138 Viewsసిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రాంతీయ ఆసుపత్రిలో సూపరిడెంట్ డాక్టర్ హేమరాజ్ సింగ్ మరొక అరుదైన ఆపరేషన్ చేశారు.దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని దౌల్తాబాద్ మండలంకు చెందిన బేకరీ రాధిక వయసు 38 సంవత్సరాలు,గత రెండు సంవత్సరాల నుండి కడుపునొప్పితో బాధపడుతూ అనేక ప్రైవేట్ ఆస్పత్రులు తిరిగి తిరిగి దుబ్బాక వంద పడకల ఆసుపత్రికి రెండు రోజుల క్రితం రావడం జరిగింది.వారికి అన్ని వైద్య పరీక్షలు నిర్వహించి కడుపులో లాడ్జ్ పైబ్రాయిడ్ గడ్డ ఉందని డాక్టర్ హేమరాజ్ సింగ్ […]
ప్రాంతీయం
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం
136 Views బాధిత కుటుంబానికి అండగా ఉండి తమ వంతు సహకారం అందిస్తామని బీజేపీ సీనియర్ నాయకులు మంతుర్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. రాయపోల్ మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో ఇటీవల నిరుపేద కుటుంబానికి చెందిన రైతు లాలు ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకొని బీజేపీ సీనియర్ నాయకులు మంతుర్ ప్రభాకర్ రెడ్డి సోమవారం రైతు కుటుంబాన్ని పరామర్శించి, 5,000/- వేల రూపాయలు ఆర్థిక సహాయం మృతుని కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యులు […]
స్కూల్ బస్సు ప్రమాద ఘటనపై ఆరా తీసిన మంత్రి కేటీఆర్…
529 Viewsముస్తాబాద్ ప్రతినిధి జనవరి 31, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సును ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిన ఘటనపై మంత్రి కేటీఆర్ గారు ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య తో ఫోన్లో మాట్లాడారు. గాయపడిన విద్యార్థుల వివరాలు అడిగి తెల్సుకున్నారు. వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని, అవసరమయితే హైద్రాబాద్ కి తరలించాలని సూచించారు. పాఠశాల బస్ ప్రమాదంపై జిల్లా కలెక్టర్ అరా,విద్యార్థులకు మెరుగైన […]
గొడుగుపల్లిలో కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన – దౌల్తాబాద్ జడ్పీటీసీ రణం జ్యోతి శ్రీనివాస్
171 Viewsతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు శిబిరాన్ని మంగళవారం గొడుగుపల్లి గ్రామంలో ప్రారంభించిన దౌల్తాబాద్ జడ్పీటీసీ రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నయనానందకరంగా ఉండాలన్నది రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని జడ్పీటీసీ రణం జ్యోతి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి కంటి చూపు సమస్యలు లేకుండా చేయాలన్నదే లక్ష్యమన్నారు. ఈ చక్కటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం […]
ఆరోగ్య కేంద్రంలో కుష్టు వ్యాధి పక్షోత్సవాలు….
