127 Viewsప్రముఖ సామాజిక ఉద్యమకారుడు, జర్నలిస్ట్ కర్రోళ్ళ నవజిీవన్ బహుజన సాహిత్య అకాడమీ “డా. బాబాసాహెబ్ అంబేద్కర్” జాతీయ అవార్డు అందుకున్నారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన బహుజన సాహిత్య అకాడమీ 6వ రాష్ట్ర మహాసభలో జాతీయ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ అందించారు. కాగా తనను అవార్డుకు సిఫారసు చేసిన రాష్ట్ర కమిటీ మెంబర్ ముక్కెర సంపత్ కుమార్ కు, రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఎం.గౌతమ్ కు, జాతీయ కార్యదర్శి విజయలలితకు నవజీవన్ కృతజ్ఞతలు తెలిపారు. Telugu […]
ప్రాంతీయం
బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం
126 Viewsదౌల్తాబాద్: మండల పరిధిలోని తిరుమలాపూర్ గ్రామంలో నీరుడి పెంటయ్య అనారోగ్యంతో మృతిచెందగా కుటుంబానికి ఎమ్మెన్నార్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మద్దుల నాగేశ్వర్ రెడ్డి ఆదేశానుసారం ట్రస్టు సభ్యులు తలారి నర్సింలు, స్వామి గౌడ్ లు పరామర్శించి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గం లో నిరుపేదలకు ఏ ఆపద వచ్చిన ఎమ్మెన్నార్ ట్రస్ట్ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ […]
బకెట్లతో టిఆర్ఎస్, బిఆర్ఎస్ పార్టీ ప్రచారం…
119 Views ముస్తాబాద్ డిసెంబర్18, ముస్తాబాద్ మండలం నుంచి టిఆర్ఎస్ పార్టీ ప్రకటించిన సెస్ డైరెక్టర్ అభ్యర్థి పోటీ చేస్తున్న సందుపట్ల అంజి రెడ్డి గెలుపు కొరకు ముస్తాబాద్ గ్రామంలో జోరుగా సంసిద్ధమై అందుకున్న ప్రచారంలో పాల్గొన్న తెరాస కుటుంబ సభ్యులు రాత్రి 7:30 దాటిన బకెట్లతో ప్రచారం చేస్తూ ప్రజలకు బకెట్ గుర్తుకు ఓటు వేయాలని దర్శనమిచ్చారు. ఇందులో భాగంగా ఎద్దండి నరసింహారెడ్డి సర్వర్ పాష, షాదులు పాప, శీలం స్వామి, మల్లేష్ యాదవ్, కొండ శ్రీనివాస్, […]
జగదాంబ రైస్ ఇండస్ట్రీస్ ను ప్రారంభించిన – మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి
135 Viewsసీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వ్యవసాయంలో రికార్డ్ స్థాయిలో దిగుబడులు సాధిస్తూ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందని మెదక్ పార్లమెంటు సభ్యులు సిద్దిపేట జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. రాయపోల్ మండలంలోని కొత్తపల్లి పరిధిలో నూతనంగా నిర్మించిన జగదాంబ ఇండస్ట్రీస్ ను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్ ప్రారంభించారు. వ్యవసాయానికి 24 గంటల కరెంటు సాగునీటి వసతి కల్పన, రైతు బంధు పథకం, రైతు […]
మృతుల కుటుంబాన్నిపరామర్శించి, ఆర్థిక సహాయం అందజేత
119 Viewsసిద్దిపేట జిల్లా రాయపొల్ మండలం బేగంపేట్ గ్రామంలో ఆదివారం రోజు రాయపొల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సతుగారి రవీందర్ రెడ్డి బేగంపేట గ్రామంలో గత వారం రోజుల క్రితం కొప్పు సత్యనారాయణ, కొప్పు రామవ్వ తల్లి కొడుకు గుండెపోటు చనిపోయారని తెలుసుకొని ఆదివారం రోజు వారి కుటుంబాన్ని పరామర్శించి, వారి కుటుంబ సభ్యులకు 50 కిలోల బియ్యం, 1,000/- రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అట్లా లక్ష్మారెడ్డి, మంకిడి నాగరాజు, […]
