ప్రాంతీయం

తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంత్ చారికి ఘన నివాళి…

127 Viewsముస్తాబాద్ (ప్రతినిధి) డిసెంబర్ 3 రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కంచర్ల రవిగౌడ్ బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్*   బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో స్థానిక ప్రగతి ఒకేషనల్ జూనియర్ కళాశాలలో తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంత్ సార్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల పాండు మాట్లాడుతూ ఆరోజు అమరుడైన కారణంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిందని గుర్తు చేశారు. ఎన్నో కలలుగన్న […]

ప్రాంతీయం

విద్యార్థినికి ఆర్థిక సహాయం అందజేసిన ఎస్సైలు

146 Viewsదౌల్తాబాద్ :మండల పరిధిలోని కొనాయిపల్లి గ్రామానికి చెందిన విద్యార్థిని గొల్ల స్రవంతి బీఎస్సీ హార్టికల్చర్ పూర్తిచేసి పై చదువుల కోసం ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ రాయగా తెలంగాణ రాష్ట్రంలో మూడో ర్యాంకు సాధించారు. స్రవంతి నిరుపేద కుటుంబం కాగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తల్లిదండ్రులు కూలి పనిచేసి మంచి చదువులు చదివించాలని ఎన్నో ఆశలు ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తల్లిదండ్రులు వాపోతున్నారు. అమ్మాయి చదువు కోసం దాతలు ముందుకు రావాలని కోరగా దౌల్తాబాద్ ఎస్సై చైతన్య […]

ప్రాంతీయం

గీతా జయంతి శ్లోక పారాయణం…

233 Views ముస్తాబాద్ డిసెంబర్ 3 గీతా జయంతి సందర్భంగా పోతుగల్ గ్రామంలో పురాతన శివకేశవ ఆలయంలో భగవద్గీత పూజ మరియు శ్లోకాల పారాయణం చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ తన్నీరు గౌతంరావు మాట్లాడుతూ భగవద్గీత అంటే ప్రతి ఒక మానవుడు ఎలా జీవించాలో కఠినమైన పరిస్థితుల్లో ఎలా ఎదుర్కోవాలో పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు వ్యక్తి యొక్క పూర్తి జీవన విధానాన్ని బోధించే వేదాంత విజ్ఞాన అద్వైత శాస్త్రం భగవద్గీత అని చెప్పారు. ఈ […]

ప్రాంతీయం

తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంత్ ఆచారి ఘన నివాళి…

125 Views  ముస్తాబాద్ డిసెంబర్ 3 తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంత్ చారి ముస్తాబాద్ మండలం కొత్త బస్టాండ్ సమీపంలో  చిత్రపటానికి పూలమాలవేసి వర్ధంతి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో చింతోజి బాలయ్య మాట్లాడుతూ తొలి అమరుడు శ్రీకాంత్ ఆచారి అమరుడు కావడం చేత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిందని అన్నారు. ఎన్నో కలలుగన్న తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థిని విద్యార్థులకు నిరుద్యోగులకు నిరాశ మిగిలిందని అన్నారు. తెలంగాణ ప్రజలు చారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకాంత్ చారి […]

ప్రాంతీయం

గంభీరావుపేట లో కేజీటు పీజీ క్యాంపస్ లో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని వికలాంగులకు ఆటల పోటీలునిర్వహించారు

124 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో కేజీ టు పీజీ క్యాంపస్ లో ని భవిత సెంటర్ లో శనివారం  ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్బంగా వికలాంగుల పిల్లలకు ఆటల పోటీలు మరియు యోగ పోటీలు నిర్వహించడం జిల్లా స్థాయి జరిగిన యోగ పోటీలో మొదటి బహుమతి ని సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపిక అయినా విద్యార్థి అరుణ్ కుమార్ ని అభినందించారు.దివ్యాంగులకు ఆటల పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు ఈ […]

