121 Viewsదౌల్తాబాద్: మండల పరిధిలోని ఇందుప్రియాల్ గ్రామంలో 20 సంవత్సరాల నుండి వాటర్ మేన్ గా విధులు నిర్వహిస్తున్న గొడుగుపల్లి భూదయ్య ఇటీవల మృతి చెందగా కుటుంబానికి మంగళవారం సర్పంచ్ శ్యామల కుమార్, ఎంపిటిసి వీరమ్మ మల్లేశం, వార్డు సభ్యులు, గ్రామస్తులు రూ.37 వేలు, రెండు క్వింటాల బియ్యాన్ని కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూదయ్య కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజేష్, నాయకులు సంభాగ యాదగిరి, ప్రవీణ్, […]
ప్రాంతీయం
సేవా భారతి ఆధ్వర్యంలో నైజాం విముక్త స్వాతంత్ర అమృత్యోత్సవాలు
154 Viewsదౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం సేవా భారతి ఆధ్వర్యంలో నైజాం విముక్తా స్వాతంత్ర అమృత్యోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సురేష్ రెడ్డి, సేవా భారతి నిర్వాహకులు రజనీకాంత్ లు మాట్లాడుతూ తెలంగాణ విమోచన నిజాం పరిపాలనలో జరిగిన అన్యాయాలు, స్త్రీ ఆకృత్యాలు నైజాంలో తెలంగాణ ఆస్తి హక్కులను కాలరాసే విధంగా వివరించిన తీరును సర్దార్ వల్లభాయ్ పటేల్ నైజాం పరిపాలన విముక్తి కోసం కీలకంగా వివరించి పరిపాలన పూర్తిగా […]
విద్యార్థినికి ఎమ్మెన్నార్ ఆర్థిక సహాయం
140 Viewsదౌల్తాబాద్: మండల పరిధిలోని తిరుమలాపూర్ గ్రామానికి చెందిన కుమ్మరి అనూష జిఎన్ఎమ్ చదువుకోవడానికి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుండగా ఎమ్మెన్నార్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మద్దుల నాగేశ్వర్ రెడ్డి కి ఫోన్ ద్వారా తెలుపగా వెంటనే విద్యార్థినికి రూ.5 వేలు ట్రస్ట్ సభ్యులు పోతరాజు రవీందర్, వేంపల్లి శ్రీనివాస్ లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజవర్గంలో నిరుపేద విద్యార్థులు చదువుకోవడానికి మద్దుల నాగేశ్వర్ రెడ్డి సహాయ సహకారాలు అందజేస్తారని అన్నారు. విద్యార్థిని […]
అంబేద్కర్ గారి ఆశయాలు, ఆలోచన విధానాన్ని కొనసాగిద్దాం. మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్
129 Viewsడా,బి ఆర్ అంబేడ్కర్ 66 ” వర్థంతి ” సందర్భంగా ఈరోజు మార్కేట్ కమిటీ ఛైర్మన్ మాదాసు శ్రీనివాస్ ఆధ్వర్యంలో గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో లోని డా. బి ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సంద్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ చదువుకునేటప్పుడు ఎన్నో అవమానాలను ఎదుర్కోవడం జరిగిందని కానీ ఏనాడు కూడా చదువును నిర్లక్ష్యం చేయలేదన్నారు. ఆ చదువే అంబేడ్కర్ ను ప్రపంచ మేధావిని చేసిందని అంబేడ్కర్ […]
అంబేద్కర్ కు ఘనంగా నివాళులు అర్పించిన ఎం జె పి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ
140 Viewsజగదేవపూర్ మండలం గొల్లపల్లి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ లో డా. బి ఆర్ అంబేడ్కర్ 66 వ వర్ధంతి సందర్భంగా మంగళవారం ప్రిన్సిపల్ శ్రీలత ఆధ్వర్యంలో డా. బి ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ చదువుకునేటప్పుడు ఎన్నో అవమానాలను ఎదుర్కోవడం జరిగిందని కానీ ఏనాడు కూడా చదువును నిర్లక్ష్యం చేయలేదన్నారు. ఆ చదువే అంబేద్కర్ ను ప్రపంచ మేధావిని చేసిందని అంబేడ్కర్ […]
వర్గల్ మండల్ :నెంటూర్ గ్రామంలో భారతరత్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి.
156 Viewsభారతరత్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్బంగా వర్గల్ మండలం నెంటూర్ గ్రామంలో పూల మాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నెంటూర్ బీజేపీ బూత్ అధ్యక్షుడు రంగు ప్రదీప్ గౌడ్, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి కిచ్చు పాండు, బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్ ఎర్రవల్లి మధు గౌడ్, బీజేపీ నాయకులు పార్వతి ప్రవీణ్ గౌడ్, ch.అనిల్, రంగు సుబ్బు గౌడ్ తదితరులు పాల్గొన్నారు… Telugu News 24/7tslocalvibe.com
బాలుర పాఠశాలలో మాధురి ఎన్నికలు…
145 Viewsముస్తాబాద్ డిసెంబర్ 5, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం సోమవారం రోజున బాలర పాఠశాలలో మాధురి ఎన్నికలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు నామినేషన్ వేయడం ఉపసంహరించుకోవడం ఎన్నికల ప్రచారం ఎన్నికల వ్యవస్థ ఓటుహక్కు వినియోగం పోలీస్ సిబ్బంది విధులు నిర్వహణ పోలింగ్ అనంతరం కౌంటింగ్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ గెలుపొందిన వారిచే ప్రమాణ స్వీకారం చేయించడంవంటి అంశాలపై అవగాహనపై నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిధులు సంబంధిత ఎంపీడీవో రమాదేవి, […]
రోటవేటర్ కింద పడి వ్యక్తి మృతి
139 Viewsదౌల్తాబాద్ : రోటోవేటర్ కింద పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని ముబారస్ పూర్ గ్రామంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తుప్పతి దుర్గయ్య (38) గ్రామ శివారులో సోమవారం సాయంత్రం పొలం దున్నుతున్న ట్రాక్టర్ రోటో వేటర్ కింద పడి మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న దౌల్తాబాద్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు. శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనకు […]
నేలను సంరక్షించి భూసారాన్ని పెంచుకోవాలి
128 Viewsదౌల్తాబాద్: నేలను సంరక్షించి భూసారాన్ని పెంచుకోవాలని మండల వ్యవసాయ అధికారి గోవిందరాజు అన్నారు. సోమవారం మండల పరిధిలోని దొమ్మాట రైతు వేదికలో ప్రపంచ నేల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తథానుగుణంగా ఎరువులు వాడాలని సూచించారు. నేల ప్రాముఖ్యత, నేల ఆరోగ్యం, నేలను సంరక్షించే పద్ధతులు, అంతర పంటలు, పచ్చిరొట్ట ఎరువులు ఆవశ్యకత, పంటల మార్పిడి వల్ల నేల ఆరోగ్యం పెంచే విధానంపై రైతులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో దొమ్మాట, […]










