133 Viewsఎల్లారెడ్డిపేట నవంబర్ 18 : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం లోని ఒకటవ వార్డు చెందిన గౌరీ గారి పద్మ ( 48 ) అనే మహిళపై కోతులు దాడి చేసి గాయపర్చాయి , ఈ సంఘటనలో ఆమే కూడి కాలుకు గాయాలయ్యాయి కాగా ఆమే ప్రస్తుతం సిరిసిల్ల ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది, ఒకటవ వార్డు లో పందులు కోతులు స్వైరా విహారం చేస్తున్నాయని పట్టించుకునే నాథుడే లేడని ఒకటవ వార్డుకు చెందిన మల్లయ్య […]
ప్రాంతీయం
దాతృత్వం చాటుకున్న చెలిమి ఫౌండేషన్
133 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ -ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిది లోని 7వ వార్డుకు చెందిన శ్రీరామ్ యాదగిరి అనే అతను బిల్డింగ్ పై నుండి జారి కింద పడి పోగా నడుముకి దెబ్బ తగిలి రెండు కాళ్లు పనిచేయక అతని భార్య మాధవి మంచం మీదనే సపరిచర్యలు చేస్తుంది. అతనికి ఇద్దరు పిల్లలు రామ్ చరణ్,చైతన్యలు ఉన్నారు. వీరు కిరాయి ఇంట్లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు విషయం తెలుసుకున్న చెలిమి ఫౌండేషన్ సభ్యులు 35 వ సేవా […]
*మరింత ఎక్కువ మందికి శిక్షణ ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేయాలి*
139 Viewsమండేపల్లి 18, నవంబర్ 2022: ఐడీటీఆర్ ( ఇన్స్టిట్యూట్ అఫ్ డ్రైవర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్) అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్ లో మరింత ఎక్కువ మంది నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేయాలనీ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులకు సూచించారు. శుక్రవారం తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామంలోనీ ఐడీటీఆర్ వార్షిక సాధారణ సమావేశం సొసైటీ మెంబెర్స్ తో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. గత సంవత్సరం జూలై 1 నుంచి ప్రస్తుత […]
మల్లన్న సాగర్ ముంపు గ్రామాల సమస్యలు తీరేది ఎప్పుడు..?
141 Viewsమల్లన్న సాగర్ ముంపు గ్రామాల సమస్యలు తీరేది ఎప్పుడు..? ఆర్ అండ్ ఆర్ కాలనీ వేముల గట్టు సమస్యలు నెరవేర్చకపోతే ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధం – సర్పంచ్ సిద్దిపేట బాలయ్య మల్లన్న సాగర్ ముంపు గ్రామమైన వేముల గట్టు గ్రామ సమస్యలు పరిష్కరిస్తామని గ్రామాలను ఖాళీ చేయించి ఇప్పటికీ పరిష్కారం కాకపోవడంతో సర్పంచ్ సిద్దిపేట బాలయ్య ఆధ్వర్యంలో గజ్వేల్ ఆర్ అండ్ ఆర్ కాలనీలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ […]
సబ్ కోర్ట్ కోసం వరుసగా రెండో రోజు దీక్ష చేస్తున్న గజ్వేల్ లాయర్లు, డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాలు అందజేత
178 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో నూతన కోర్టు భవనం అలాగే సబ్ కోర్టు నిర్మించాలని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు సబ్ కోర్ట్ కోసం, జిల్లా కోర్టు సాధన కోసం, గజ్వేల్ కు నూతన భవనం సాధన కోసం జాతిపిత మహాత్మా గాంధీ గారికి, రాజ్యాంగ నిర్మాత శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. గజ్వేల్ న్యాయవాదులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పార్థసారథి మాట్లాడుతూ గతంలో […]
నిరుపేదలకు వరం సీఎంఆర్ఎఫ్
130 Viewsదౌల్తాబాద్: నిరుపేదలకు సీఏంఆర్ఎఫ్ వరంగా మారిందని మార్కెట్ కమిటీ చైర్మన్ ఇప్ప లక్ష్మి అన్నారు. గురువారం మండల పరిధిలోని అహ్మద్ నగర్ గ్రామానికి చెందిన షేక్ ఇమ్రాన్ కు 20 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా నిలుపుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఇమాంబీ, ఎంపిటిసి తిరుపతి, నాయకులు జానిబి, […]
ఆయిల్ ఫామ్ పై దృష్టి సారించాలి
142 Views ప్రత్యామ్నాయంగా రైతులను ఆయిల్పామ్ సాగువైపు మళ్లించేందుకు అవగాహన కల్పించాల్సిన అవసరం బాధ్యత జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉన్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ శ్రీ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఆయిల్ ఫెడ్ చైర్మన్ శ్రీ కే.రామకృష్ణ రెడ్డి, ఆయిల్ ఫామ్ ఫార్మర్ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎడ్ల సోమిరెడ్డి, ఆయిల్ ఫెడ్ […]
అనాజీపూర్ గ్రామంలో తిరుగుతూ గ్రామస్తుల సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే – బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ.
145 Views రాయపోల్ మండలంలొని అనాజిపూర్ గ్రామంలో ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు అనాజీపూర్ గ్రామంలో వీధుల తిరుగుతూ గ్రామ ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామపంచాయతీ బిల్డింగ్ వద్ద ప్రజలతో ముఖాముఖి మాట్లాడుతూ ఆర్ ఐ భాను ప్రకాష్ గ్రామపంచాయతీ సెక్రటరీ శ్రీమాన్ ను అర్హులై ఉండి పెండింగ్ లో ఉన్న పెన్షన్ల సమస్యను పరిష్కరించాలని ఆర్ ఐ భాను ప్రకాష్ భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని వీటిని త్వరలో పరిష్కరించాలని సూచించారు అదేవిధంగా అనాజిపూర్ […]
సబ్ కోర్టు నిర్మించాలని విధులు బహిష్కరణ
126 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో నూతన కోర్టు భవనం అలాగే సబ్ కోర్టు నిర్మించాలని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులను బహిష్కరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పార్థసారథి మాట్లాడుతూ గతంలో నక్సలైట్లు కోర్టు భవనాన్ని పేల్చడం తో ప్రస్తుతం కోర్టు శిధిలావస్థకు గురై పెచ్చులు ఊడుతుందని తక్షణమే ప్రభుత్వం చొరవ తీసుకుని నూతన భవనాన్ని నిర్మించాలని అలాగే గజ్వేల్ కి సబ్ కోర్టు వెంటనే మంజూరు చేయాలని ఆయన […]
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత
137 Viewsసిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ముఖ్యమంత్రి దత్తత గ్రామమైన నర్సన్న పేట గ్రామానికి చెందిన ఎన్ కీర్తన కు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి వచ్చిన 45000 రూపాయల చెక్కును గౌరవ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక &ఆరోగ్య శాఖామాత్యులు హరీష్ అన్న గారి సహకారంతో మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్ జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి స్థానిక సర్పంచ్ మాధవి రాజిరెడ్డి గ్రామ తెరాస అధ్యక్షులు నర్సిములు […]