ప్రాంతీయం

ఘనంగా ప్రపంచ వికలాంగుల దినోత్సవం…

129 Viewsముస్తాబాద్ డిసెంబర్ 3 మండల వనరుల కేంద్రంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవంను పురస్కరించుకొని మండలంలోని పలు గ్రామాల వికలాంగుల విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రధానం అందజేశారు. పెయింటింగ్ లో గెలుపొందిన విద్యార్థులు పి.అరవింద్ జడ్పిహెచ్ఎస్ నామాపూర్ రెండవ బహుమతి జి.దివ్య జెడ్పిహెచ్ఎస్ ఆవునూరు కార్యక్రమం సందర్భంగా ఎంపిడిఓ మాట్లాడుతూ వికలాంగ విద్యార్థులు ప్రతి శుక్రవారం మండలంలో( ఎంఆర్ సి) జరిగే ఫిజియోథెర్ఫ్ క్యాంపును వినియోగించుకోవాలని కోరారు. అర్హులైన వికలాంగ విద్యార్థులకు ట్రై సైకిల్ […]

ప్రాంతీయం

శ్రీకాంతాచారి కి నివాళి

130 Viewsతెలంగాణ ఉద్యమంలో తొలి ఆత్మబలిదానం చేసుకున్న స్వర్ణకార బిడ్డ శ్రీకాంతాచారి కి దుబ్బాక పట్టణంలో శనివారం స్వర్ణకార సంఘంలో సభ్యులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తహసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో సలీం కు స్వర్ణకార సమస్యలపై వినతి పత్రం అందజేశారు. సంఘం అధ్యక్షులు ఎస్ ఎన్ చారి మాట్లాడుతూ స్వర్ణకారులు ఆకలితో అలమటిస్తూ శక్తినంత కూడబెట్టి బంగారం వెండి వస్తువులను తయారీలో మేధాశక్తిఉన్న స్వర్ణకార కార్మికులు రేక్కడితే గాని డొక్కానిందని జీవితాలపై కార్పొరేట్ జ్యువెలర్స్ […]

ప్రాంతీయం

చదువుల తల్లికి పెద్ద కష్టం – దాతల కోసం ఎదురుచూస్తున్న స్రవంతి

139 Views మండల పరిధిలోని కొనాయిపల్లి విద్యార్థిని స్రవంతి హార్టి సెట్ 2022లో బీఎస్సీ హార్టికల్చర్ విభాగంలో రాష్ట్రంలో మూడవ ర్యాంకు సాధించింది. ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో పై చదువుల కోసం దాతల కోసం ఎదురు చూస్తుంది. వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల పరిధిలోని కొనాయిపల్లికి చెందిన స్వామి కూలి పని మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నాడు. స్వామికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. వీరిలో పెద్ద కూతురు కళ్యాణి ఆర్థిక ఇబ్బందులతో చదువు మధ్యలో […]

ప్రాంతీయం

*యాదాద్రి జిల్లా,తుర్కపల్లి మండలం:*

131 Viewsగందమల్ల గ్రామంలో GOVT WHIP ఆలేరు MLA గొంగిడి సునీతమహేందర్ రెడ్డి గారు చేప పిల్లలు పంపిణి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…!! Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

నర్మాల ఎగువ. మానేరు డ్యామ్ లో చేపల వేటకువెళ్లి వ్యక్తి మృత్యువాత పడిన ఘటనలో తన భార్య బాలమణి పిర్యాదు మేరకు ఎస్ ఐ మహేష్ కేసు నమోదు చేశారు

139 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు లో గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన కొత్తపల్లి దేవయ్య ( 45 ) అనే వ్యక్తి గురువారం మధ్యాహ్నం 2గంటలకు చేపలు పట్టేందుకు తోటి కులస్తులతో సహా నర్మాల ఎగువ మానేరు డ్యామ్ లోకి వెళ్లారు అందరు యధావిధిగా సాయంత్రం 6 గంటల వరకు ఇంటికి తోటి మత్స్యకారులు చేరుకోగా కొత్తపల్లి దేవయ్య ఇంటికి రాకపోవడం తో అతని భార్య బాలమణి శుక్రవారం ఉదయం […]