161 Viewsజాతీయ కుష్ఠు వ్యాధి నిర్మూలనా కార్యక్రమం జనవరి 30 నుండి ఫిబ్రవరి 13 వరకు జరుగుతాయని, “కుష్ఠు వ్యాధి తో పోరాడుదాం & కుష్ఠు వ్యాధిని గత చరిత్రగా మార్చేద్ధం ” అనే శీర్షిక తో ఈ పక్షోత్సవాలు జరుగుతాయని ఎల్లారెడ్డిపేట మండల వైద్యాధికారి డాక్టర్ స్రవంతి అన్నారు.ఈ సందర్భంగా రోజు స్పర్శ్ లెప్రసి అవగాహన పక్షోత్సవాలు మహాత్మ గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని సామాజిక ఆరోగ్య కేంద్రం లో ప్రతిజ్ఞ చేయడం జరిగిందని తెలిపారు. సోమవారం […]
కాలం చెల్లిన పానీయాల యజమానికి 5, వేల జరిమానా విధించిన పంచాయతీ కార్యదర్శి…
587 Viewsముస్తాబాద్ వెంకటరెడ్డి ఆంధ్రప్రభ జనవరి 30, ముస్తాబాద్ మండల కేంద్రంలోని సంబంధిత పరిధిలో మేజర్ గ్రామపంచాయతీ కార్యదర్శి శీతల పానీయాల, మేకల మాంసం, కోళ్ల మాంసం, విక్రయదారుల మరే ఇతర సముదాయాలో తనిఖీ చేయగా ప్లాస్టిక్ కవర్లు లభించిన వాటిని సీజ్ చేసినారు. మండల కేంద్రంలోని రద్దీగా వెళుతున్న గోల్డెన్ బేకరీ లో తనిఖీ చేయగా కాలం చెల్లిన శీతల పానీయాలు లభించాయి అందుకు ఆ యజమానిపై జరిమానా 5000, రూపాయలు పంచాయతీ కార్యదర్శి విధించారు. […]
జగదేవపూర్ మండలంలో ఘనంగా గాంధీ వర్ధంతి
142 Views జగదేవపూర్ మండలములో వైశ్య సంఘం ఆధ్వర్యంలో గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని పట్టణంలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి మౌనం పాటించడం జరిగింది తర్వాత అనాథలకు పండ్లు పంచడం జరిగింది వారు మాట్లాడుతూ సత్యం, అహింసా ద్వారా గాంధీ గారు దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయుడు అని మనం కూడా ఆయన మార్గంలో నడవాలని అదే నేటి సమాజానికి దిక్సూచీ అని అన్నారు ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు నాగరాజు, సత్యం, రాము, శ్రీనివాస్, […]
ముస్తాబాద్ ప్రజా ప్రతినిధులు చేతులమీదుగా అందించిన ప్రతి నిరుపేదలకు వరంలాంటిది కల్యాణ చెక్కులు..
140 Viewsముస్తాబాద్ వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ జనవరి 30, మద్దికుంట గ్రామంలో కళ్యాణ లక్ష్మిచెక్కుల నలుగురు లబ్ధిదారులకు పంపిణి చేశారు. సంపంగి సతవ్వ, పర్స వసంత, కదిరే మమత, సుంచు ఎల్లవ్వ కు కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు మండల ఎంపీపీ జనగామ శరత్ రావు స్వయంగా చీరెలను వారికి అందించారు. అదేవిధంగా గోపాల్ పల్లెలో ఒకరికి 1,16,000 ఒక లక్ష16వేలు మిగతా పలు గ్రామాలలో కలుపుకొని 40, చెక్కులను పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ జనగామ […]
మహాత్మా గాంధీ వర్ధంతి-రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర ముగింపునకు జెండా ఆవిష్కరణ*
219 Viewsముస్తాబాదులో ముస్తాబాద్ జనవరి 30, ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర ముగింపు సందర్భంగా జెండా కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ గారి సేవలు మరువలేనివి అంటూ కొనియాడారు. రాహుల్ గాంధీ గత 130 రోజులకు పై చిలుకు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు దేశ ప్రజల మద్దతుతో 3000 కిలోమీటర్లకు పైచిలుకు […]
విద్యార్థులకు హిందీ టాలెంట్ టెస్ట్
151 Viewsదౌల్తాబాద్: దౌల్తాబాద్ బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం హిందీ ప్రచారమండలి ఆధ్వర్యంలో విద్యార్థులకు మండల స్థాయి హిందీ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఈ టెస్టులో పాల్గొన్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు నిర్వాహకులు సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు. వీరు ఫిబ్రవరి 8న సిద్దిపేటలో జరిగే జిల్లాస్థాయి హిందీ టాలెంట్ టెస్ట్ లో పాల్గొంటారని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రత్నాకర్రెడ్డి, విజయకృష్ణ, రజని తదితరులు […]










