144 Viewsసిద్దిపేట్ జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 12 వ వార్డ్ కౌన్సిలర్ అత్తెల్లి శ్రీనివాస్ కు వారి స్వగృహంలో శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకుడు వెంకటేష్ మాట్లాడుతూ అత్తెల్లి శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా వారికి చిరు సన్మానం చేయడం జరిగింది అని అత్తెల్లి శ్రీనివాస్ రాజకీయంలో రాణిస్తూ సమాజ సేవలో ముందు వరసలో ఉంటూ యువతకు ఆదర్శంగా నిలుస్తు ప్రజల మన్నన పొందుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అని, […]
ప్రాంతీయం
ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహాత్మ గాంధీకి ఘన నివాళి
135 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ లో సోమవారం మహాత్మా గాంధీ 75 వ వర్ధంతి సందర్భంగా ఆర్యవైశ్య నాయకుల ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు ఈ సందర్భంగా కౌన్సిలర్ అత్తెల్లి శ్రీనివాస్, ఐ వీ ఎఫ్ గజ్వేల్ పట్టణ అధ్యక్షుడు కైలాస ప్రభాకర్ మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ అంగడి బజార్ లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి ఆర్యవైశ్య నాయకుల ఆధ్వర్యంలో పూల […]
మృతుని కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేత
136 Viewsనిరుపేద కుటుంబాలకు అండగా దుబ్బాక శాసనసభ్యులు అదేశం మేరకు రాయపోల్ మండలం కొత్తపల్లి గ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న లాలూ కుటుంబానికి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసిన మంతూర్ ప్రభాకర్ రెడ్డి ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యులు నరేష్ గౌడ్, బీజేపీ మండల ఉపాధ్యక్షులు కృష్ణ, మండల సినియర్ నాయకులు హరికృష్ణ గౌడ్, భూత్ అధ్యక్షులు శేఖర్, సాయి గౌడ్, మరియు నాయకులు నాగరాజు, బాలరాజు, ప్రసాద్, నరసింగ్ రావు ప్రశాంత్ […]
ఏకమవుతున్న సీనియర్లు
146 Views– కమలం పార్టీ లో…పాతతరం నాయకులతో విస్తృత సంప్రదింపులు – రఘునందన్ కు వ్యతిరేకంగా సమావేశాలు -బూతులెవల్లో సమావేశాలకు ప్రణాళికలు – కాక లేపుతున్న దుబ్బాక బిజెపి అసంతృప్తి వ్యవహారం దౌల్తాబాద్: దుబ్బాక బిజెపిలో సీనియర్ల ఏకీకరణ వేగవంతంగా జరుగుతుంది. గతంలో పార్టీలో క్రియాశీలకంగా పనిచేసి ప్రస్తుతం స్తంభంగా ఉన్న నాయకత్వాన్ని ఏకతాటి పైకి తీసుకువచ్చి ముందుకు నడిపించే ఆలోచనలో కొందరు సీనియర్ నాయకులు ఇటీవల కాలంలో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వాసుదేవా […]
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏల్లబాల్ రెడ్డి ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండల కేంద్రంలో నివాళులు అర్పించనున్నారు…
224 Views ముస్తాబాద్ ఆంధ్రప్రభ విలేకరి వెంకట్ రెడ్డి జనవరి 29, రేపటి రోజున 30వ తేదీన ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి చేపట్టిన *భారత్ జోడో పాదయాత్ర* ముగింపు సందర్భంగా కాశ్మీర్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు జాతీయ జెండాను ఎగురవేస్తారు. అలాగే మహాత్మా గాంధీకి వర్ధంతి సందర్భంగా మహాత్మాగాంధీ చిత్రపటానికి ఘన నివాళులర్పిస్తారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రాహుల్ గాంధీకి సంఘీభావంగా రాజీవ్ […]
ఆర్థిక సహాయం అందించారు…
