18 Views8 వ డివిజన్ కార్పొరేషన్ పరిధిలోనీ అరుణక్క నగర్ జన్సినగర్ భగత్ సింగ్ నగర్ అభివృద్ధి కోసం ఈరోజు మంచిర్యాల మేయర్ ధరణి మధుని కలిసిన అత్కపురం సతీష్, భీమినీ రాజేష్, నరిగే నరేష్ వార్డులో నీ సమస్యలు వీధి దీపాలు, త్రాగు నీరు, డ్రైనేజ్ లు, స్టోర్ గ్రౌండ్, బస్టాండ్, రోడ్ల మీద వున్న విధి దీపాలు, అంగన్వాడీ కేంద్రం,పలు సమస్యలు చెప్పడం జరిగింది. అతి త్వరలోనే ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు దృష్టికి […]
ప్రాంతీయం
ప్రధాన రహదారిపై ప్రమాదకరంగా ఫిష్ మార్కెట్
193 Views ప్రధాన రహదారిపై ప్రమాదకరంగా ఫిష్ మార్కెట్ -రోడ్డు మధ్యలో వాహనాలు నిలుపుతున్న ఫిష్ కొనుగోలుదారులు – ఫిష్ మార్కెట్ ను బైపాస్ రోడ్డుకు తరలించాలని లేదా వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో ప్రతి శనివారం నిర్వహించే వారసంతలో భాగంగా ఫిష్ మార్కెట్ ను సిరిసిల్ల – కామారెడ్డి ప్రధాన రహదారి పక్కన నిర్వహిస్తుండడం తో కొనుగోలుదారులతో, కొనుగోలుదారులు రోడ్డు […]
కెసిఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ట్రాస్ వేసిన కొండూరి… ముస్తాబాద్ జట్టుపై…
83 Viewsముస్తాబాద్, ఏప్రిల్ 10 (24/7న్యూస్ ప్రతినిధి): మండల కేంద్రంలోని సమ్మక్క-సారలమ్మ సమీపంలోని పులిచేరుకుంటా మైదానంలో కెసిఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ను మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్ రావు, మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ మట్ట వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నాఫ్స్కోబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు చేతుల మీదుగా ట్రాస్ వేసి ఆటలు ప్రారంభించారు. జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోటఆగయ్య టీఎస్పీఎస్సీ సభ్యులు డాక్టర్ ఎర్రవెల్లి చంద్రశేఖర్ రావు, మాజీ ఏఎంసి చైర్మన్, మాజీ […]
కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా వంగ గిరిధర్ రెడ్డి ..-ఉత్తర్వులు జారీ చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ గౌడ్
50 Viewsకాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా వంగ గిరిధర్ రెడ్డి ..-ఉత్తర్వులు జారీ చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచాక జిల్లా కమిటీలను నూతనంగా వేశారు.. అందులో భాగంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన వంగ గిరిధర్ రెడ్డి కి ప్రధాన కార్యదర్శిగా కార్యవర్గంలోకి తీసుకున్నారు.. కాగా ఇంతకుముందు జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు.. ఈసారి ప్రధాన కార్యదర్శిగా పదవి బాధ్యతను అప్పజెప్పారు.. మొత్తం […]
కేంద్ర మాజీ మంత్రి మొహసినా కిద్వాయ్ కన్నుమూత..
63 Viewsకేంద్ర మాజీ మంత్రి మొహసినా కిద్వాయ్ కన్నుమూత.. ఏప్రిల్ 08, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి మొహసినా కిద్వాయ్ (94) బుధవారం కన్నుమూశారు.కిద్వాయ్ ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో,జాతీయ స్థాయిలోనూ తనదైన ముద్ర వేశారు.ఇందిరా గాంధీ,రాజీవ్ గాంధీ ప్రభుత్వాలలో కేంద్ర మంత్రిగా పనిచేశారు.కిద్వాయ్ మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.ఆమె మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు.. ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ 9100622768
గుండెపోటుతో 3వ తరగతి విద్యార్థి మృతి.