ఆర్థిక సహాయం అందజేసిన మెదక్ ఎంపీ
136 Viewsదుబ్బాకః పుత్రశోఖం తో పుట్టెడు దుఃఖంలో ఉన్న దుబ్బాక సీనియర్ పాత్రికేయులు యాదగిరి ని అక్కున చేర్చుకొని తానున్నానని భరోసా ఇచ్చారు మెదక్ పార్లమెంటు సభ్యులు, సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు..కొద్ది రోజుల క్రితం యాదగిరి కుమారుడు ఆకస్మికంగా మరణించిన విషయం తెలిసిందే..విషయం తెలుసుకున్న ఎంపీ గారు యాదగిరి ఇంటికి చేరుకొని పరామర్శించారు..యాదగిరి కుమారుని మరణం పట్ల ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఆర్ధిక సహాయం అందించిన ఎంపీ గారు […]
ఆర్థిక సహాయం అందజేత
116 Viewsదౌల్తాబాద్: మండల పరిధిలోని గొడుగుపల్లి గ్రామం లో నిరుపేద కుటుంబానికి చెందిన కర్రే లక్ష్మి, రాములు కుమారుడు చింటు వివాహానికి ఎమ్మెన్నార్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మద్దుల నాగేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు ట్రస్ట్ సభ్యులు స్వామిగౌడ్ రూ. 5 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలను ఆదుకోవడమే ట్రస్ట్ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రుక్మేందర్,రాజు,సాయిలు, స్వామి తదితరులు పాల్గొన్నారు Telugu News 24/7tslocalvibe.com
పేదింటి యువతి వివాహానికి పుస్తెమెట్టెలు అందజేత.
174 Views రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన దండు బాల ఆశయ్య-ఎల్లవ్వ ల కూతురు లాస్య వివాహానికి వారి కుటుంబ ఆర్థిక పరిస్థితిని జిల్లా గౌడ సంఘ అధ్యక్షుడు చిదుగు గోవర్ధన్ గౌడ్ దృష్టికి బొప్పపూర్ మార్కెట్ కమిటీఅధ్యక్షుడు కొండ రమేష్ గౌడ్ తీసుకెళ్లారు.దీంతో ఆయన లాస్య వివాహానికి పుస్తెమెట్టెలు ఇవ్వగా వాటిని మార్కెట్ కమిటీ అధ్యక్షుడు కొండ రమేష్ గౌడ్ చేతుల మీదుగా అందజేశారు.ఆయన వెంట పాశం సరోజన […]
బ్రష్ తో సెస్ ప్రచారం…
139 Viewsముస్తాబాద్ డిసెంబర్ 17, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం సెస్ డైరెక్టర్ అభ్యర్థిగా బిజెపి సీనియర్ నాయకుడు మాజీ జెడ్పిటిసి మట్ట వెంకటేశ్వర్ రెడ్డి గురువారం రోజు నామినేషన్ వేసిన విషయం విధితమే ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులకు రైతులకు అందుబాటులో ఉంటూ ఎంత పెద్ద సమస్య అయినా నాసమస్యగా భావించి ప్రజలకు సేవలందిస్తానని ముస్తాబాద్ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం కూడలిలో బ్రష్ గుర్తుకే మీ అమూల్యమైన ఓటును ప్రతి […]
బాధిత కుటుంబానికి పరామర్శ
119 Viewsదౌల్తాబాద్: బిజెపి నాయకులు సర్వుగారి భూపాల్ రెడ్డి తల్లి అంజమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించగా శనివారం ప్రెస్ క్లబ్ సభ్యులు కుటుంబాన్ని పరామర్శించారు. తల్లి మరణించడం బాధాకరమని అధైర్యపడవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నగేష్, సభ్యులు రాజిరెడ్డి,దుర్గారెడ్డి,భాస్కర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు… Telugu News 24/7tslocalvibe.com