250 Views ముస్తాబాద్ ప్రతినిధి ఆంధ్రప్రభ విలేకరి కస్తూరి వెంకటరెడ్డి జనవరి 29, ముస్తాబాద్ మండలం గూడెం గ్రామములో శుక్రవారం రోజున సిరిసిల్ల నుండి తిరిగి ఇంటికి (గూడెం) వచ్చే మార్గమధ్యలో ఆటో లో నుండి కిందపడి మరణించిన నిరుపేద అయినటువంటి గద్ధల దుర్గాప్రసాద్ కుటుంబానికి పోతుగల్ గ్రామానికి చెందిన తన్నీరు శ్రీనివాసరావు 5000/- రూ, గూడెం గ్రామానికి చెందిన ఓల్లెపు రాజనర్సు 5000/- రూ, zptc గుండం నర్సయ్య 50kg ల బియ్యం, కోడం […]
*ఎస్సీ బాలుర వసతి గృహాన్ని సందర్శించిచిన బిసి విద్యార్థి సంఘం* *– కంచర్ల రవి గౌడ్ బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్…
160 Views ముస్తాబాద్ ప్రతినిధి జనవరి 29, బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహాల్ని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ సందర్శించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి కలిసి భోజనం చేసారు. రవి గౌడ్ మాట్లాడుతూ బిసి ఎస్సీఎస్టీ విద్యార్థులకు వసతి గృహాలను పక్క భవనాలు ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెరిగిన చార్జీలకు అనుగుణంగా […]
రాష్ట్ర అవార్డు గ్రహీతలకు ఘనంగా సన్మానం ముదిరాజ్ జాతి బిడ్డలకు రాష్ట్ర అవార్డులు రావడం గౌరవంగా వుంది ముదిరాజ్ నాయకులు
132 Views ముదిరాజ్ జాతీ బిడ్డలకు రాష్ట్ర బీసీ రత్న అవార్డులు రావడం మా జాతీకి గౌరవంగా ఉందని ముదిరాజ్ సంఘం నాయకులు సాయిలు, చేబర్తి ఉపసర్పంచ్ స్వామిలు అన్నారు. జగదేవపూర్ గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు రాగుల రాజు ముదిరాజ్, రిపోర్టర్ బలరాం ముదిరాజ్ లకు ఇటీవల బీసీ రత్న రాష్ట్ర అవార్డ్ లు రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివారం మర్కూక్ మండలంలోని చేబర్తి ముదిరాజ్ సంఘం నాయకులు సాయిలు స్థానిక […]
చౌడాలమ్మ ద్వితీయ వార్షికోత్సవం…
254 Views ముస్తాబాద్ జనవరి 29, ముస్తాబాద్ మండలం మొర్రయిపల్లె గ్రామంలో గొల్లకురుమ యాదవ సంఘం ఆధ్వర్యంలోని చౌడాలమ్మ ద్వితీయ వార్షికోత్సవం అత్యంత వైభోపీతంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారికి దర్శించుకునేందుకు జెడ్పిటిసి గుండం నరసయ్య, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, బిసిస్టడీసర్కిల్ డైరెక్టర్ జెల్లావెంకటస్వామి విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారి బోనం కళ్యాణం నాగవెల్లి పట్నాలు వేసి ఒడిబియ్యం అమ్మవారికి మొక్కలు చెల్లించుకున్నారు. ఈసందర్భంగా సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి మాట్లాడుతూ చైడాలమ్మ తల్లి ద్వితీయ వార్షికోత్సవ పట్ల […]
దుంపెన రమేశ్ పర్యావరణ పరిరక్షణ హరిత మిత్ర స్ఫూర్తి పురస్కారం స్వీకరణ
152 Viewsదుంపెన రమేశ్ పర్యావరణ పరిరక్షణ హరిత మిత్ర స్ఫూర్తి పురస్కారం స్వీకరణ తెలంగాణ రాష్ట్రం సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన *”యువచైతన్య వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సేవాసంస్థ”* వారు స్వామి వివేకానంద మరియు సుభాష్ చంద్రబోస్ జయంతి జాతీయ ఉత్సవాలను పురస్కరించుకుని జనవరి 29న హుస్నాబాద్లో ఉదయం 10గం లకు పురస్కారం ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణపురం గ్రామానికి చెందిన కవి రచయిత దుంపెన రమేశ్ గారిని *యువచైతన్య వెల్ఫేర్ సొసైటీ* వారు […]