88 Viewsగుండెపోటుతో 3వ తరగతి విద్యార్థి మృతి. జగిత్యాల, ఏప్రిల్ 8, తెలుగు న్యూస్ 24/7 జగిత్యాల రూరల్ మండలం పోరండ్ల గ్రామంలో విషాద ఘటన,గ్రామంలోని వ్యవసాయ పొలం వద్ద ఉన్న శివాలయంలో అన్నదానం కార్యక్రమం జరుగుతుండగా, ఒక్కసారిగా కుప్పకూలిపోయిన నిశాంత్,అక్కడ ఉన్న వళ్ళు వెంటనే అప్రమత్తమై బాలుడిని హుటాహుటిన సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు వదిలిన నిశాంత్.. ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ 9100622768
నాణ్యత లేని పోలో రింగ్ తయారీ గోదాంపై హెచ్- ఫాస్ట్ అధికారుల దాడులు..
56 Viewsనాణ్యత లేని పోలో రింగ్ తయారీ గోదాంపై హెచ్- ఫాస్ట్ అధికారుల దాడులు. ఏప్రిల్ 08, తెలుగు న్యూస్ 24/7 హైదరాబాద్లోని మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా పోలో రింగ్ తయారీ గోదాం నిర్వహిస్తున్నట్లు( హెచ్- ఫాస్ట్) అధికారులు గుర్తించారు. నాణ్యత లేని,ప్రమాదకర రసాయనాలతో తినుబండారాలు తయారు చేస్తున్నట్లు దాడుల్లో తేలింది.అధికారులు భారీగా ముడి పదార్థాలు,తయారైన పోలో రింగులు, యంత్రాలను స్వాధీనం చేసుకుని గోదాంను సీజ్ చేశారు.నిందితులపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.. […]
టీజీసెట్ 2026 ఫేజ్-1 ఫలితాలు విడుదల..
28 Viewsటీజీసెట్ 2026 ఫేజ్-1 ఫలితాలు విడుదల తెలంగాణ, ఏప్రిల్ 8, తెలుగు న్యూస్ 24/7 తెలంగాణ : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన( టీజీసెట్) 2026 ఫేజ్-1 ఫలితాలను సంక్షేమశాఖ మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్ మంగళవారం విడుదల చేశారు.2026-27 విద్యా సంవత్సరానికి 6 నుంచి 9 తరగతుల వరకు బ్యాక్లాగ్ ఖాళీలతో పాటు స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పరిగి,ఖమ్మంలో 8 తరగతి ప్రవేశాలకు ఈ ఫలితాలు విడుదలయ్యాయి.ఫేజ్-1లో […]
నేడు కాళేశ్వరం కమిషన్ పై హైకోర్టులో తీర్పు!
50 Viewsనేడు కాళేశ్వరం కమిషన్ పై హైకోర్టులో తీర్పు! హైదరాబాద్:ఏప్రిల్ 08, తెలుగు న్యూస్ 24/7 కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పినాకి చంద్రఘోష్,కమిషన్ నివేదికను సవాలు చేస్తూ.. మాజీ సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు,స్మిత సబర్వాల్, పిటిషన్లు దాఖలు చేశారు.దాఖలు చేసిన పిటిషన్ లో అన్ని పక్షాల వాదనలు ముగియడంతో హైకోర్టు కొద్ది రోజులు తీర్పును రిజర్వు చేసింది._కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయంటూ రేవంత్ రెడ్డి,ప్రభుత్వం నియమించి న జస్టిస్ […]
ట్రాఫిక్ లో హోంగార్డుల కీలక పాత్ర
12 Viewsట్రాఫిక్ లో హోంగార్డుల కీలక పాత్ర మంచిర్యాల పట్టణం గీత భవన్ చౌరస్తాలో ఇన్ అవుట్ రద్దీ కావడంతో ట్రాఫిక్ సమస్య రావడంతో ఎర్రటి ఎండలో హోంగార్డ్ పెట్టం తిరుపతి డ్యూటీచేస్తున్న దృశ్యం పట్టణ ప్రజలకు హోంగార్డ్ చేస్తున్న సేవలు ఎంతో ఆనందమని పట్టణ ప్రజలు కొనియాడారు. హోంగార్డులకు అన్ని విధాల ప్రభుత్వం ఆదుకోవాలని వారి సేవలు పోలీసు అధికారులు గుర్తించాలని ప్రభుత్వం పోలీసులతో పాటు హోంగార్లో కూడా కొన్ని విధాల సంక్షేమ పథకాలు అందేలా […]










