139 Views మెదక్ జిల్లా చేగుంట మండలం సోమవారం రోజు చందాయిపేట గ్రామంలో శ్రీ కేతకి మల్లికార్జున స్వామి ఐదవ వార్షికోత్సవ సందర్భంగా యాదవ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న జాతరలో పాల్గొన్న స్థానిక సర్పంచ్ బుడ్డ స్వర్ణలతభాగ్యరాజ్. స్వామి వారిని దర్శనం చేసుకుని కళ్యాణోత్సవంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ వీరిద్దరూ అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. స్థానిక గ్రామ ప్రజలు పక్క గ్రామాల ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయడం […]
ప్రాంతీయం
మాజీ సర్పంచ్ నర్సింలును పరామర్శించిన – దౌల్తాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు రణం శ్రీనివాస్ గౌడ్
141 Viewsమండలంలోని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు టెంకంపేట్ మాజీ సర్పంచ్ తిరుపతి నర్సింలు తండ్రి లక్ష్మయ్య ఆదివారం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న దౌల్తాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సీనియర్ నాయకులు రణం శ్రీనివాస్ గౌడ్ తో పాటు దౌల్తాబాద్ పిఏసిఎస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పడకంటి శ్రీనివాస్ గుప్తా, రైతుబంధు మండల అధ్యక్షుడు రేకుల నర్సింహారెడ్డి, మున్న రాయపోల్ మండల బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి […]
కంటి వెలుగును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి: ధర్మారం సర్పంచ్ పిట్టల రాజు
139 Views కంటి సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని శ్రీ కొరివి కృష్ణ స్వామి సిద్దిపేట జిల్లా అధ్యక్షులు ధర్మారం సర్పంచ్ పిట్టల రాజు ముదిరాజ్ అన్నారు . ధర్మారం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కంటి వెలుగు రెండో విడతలో భాగంగా నేటి నుంచి ధర్మారం గ్రామంలో ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ కంటి వెలుగు శిబిరాలు ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి […]
టెంకంపెట మాజీ సర్పంచ్ నీ పరామర్శించిన్న సీనియర్ నాయకుడు రణం
166 Viewsసిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం లోని టేంకంపెట బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తిరుపతి నర్సింలు తండ్రి తిరుపతి లక్మయ్య మరణించిన విషయం తెలుసుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ప్రగాఢ సానుభూతి తెలిపిన్న దౌల్తాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్ వారితో పాటు దౌల్తాబాద్ పి ఏ సి యస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, దౌల్తాబాద్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, రైతు బంధు అధ్యక్షుడు […]
మృతి చెందిన కుటుంబాలను పరామర్శించిన – మామిడి మోహన్ రెడ్డి
143 Viewsసిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం రాయపోల్ మండల పరిధిలోని టెంకంపేట్ మాజీ సర్పంచ్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తిరుపతి నర్సింలు తండ్రి తిరుపతి లక్ష్మయ్య మృతి చెందిన విషయం తెలుసుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తిమ్మక్కపల్లి పొట్టెల కనకయ్య వ్యవసాయ పొలంలో హఠాత్తుగా మరణించిన విషయం తెలుసుకొని వారి కుటుంబ సభ్యులను దుబ్బాక నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి పరామర్శించి వారికి ఆర్థిక సహాయం […]
గెలుపు ఓటములు సహజం – క్రీడాకారులతో గురూజీ శ్రీరామ్ శరణ్ శర్మ
149 Viewsక్రీడల్లో గ్రామీణ యువత ప్రతిభకనబర్చి జాతీయ, అంతర్జాతీయస్థాయి టోర్నీల్లో రాణించాలని బ్రహ్మశ్రీ కొడకండ్ల శ్రీరామ్ శరణ్ శర్మ గురూజీ పేర్కొన్నారు. మండలంలోని దోమ్మాటలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ లో రెండవ రోజు జరిగిన మ్యాచ్ లను వీక్షించారు. అనంతరం ఆయన క్రీడాకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ గెలుపోటములు సహజమన్నారు. ఈ టోర్నమెంట్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయిలో అవకాశం వచ్చేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో దొమ్మాట సర్పంచ్ పూజిత వెంకటరెడ్డి, గాజులపల్లి […]
పేదింటి ఆడపడుచుకు సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ గుప్త పుస్తె మట్టెలు అందజేత
139 Views జగదేవపూర్ మండలంలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన శ్రీపతి నరసయ్య సత్తమ్మ దంపతుల కూతురు రజిత వివాహానికి ఆర్ బి పి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ స్థానిక సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ గుప్తా పుస్తెమట్టెలు అందజేశారు.ఈ సందర్భంగా గ్రామంలో జరిగే ప్రతి వివాహానికి పుస్తె మట్టెలు అందజేస్తు గ్రామ ప్రజల కష్ట సుఖాలను పంచుకొంటూ ప్రజల కోసం నిత్యం నిరంతరంగా కృషి చేస్తున్న ఏకైక నాయకులు గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్ గుప్తా అని గ్రామ […]
మృతురాలి కుటుంబానికి ముదిరాజ్ సంఘం ఆర్ధిక సహాయం అందజేత
131 Views జగదేవపూర్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కొంతం పెద్ద కమలమ్మ ఈరోజు అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు.విషయం తెలుసుకున్న గ్రామ ముదిరాజ్ సంఘం సభ్యులు మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.అనంతరం ఆ కుటుంబానికి ₹5000/- వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. Telugu News 24/7tslocalvibe.com
పీర్లపల్లి శివాలయంలో పూజలు నిర్వహించిన ఎంపీ అరవింద్
135 Views జగదేవపూర్ మండలం పీర్లపల్లి గ్రామంలో ని పురాతన శివాలయం లో పునః ప్రతిష్ట ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలకు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్లోబల్ తెలంగాణ కన్వీనర్ విశ్వ్ శ్వర్ రెడ్డి, ఉత్సవ నిర్వాహకులు కేశిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, జీవన్ రెడ్డి,రవీందర్ రెడ్డి,సుదర్శన్ రెడ్డి, ప్రభంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు Telugu News 24/7tslocalvibe.com
5000 వేల మందికి శాకాహారం మాంసహారాలతో ఉచిత అన్నదానం పలువురి ప్రశంసలు అందుకున్న సర్పంచ్
291 Views శ్రీ దుర్గా మాత కు 11 మేకల గావ్ ఘనంగా పట్నాలు 5000 వేల మందికి శాకాహారం మాంసహారాలతో ఉచిత అన్నదానం పలువురి ప్రశంసలు అందుకున్న సర్పంచ్ : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన శ్రీ దుర్గా మాత ఆలయం ఎదుట శని వారం రాత్రి 12 గంటల నుంచి ఆదివారం ఉదయం 10-00గంటల వరకు దుబ్బుల కళాకారుల బృందం పట్నాలు వేసి దుర్గా మాత ను కొలిచారు, అనంతరం బోనాల చుట్టు […]









