ప్రాంతీయం

గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ మార్కేట్ సందర్శించిన ఒరిస్సా రైతు ప్రతినిధుల బృందం…

139 Views గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ మార్కేట్ ని గడ స్పెషల్ ఆఫీసర్ ముత్యం రెడ్డి ఆధ్వర్యంలో ఒరిస్సా రైతుప్రతినిధుల బృందం సందర్శించడం జరిగిందని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ తెలిపారు. మార్కేట్ మొత్తం చూపిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి గురించి వారికి తెలుపుతూ ఘనంగా స్వాగతం పలికినట్లు వారు తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా ఒరిస్సా రైతు ప్రతినిధి కో ఆర్డినేటర్ దేవి ప్రసాద్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ తోనే నవ నిర్మాణ […]

ప్రాంతీయం

సారూ జరా ట్రాక్టర్ లోన్ మాఫీ చేయరూ

218 Views ఈరోజు *ఆర్థిక మరియు ఆరోగ్య శాఖ మంత్రివర్యులు గౌ,,శ్రీ. తన్నీరు హరీష్ రావు* గారిని కలిసిన సర్పంచ్లు చిన్న గ్రామపంచాయతీలలో ట్రాక్టర్ లోన్లు ఇబ్బందికరంగా మారాయని ట్రాక్టర్ లోన్లు మాఫీ చేయాల్సిందిగా మంత్రి హరీష్ రావును కోరడం జరిగింది మంత్రిగారు సానుకూలంగా స్పందించారు కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ గుండా రంగారెడ్డి , జగదేవపుర్ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు చాట్లపల్లి సర్పంచ్ రాచర్ల నరేష్, మందాపూర్ సర్పంచ్ బిక్షపతి, జంగం రెడ్డిపల్లి సర్పంచ్ కుమార్, […]

Breaking News ప్రాంతీయం

ప్రజల పక్షం ప్రజాపక్షం దినపత్రిక… పత్రికలు ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటాయి

364 Viewsప్రజల పక్షం ప్రజాపక్షం దినపత్రిక… పత్రికలు ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటాయి రాజన్న సిరిసిల్ల జిల్లా జెడ్పి చైర్ పర్సన్ అరుణ రాఘవరెడ్డి ప్రజాపక్షం/ కోనరావుపేట: /రిపోర్టర్ కరుణాకర్/ ప్రజాపక్షం జాతీయ దినపత్రిక నూతన క్యాలెండర్ను రాజన్న సిరిసిల్ల జిల్లా జెడ్పి చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల పక్షంగా ప్రజా పక్షం జాతీయ దినపత్రిక పని చేస్తూ ప్రజల పాఠకుల అభిమానాలను, మన్నలను పొందుతూ ముందుకు వెళుతుందని ప్రజా […]

ప్రాంతీయం

మా చెలిమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం

159 Viewsమా చెలిమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 42 వ కార్యక్రమాన్ని దౌల్తబాద్ మండల పరిధిలోని ముబారస్ పూర్ గ్రామానికి చెందిన చేగుంట్ల రాజాగౌడ్ కొండపాక సత్య సాయి జూనియర్ కాలేజిలో వంటపని చేసేవాడు. ఇటీవలే కుకునూరుపల్లి వద్ద యాక్సిడెంట్ లో చనిపోగా గ్రామానికి చెందిన నాగరాజు టీచర్,ఈ విషయాన్ని మా చెలిమి ఫౌండేషన్ దృష్టికి తీసుకురాగా వారి కుటుంబానికి ఫౌండేషన్ తరపున రూ.3500 నిత్యావసర సరుకులు, రూ. 9000 నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి దొంతుల […]

ప్రాంతీయం

కారు ద్విచక్ర వాహనం డీ నలుగురికి తీవ్ర గాయాలు

142 Viewsసిద్దిపేట జిల్లా మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో భారత పెట్రోల్ పంపు సమీపంలో కారు ద్విచక్ర వాహనం కు ఢీకొనడంతో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి క్షతగాత్రులను గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మండల కేంద్రమైన దౌల్తాబాద్ చెందిన మల్లేశం, మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని దొంగల ధర్మారం గ్రామానికి చెందిన స్వామి వినయ్ వంశీల కు గాయాలయ్యాయి. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

సబ్బండ వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ ద్యేయం

143 Views సబ్బండ వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ గారి లక్ష్యమని మెదక్ పార్లమెంట్ సభ్యులు సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు పేర్కొన్నారు.. తొగుట మండలం లోని పెద్ద మాసం పల్లిలో 5 లక్షల తో నిర్మించతల పెట్టిన వడ్డెర సంఘం కమ్యూనిటీ హాల్ కు ఎంపీ గారు భూమి పూజ చేశారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని కులాలు, మతాలవారు సంతోషంగా ఉండాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ […]

ప్రాంతీయం

మున్సిపల్ పాలకవర్గం తృతీయ వార్షికోత్సవ వేడుకలు

148 Views   అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రంలోనే గజ్వేల్- ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి ప్రత్యేక గుర్తింపు రావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సహకారం మరువలేమని గజ్వేల్- ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్ సి.రాజమౌళి గుప్త అన్నారు. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ మరియు పాలకవర్గం బాధ్యతలు చేపట్టి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా+మున్సిపల్ కార్యాలయ ఆవరణలో సమావేశం నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ […]

ప్రాంతీయం

కంటి వెలుగులో అందరు భాగస్వామ్యం కావాలి

151 Viewsరాయపోల్ మండల కేంద్రంలోని మండలం మహిళా సమైక్య కార్యాలయంలో కంటి వెలుగు కార్యక్రమం పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీవో మున్నయ్య, ఎంపీఓ లక్ష్మీనారాయణ, సిద్దిపేట జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, మహిళా సమైక్య ఈసీ నెంబర్ హాజరై కంటి వెలుగు కార్యక్రమం 18 సంవత్సరాలు పైబడిన వారందరూ కంటి వెలుగు కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అనంతరం మొదటిసారిగా మండల మహిళా […]

ప్రాంతీయం

బీసీ కుల సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధిగా రాజా గౌడ్

152 Viewsబీసీ కుల సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధిగా గురువారం రోజున రాజా గౌడును ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రాజ గౌడ్ మాట్లాడుతూ బీసీ సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధికార ప్రతినిధిగా బీసీ సంఘాలకు న్యాయం చేకూరాల సహాశక్తులకు చేస్తానని ఆయన పేర్కొన్నారు. బీసీ సంఘాల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేకూరేలా కృషి చేస్తామని ఆయన అన్నారు. రాష్ట్ర అధ్యక్షులు కాటం నరసింహ యాదవ్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. […]

ప్రాంతీయం

రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన PACS ఛైర్మెన్

138 Views ఈరోజు జగదేవపూర్ మండల్ బస్వాపూర్ గ్రామంలో, జగదేవపూర్ మండల్ PACS చైర్మన్ ఆలేటి ఇంద్రసేనారెడ్డి గారి చేతుల మీదుగా కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆలేటి మమత ఇంద్రసేనారెడ్డి, ఉపసర్పంచ్ అనసూయ, ఎంపీటీసీ స్రవంతి శివకుమార్, వార్డ్ మెంబర్లు, కో ఆప్షన్ మెంబర్లు, మండల స్థాయి నాయకులు, వివిధ ప్రజాప్రతినిధులు, యువకులు, మహిళలు, గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది. Telugu News 24/7tslocalvibe.com