ప్రాంతీయం

పీర్లపల్లి శివాలయంలో పూజలు నిర్వహించిన ఎంపీ అరవింద్

97 Views

 

  1. జగదేవపూర్ మండలం పీర్లపల్లి గ్రామంలో ని పురాతన శివాలయం లో పునః ప్రతిష్ట ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలకు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్లోబల్ తెలంగాణ కన్వీనర్ విశ్వ్ శ్వర్ రెడ్డి, ఉత్సవ నిర్వాహకులు కేశిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, జీవన్ రెడ్డి,రవీందర్ రెడ్డి,సుదర్శన్ రెడ్డి, ప్రభంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
Oplus_131072
Oplus_131072
Bapu Reddy jagdevpur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *