందిన సందర్భంగా కృతజ్ఞత భావనతో సభను నిర్వహించనున్నారు. అందుకు గాను మండల ప్రజా ప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, మార్కెట్ & పిఎసిఎస్ చైర్మన్స్ డైరెక్టర్ లు, వార్డు మరియు ఉప సర్పంచ్ లు, BRS మండల నాయకులు, మహిళా నాయకురాల్లు, యువత, విద్యార్థి విభాగం,& […]
దళిత బందు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చెయ్యాలి అని తెలంగాణా మాల మహా నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం డిమాండ్ చేశాడు
222 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో విలేకరుల సమావేశం లో తెలంగాణా మాల మహా నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం మాట్లాడుతూ దళితుల అభివృద్ధి కోసం రాష్ట్రప్రభుత్వం ప్రవేశ పెట్టిన దళితబందు స్కీమ్ దళితుల ఆర్థికంగా అభివృద్ధి చెందాలని దళిత బందు స్కీమ్ ను ప్రవేశ పెట్టి అమలు చేయకుండా కాలయాపన చేస్తుంది దళిత బందు స్కీమ్ అమలు చేయడం లో రాష్ట్ర వ్యాప్తంగా మాలలకు తీవ్ర అన్యాయంజరిగిందిప్రతి […]
దుర్గమ్మ పండుగలో తేనెటీగల దాడి
143 Views తొగుట; మండలంలోని గోవర్ధన గిరి పరిధిలోని చిన్న ముత్యంపేట లో దుర్గమ్మ పండుగలో అపశ్రుతి చోటు చేసుకుంది. గ్రామస్తులు ఈరోజు సాయంత్రం దుర్గమ్మ పండుగ నిర్వహించుకుంటుండగా..వంటలు చేస్తుండగా..వేప చెట్టు మీద ఉన్న తేనె టీగలు ఒక్కసారిగా వారిమీద దాడి చేశాయి..దీంతో తలొదిక్కు పరుగులు తీశారు..గ్రామానికి చెందిన రుక్కమ్మ, జగన్నాథం కు తీవ్రంగా కుట్టడంతో సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు..విషయం తెలుసుకున్న మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి ప్రభుత్వాసుపత్రిలో వారిని పరామర్శించారు..సర్పంచ్ తోయేటి ఎల్లం […]
పల్లె పల్లెకు సుల్తానా సేవలు
200 Viewsపల్లెలు పట్టణాలను తేడా లేకుండా ఆపదని తెలవడమే పరమావధిగా కష్టాలలో ఉన్న వారి కన్నీళ్లు తుడవడమే నిజమైన మానవత్వమని పల్లె పల్లెకు తిరుగుతూ నిరుపేద ప్రజలకు సేవ చేస్తూ మానవత్వానికి నిదర్శనం నిలుస్తున్నారు సామాజిక ప్రజా సేవకురాలు, ఇందుప్రియాల్ అంగన్వాడి టీచర్ మహమ్మద్ సుల్తాన ఉమర్. దుబ్బాక మండలం చెర్వపూర్ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన పిట్ల వెంకటయ్య అనారోగ్యంతో ఇటీవల మృతి చెందాడు. విషయం తెలుసుకొని ఆదివారం వారి కుటుంబాన్ని పరామర్శించి నిత్యవసర సరుకులు, […]
139 Viewsబాల్య మిత్రుల ఔదార్యం బలరాం కుటుంబానిక 50వేల ఆర్థిక సహాయం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రం లోని ఆనారోగ్యంతో మృతి చెందిన బలరాం కుటుంబానికి బాల్య మిత్రులు బాసటగా నిలిచి తమ ఔదార్యాన్ని చాటారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్క పెళ్లి గ్రామానికి చెందిన కంది బలరాం (40) 15 రోజుల క్రితం అనారోగ్యం, కటిక పేదరికంతో మృతి చెందాడు. ఆయన మరణించిన విషయం తెలుసుకున్న వెంటనే 1997– 1998 […]
సీఎంఆర్ఎఫ్ చెక్కును పంపిణీ చేసిన – ఎంపిటిసిల పోరం అధ్యక్షుడు బండారు దేవేందర్
130 Viewsరాష్ట్ర ఆరోగ్య శాఖ, ఆర్థిక శాఖ మాత్యులు తన్నీరు హరీష్ రావు, మెదక్ పార్లమెంటు సభ్యులు, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు ఎంపిటిసిల పోరం అధ్యక్షుడు బండారు దేవేందర్ చేతుల మీదుగా సీఎంఆర్ఎఫ్ చెక్కును పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సీఎం సహాయాన్ని నిధి ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుందని దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నల్క కనకరాజుకు 60,000/- వేల రూపాయలు, బోటుక అంజయ్య […]
రైతు ఆత్మహత్యలన్ని ప్రభుత్వ హత్యలే…. – ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ప్రభుత్వం 25 లక్షల నష్ట పరిహారం చెల్లించాలి… – రైతులను ఆదుకునేది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే – అధికారంలోకి రాగానే ఏక కాలంలో రుణ మాఫీ – ఆర్థిక సహాయం అందజేస్తున్న చెఱకు శ్రీనివాస్ రెడ్డి
182 Viewsమండల పరిధిలోని కోనాపూర్ గ్రామంలో అప్పుల బాధతో నిన్న ఆత్మహత్య చేసుకున్న రైతు సూరంపల్లి అశోక్ అంత్యక్రియల్లో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ చెరకు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చి 5,000/- రూపాయల ఆర్థిక సహాయం అందజేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతు ఆత్మ హత్యలన్ని ప్రభుత్వ హత్యలే అన్నారు. క్షణికావేశంలో నిర్ణయాలతో విలువైన ప్రాణాలను కోల్పోవధ్ధన్నారు. కెసిఆర్ పాలనలో రైతుల పరిస్థితి దీనంగా ఉందన్నారు. రైతు రుణమాఫీ, సబ్సిడీలు […]










